Skip to main content

Posts

Showing posts with the label చరిత్రలో

చరిత్రలో ఈ రోజు సెప్టెంబర్ 04 (Telugu / English)

చరిత్రలో ఈ రోజు సెప్టెంబర్-4         (Telugu / English) 🔎సంఘటనలు🔍 🌸1781: 44మంది నివసించటంతో లాస్ ఏంజెల్స్ నగరం, "బహియా డి లాస్ ఫ్యూమ్" (పొగల లోయ - వేలీ ఆఫ్ స్మోక్స్) లో స్థాపించబడింది 🌸1833: మొట్టమొదటి న్యూస్ బాయ్ (దినపత్రికలు ఇంటికి పంచేవాడు) (బార్నీ ఫ్లాహెర్టీ - న్యూయార్క్ సన్ పత్రిక 1833 నుంచి 1950వరకు ప్రచురణ అయ్యింది). దీనిని బట్టి ఈ రోజుని, "పేపర్ బాయ్స్ " అందరూ "ప్రపంచ పేపర్ బాయ్స్ రోజు" జరుపుకోవచ్చును. 🌸1866: మొదటి హవాయిన్ దినపత్రిక ప్రచురణ మొదలు పెట్టారు. 🌸1870: తమ రాజును, పదవి నుంచి తొలగించినట్లు, 3వ ప్రెంచి రిపబ్లిక్ ప్రకటించింది. 🌸1882: విద్యుత్ కాంతులు వెలిగిన మొట్టమొదటి జిల్లా న్యూయార్క్. (న్యూయార్క్ ‌లోని పెరల్ స్ట్రీట్ స్టేషను) 🌸1885: న్యూయార్క్ సిటీలో, మొట్టమొదటి "కేఫ్టీరియ"ను ప్రారంభించారు. 🌸1888: జార్జ్ ఈస్ట్‌మెన్ తన మొదటి "రోల్ ఫిల్మ్" కెమెరాకు పేటెంటు తీసుకుని, కోడక్ సంస్థను రిజిస్టర్ చేసాడు. 🌸1933: మొదటిసారిగా విమానం గంటకి 300 మైళ్ళ (483 కి.మీ) వేగాన్ని దాటి ప్రయాణించింది పైలట్లు జ...

ఆగస్టు 19 చరిత్రలో..... ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం

ఒక చిత్రం అనేక విషయాలను తెలుపుతుంది. , ఇది అనేక భావోద్వేగాలు, భావనలను కలిగిస్తుంది. , దీనిది విశ్వభాష. , మనసుకు ఆహ్లాదాన్ని కలిగించే ప్రతి దృశ్యాన్ని ఫొటో రూపంలో బంధించి.. , విలువైన జ్ఞాపకంగా మనతో ఉంచుకోవచ్చు. , వీటిని చూసినప్పుడల్లా పాత గుర్తులను నెమరువేసుకునే అవకాశం ఉంటుంది. , మనకు కావాల్సిన వ్యక్తులు, ప్రకృతి అందాలు, పక్షులు - జంతువులు, కాలానికి అనుగుణంగా వచ్చే మార్పులు ఇలా ప్రతిదీ మనం చిత్తరువుగా భద్రపరచుకోవచ్చు. , ప్రస్తుత డిజిటల్‌ యుగంలో స్మార్ట్‌ఫోన్ల వాడకం పెరిగాక ప్రతి సందర్భాన్ని తీపి గుర్తుగా మలుచుకునేందుకు ఫొటోలను తీసుకుంటున్నారు. , చారిత్రక సంఘటనలకు దృశ్య రూపం కల్పించి, వాటిని భవిష్యత్తు తరాలకు అందించడంలో ‘ఫొటోగ్రఫీ’ ముఖ్యపాత్ర పోషిస్తోంది. , మానవ జీవనంలో ఫొటోగ్రఫీ ప్రాముఖ్యాన్ని తెలియజేసే ఉద్దేశంతో ఏటా ఆగస్టు 19న ‘ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం’గా (World Photography Day) నిర్వహిస్తారు. , దీన్నే ‘వరల్డ్‌ ఫొటో డే’గా పిలుస్తారు. , ఈ కళారూపాలకు కారణమైన ఫొటోగ్రాఫర్లను గౌరవించుకోవడంతోపాటు సమాజంలో దీన్ని ఒక కళగా వ్యాప్తి చేయడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం. ఒకప్పుడు కాలక్షేపానికి ఫొటోలు తీసే...

చరిత్రలో ఈరోజు.. ఆగస్ట్ 2️⃣0️⃣ తెలుగు మరియు ఇంగ్లీష్

ఈరోజు యొక్క చరిత్ర తెలుగు లింక్ Today in history English link 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

Exam Related Current Affairs with Static Gk

1) Prime Minister, Shri NarendraModi dedicated the National Defence University to the Nation and addressed its first convocation, at Gandhinagar, Gujarat. ▪️Gujarat :- ➨Khijadia Wildlife Sanctuary ➨Gir Forest National Park   ➨ Kutch Bustard Sanctuary ➨Blackbuck National Park   ➨Vansda National Park   ➨ Marine National Park Somnath Temple ➨ Navratri, Janmashtami, Kutch Utsav, Uttarayana Festival ➨ Porbandar Bird Sanctuary 2) Online skill gaming company, Games24x7, has appointed cricketers, Shubman Gill and Ruturaj Gaikwad as the new brand ambassadors for fantasy sports platform, My11Circle. 3) For the first time, Dehradun's Rashtriya Indian Military College (RIMC) will open its doors for girls in its 100-year-old history. ➨ The RIMC has decided to open admission for girls students after the Centre allowed the National Defence Academy (NDA) to open doors for girls. 4) Tata Mutual Fund launched Tata Nifty India Digital Exchange Traded Fund - an open-ended Exch...

Exam Related Current Affairs with Static Gk

1) చార్‌ధామ్ ప్రాజెక్ట్ యొక్క హై పవర్డ్ కమిటీ (HPC) చైర్‌పర్సన్‌గా మాజీ న్యాయమూర్తి ఎకె సిక్రిని భారత సుప్రీంకోర్టు పేర్కొంది.  2) కేంద్ర విద్యుత్ మరియు నూతన & పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి శ్రీ ఆర్.కె. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా వర్చువల్ స్మార్ట్ గ్రిడ్ నాలెడ్జ్ సెంటర్ (వర్చువల్ SGKC) మరియు ఇన్నోవేషన్ పార్క్‌లను సింగ్ ప్రారంభించారు.  3) యూన్ సుక్ యోల్, సంప్రదాయవాద మాజీ టాప్ ప్రాసిక్యూటర్, దక్షిణ కొరియా కొత్త అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు, దేశంలో అత్యంత సన్నిహితంగా పోరాడిన అధ్యక్ష ఎన్నికలలో తన ప్రధాన ఉదారవాద ప్రత్యర్థిని ఓడించారు.  4) ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం, భారత ప్రభుత్వం మరియు ప్రపంచ ఆరోగ్య సంస్థ (వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్) మధ్య హోస్ట్ కంట్రీ ఒప్పందంపై సంతకం చేయడం ద్వారా గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో WHO గ్లోబల్ సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్ (WHO GCTM) ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. WHO).  ▪️గుజరాత్:-  ➨CM - భూపేంద్ర పటేల్  ➨గవర్నర్ - ఆచార్య దేవవ్రత్  ➨నాగేశ్వర దేవాలయం  ➨సోమనాథ్ ఆలయం  5) ...

AP & TS HISTORY - (Telugu / English)

21. హైదరాబాద్‌ రాష్ట్రంలో పేపర్‌ కరెన్సీ ప్రవేశపెట్టిన సంవత్సరం ?  జ: 1918 22. ఆంధ్రలో హోంరూల్‌ ఉద్యమ కార్యదర్శి ? జ: గాడిచర్ల హరి సర్వోత్తమరావు 23. జాగిర్దారీ కాలేజ్‌ హైదరాబాద్‌లో ఎక్కడ, ఏ సం వత్సరంలో స్థాపించారు ?  జ: బేగంపేట, 1928లో 24.కర్నూల్‌, కడప (కేసీ కెనాల్‌ ) కెనాల్‌ నిర్మాణం జరిగిన సంవత్సరం ?  జ: 1890 25.చీరాల- పేరాల పన్నుల వ్యతిరేక ఉద్యమాన్ని నిర్వహించినవారు ?  జ: దుగ్గిరాలత చంద్రఛటర్జీ 26.జైనులకు, వైష్ణవులకు మధ్య విభేదాలను పరిష్కరించిన విజయనగర రాజు ?  జ: మొదటి బుక్కరాయలు 27. ఆంధ్రలో గదర్‌ పార్టీ సభ్యుడు ?  జ: దర్శి చెంచయ్య 28.ఆంధ్రప్రదేశ్‌లో మొదట ఏ ప్రాంతంలో శాశ్వత భూమి శిస్తు విధానం ప్రవేశపెట్టారు ?   జ: రాయలసీమ ప్రాంతంలో 29.ఆంధ్రలో కమ్యూనిస్ట్‌ పార్టీ అవతరణ ?  జ: 1934 30.ఏ మొఘల్‌ గవర్నర్‌ను ఓడించి నిజాం ఉల్‌మల్క్‌ మొదటి హైదరాబాద్‌ నిజాం రాజ్యస్థాపన చేశాడు ?  జ: ముబారిజ్‌ ఖాన్‌                  విద్యార్థి - నేస్తం🗞✒📚 21. When was the paper currency introduced in the state of Hyderaba...

GS TOP ONE LINER - 03.03.2022 (Telugu / English)

1. భారతదేశం ఏ అర్థగోళంలో ఉంది? జ:  ఉత్తరం, తూర్పు  2. పశ్చిమాగ్ర భాగ రేఖాంశంలో ఉన్న భారతీయ నగరం ? జ:  జైపూర్  3. అత్యంత తూర్పు భాగాన ఉన్న పట్టణం ఏది? జ:  డిబ్రూగర్ 4. పష్మీనా జాతి మేకలు ఎక్కడ ఉంటాయి?  జ: కాశ్మీర్‌లోయ  5. కర్కాటక రేఖకు అతి సమీపంగా ఉన్న నగరం ? జ:  కోల్‌కతా  6. ఈశాన్య రాష్ట్రాల్లో విస్తీర్ణంపరంగా అతిచిన్న రాష్ట్రం ఏది?  జ: నాగాలాండ్ 7. బంగ్లాదేశ్‌తో సరిహద్దులేని రాష్ట్రం- జ: మణిపూర్  8. పశ్చిమ బెంగాల్‌కు ఎన్ని దేశాలతో సరిహద్దు ఉంది? జ: మూడు 9.  భారతదేశం - శ్రీలంకల మధ్య ఉన్న దీవి ఏది? జ: పాంబన్ దీవి 10. భూటాన్ చుట్టూ ఉన్న భారతీయ రాష్ట్రాలు ఏవి?  జ:  అసోం, అరుణాచల్‌ప్రదేశ్, పశ్చిమబెంగాల్, సిక్కిం 1. India is in which hemisphere? Ans: North, East 2. Which Indian city is located on the western longitude? Ans: Jaipur 3. Which is the easternmost town? Ans: Debruger 4. Where are the Pashmina goats? Ans: Kashmir Valley 5. Which city is closest to ...

INDIAN HISTORY TOP ONE LINER IN BOTH MEDIUMS

101. స్వచ్ఛమైన వెండి 'రూపాయి' ఎవరి ద్వారా జారీ చేయబడింది?  జ: షేర్ షా సూరి  102. షేర్ షా సూరి సమాధి ఎక్కడ ఉంది?  జ: ససారం (బీహార్)  103. షేర్ షా కాలంలో భూమి రాబడి రేటు ఎంత?  జ: దిగుబడిలో 1/3  104. 'శృంగార్థ దీపిక'ను ఎవరు రచించారు?  జ: వెంకట్ మాధవ్  105. శుద్ధి ఉద్యమాన్ని ఎవరు ప్రారంభించారు?  జ: మహర్షి దయానంద్ సరస్వతి  106. శివాజీతో పోరాడేందుకు జై సింగ్‌ను పంపిన మొఘల్ పాలకుడు ఎవరు?  జ: ఔరంగజేబు  107. శివాజీని ఎక్కువగా ప్రభావితం చేసింది ఎవరు?  జ: జీజాబాయి  108. శివాజీని కొండ ఎలుక అని, వీర దొంగ అని ఎవరు పిలిచారు?  జ: ఔరంగజేబు  109. శివాజీ సామ్రాజ్యానికి రాజధాని ఎక్కడ ఉంది?  జ: రాయ్‌ఘర్ (మహారాష్ట్ర)  110. శివాజీ కాలంలో ఎంత ఆదాయం వచ్చింది?  జ: భూమి ఆదాయంలో 33% 101. By whom was the 'Rupee' of pure silver issued? Ans. Sher Shah Suri 102. Where is the tomb of Sher Shah Suri situated? Ans. Sasaram (Bihar) 103. What was the land revenue rate during Sher Shah's time? Ans. 1/3 of the yield 104. Who compos...

ఏపీ.&.టీఎస్ హిస్టరీ బిట్స్ - 15.07.2021

1.విశాలాంధ్ర వచ్చింది రచయిత ఎవరు? జ: జి. రామానుజరావు 2.వీర తెలంగాణ రచయిత? జ: రావినారాయణరెడ్డి 3. ఆంధ్ర విశ్వవిద్యాలయం 1926 లో ఎప్పుడు స్థాపించారు? జ: ఏప్రిల్ 26 4.శ్రీభాగ్ ఒప్పందం ఎప్పుడు జరిగింది ? జ: నవంబర్ 16న 5.యథాతథ ఒడంబడిక 1947 ఎప్పుడు జరిగింది? జ: నవంబర్ 29న 6.జాయిన్ ఇండియా 1947 ఉద్యమం ఎప్పుడు జరిగింది? జ: ఆగస్టు 7న 7.ఉస్మానియా విశ్వవిద్యాలయంలో వందేమాతరం ఉద్యమం ఏ హాస్టల్ లో జరిగింది ? జ: B .హాస్టల్ 8.నేషనలిస్ట్ ఆంధ్రమహాసభ స్థాపకుడు ? జ: కె.వి.రంగారెడ్డి. 9.థార్ కమిషన్ ఎప్పుడు ఏర్పాటు అయ్యింది ? జ: జూన్ 17 10.స్వామి సీతారామశాస్త్రి సెప్టెంబర్ 20 నుంచి నిరాహార దీక్ష 30 రోజులు చేశాడు ఏ సంవత్సరంలో? జ: 1951 11.వాంభూ కమిటీ నివేదిక ఎప్పుడు సమర్పించింది? జ: 1953 ఫిబ్రవరి 7న. 12.రాష్ట్రాల పునర్విభజన కమిషన్ నియామకం ఏ సంవత్సరంలో జరిగింది? జ: 1953 13.పెద్దమనుషుల ఒప్పందం ఎక్కడ జరిగింది? జ: హైదరాబాద్ భవన్ (ఢిల్లీ ఫిబ్రవరి 20 1956). 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

ఇండియన్ పాలిటి బిట్స్

🌺1.శిరసా వహించడం ఒప్పో శిరసా సహించకపోవడం తప్పు అనే నమ్మకం ఆధారంగా ప్రజలు స్వచ్ఛందంగా శిరసా వహించడం అధికారం అని అన్నది ఎవరు ? మాక్స్ వెబర్ 🌺2.హెవర్ట్ సైమన్ అభిప్రాయంలో నిర్ణయ కరణ అంటే? ప్రత్యామ్నాయాలను 1కి కుదించడం 🌺3.XమరియుY సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు? డగ్లన్ మెక్ గ్రెగర్ 🌺4.అవసరాల క్రమానుగత శ్రేణి సిద్ధాంతకర్త ? అబ్రహం మాస్లో 🌺5.క్రమానుగత శ్రేణి వ్యవస్థ ప్రధాన ప్రసార మార్గం ఊర్ద్వ ప్రసారం మరియు అధోముఖ ప్రసారం అన్నది ఎవరు? చెస్టర్ బెర్శార్డ్ 🌺6.మంచి ఫలం నాయకత్వానికి అడ్మినిస్ట్రేటివ్ సైన్స్ మరియు పొలిటికల్ సైన్స్ అనేది రెండు ప్రధాన లక్షణాలు అని వివరించిన వారు ? ఉడ్రో విల్సన్ 🌺7.నియమావళి ,రివాజులతో నిర్వహించే కార్యాచరణను ఎలా పిలుస్తారు? అన్ ప్రోగ్రాం నిర్ణయం 🌺8.లైకర్ట్ ప్రకారం ఏ తరహా నాయకులు అధిక సమర్థ మంత్రులు? ప్రజానుకూల . 🌺9.పాలనలో ప్రవర్తనకు అర్థం చేసుకోవడానికి అబ్రహం మాస్లో పేర్కొన్నది? మనో విశ్లేషణ   🌺10.హెర్బర్ట్ ఏ సైమన్ ప్రకారం నిర్ణయం కరణలోని దశలు? 3 🌺11.విధాన శాస్త్ర పితామహుడు ఎవరు ? వై.డ్రార్. 🌺12.సముదాయ లక్ష్యాల కోసం ప్రజలు ఇష్టపూర్వకంగా పాటు ...

కరెంట్ అఫైర్స్ May 4th Week 2021... Part--1

🌎అంతర్జాతీయం🌎 హైయాంగ్‌ 2డీచైనాకు చెందిన జియుక్వాన్‌ శాటిలైట్‌ సెంటర్‌ నుంచి మే 19న లాంగ్‌మార్చ్‌-4బి రాకెట్‌ ద్వారా హైయాంగ్‌-2డి ఉపగ్రహాన్ని ప్రయోగించింది. ఇది సముద్రాల విపత్తు సమాచారం తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. అణువిద్యుత్‌ ప్రాజెక్ట్‌చైనా-రష్యా అతిపెద్ద అణువిద్యుత్‌ ప్రాజెక్టు నిర్మాణానికి మే 19న ఆమోదించాయి. ఉమ్మడిగా ఈ ఒప్పందం ప్రకారం జుడాపు అణువిద్యుత్‌ ప్లాంట్‌ 3, 4 యూనిట్లు, తియాన్వన్‌ అణువిద్యుత్‌ ప్లాంట్‌ 7, 8 యూనిట్ల నిర్మాణానికి ఆమోదం తెలిపాయి. భారత్‌కు అమెరికా సాయంకరోనా సెకండ్‌ వేవ్‌తో అల్లాడుతున్న భారత్‌కు అమెరికా 500 మిలియన్‌ డాలర్ల ఆర్థిక సాయం ప్రకటించింది. 80 మిలియన్ల వ్యాక్సిన్‌ను భారత్‌కు పంపించడం కోసం అమెరికా కేబినెట్‌ మే 20న ఆమోదించింది. ఇన్‌ఫెక్షన్స్‌-2021ప్రపంచ ఆరోగ్య సంస్థ గ్లోబల్‌ ప్రోగ్రెస్‌ రిపోర్ట్‌ ఆన్‌ హెచ్‌ఐవీ, వైరల్‌ హెపటైటిస్‌ అండ్‌ సెక్సువల్లీ ట్రాన్స్‌మిటెడ్‌ ఇన్‌ఫెక్షన్స్‌-2021 పేరుతో రూపొందించిన ఒక నివేదికను మే 20న విడుదల చేసింది. దీని ప్రకారం ప్రపంచవ్యాప్తంగా హెచ్‌ఐవీ, వైరల్‌ హెపటైటిస్‌ అండ్‌ సెక్సువల్లీ ట్రాన్స్‌మిటెడ్‌ ఇన్‌ఫెక్షన్స్‌ వల్ల ఏటా ...

August... 28 అప్డేట్.. 30 బిట్స్ సమాధానాలతో...

1). నేపాల్ తో భూ సరిహద్ధు కలిగిన భారత రాష్ట్రాలు ఎన్ని? జ: 5 రాష్ట్రాలు 2). చైనా, నేపాల్ సరిహద్ధు పేరేమిటి? జ: ఖాసా  సరిహద్దు 3). నేపాలీయులు ఎవరెస్ట్ శిఖరాన్ని ఏమని పిలుస్తారు? జ: సాగరమాత 4). నేపాల్ జాతిపిత గా పేరొందినవారెవరు? జ: పృథ్వీనారాయణ్ 5). సార్క్ ప్రధాన కార్యాలయం ఎక్కడ కలదు? జ: ఖాట్మాండు(నేపాల్) 6. 1988 89 ఆర్థిక సర్వే ప్రకారం దేశంలో పప్పు ధాన్యాల ఉత్పత్తి ఎంత?  Ans. 46grams 7. ఆహారోత్పత్తి మూడు దశాబ్దాలలో 50 నుండి 150 మిలియన్ టన్నులకు పెరిగినప్పటికీ వ్యవసాయ ఉత్పత్తి సంతృప్తికరంగా లేకపోవడం కారణం?  Ans. కొన్ని పంటలు ఉత్పత్తి మాత్రమే గణనీయంగా పెరిగింది 8. భారీ నీటిపారుదల ప్రాజెక్టు అంటే ఏమిటి?  Ans. సేద్య యోగ్యమైన 10 మిలియన్ హెక్టార్ల కంటే ఎక్కువ కమాండ్ వైశాల్యం కలది 9. భారతదేశంలో అల్లం అత్యధికంగా పండే రాష్ట్రం ఏది?  Ans. కేరళ 10. దాదాపు భారతదేశంలో పండే కాఫీ మొత్తం ఏ ప్రాంతం నుండి లభిస్తుంది  A. దక్షిణ భారతదేశం 11. ప్రపంచంలో ఆముదాల అత్యధికంగా పండిస్తున్న దేశం ఏది?  A. భారతదేశం 12. భారతదేశంలో అత్యధికంగా పండు నూనె గింజలు ఏవి?  A. వేరుశనగ 13. భ...

మద్రాసు దినోత్సవం

💐మద్రాసు నగరంలో నిర్వహించే వేడుకల్లోని ఒక దినోత్సవ రోజు మద్రాసు దినోత్సవం, భారతదేశంలోని తమిళనాడు రాష్ట్ర రాజధాని నగరం మద్రాసు. మద్రాస్ డేను ప్రతి సంవత్సరం ఆగస్టు 22 న జరుపుకుంటారు. ఒకప్పటి అచ్చ తెలుగు పట్టణం అయిన చెన్నపట్నం దక్షిణ భారత దేశానికి సింహద్వారం వంటిది. ఈ చెన్నపట్నం వాడుకలో మద్రాసుగా పిలవబడింది, కొన్ని సంవత్సరాల క్రితం మద్రాసుకు చెన్నై అనే పేరును అధికారిక పేరుగా నిర్ణయించారు. ఈ చెన్నపురి పురుడు పోసుకొని ఇప్పటికి   (22-08-2014) 375,  వసంతాలు పూర్తి చేసుకొంది.  22-08-1639, లో ఈస్ట్ ఇండియా కంపెనీకి చెందిన ఫ్రాన్సిస్ డే అప్పటి చంద్రగిరి రాజు శ్రీరంగరాయల ఏలుబడిలో శ్రీకాళహస్తి దీవాన్ గా ఉన్న "ముద్దు వెంకటప్ప నాయకుడి" నుంచి ఇప్పటి చెన్నైలోని కూవం నది పక్కన ఉన్న కొంత ప్రాంతాన్ని కప్పం చెల్లించి కొన్నారు. ఈ సందర్భంలో ఈ ప్రాంతంలో నిర్మించబోయే ఊరికి తన తండ్రి "చెన్నప్ప నాయని" పేరు పెట్టాలని బ్రిటిష్ వారిని వెంకటప్ప నాయకుడు కోరారు. అలా ఈ పట్టణం చెన్నపట్టణం పేరుతో ఆవిర్భవించింది. చెన్నపట్నం ఆవిర్భవించిన తర్వాత ఏడాది 1640లో బ్రిటీష్ వారు ఇక్కడ సెయింట్ జార్జి కోటను నిర్...

August 27th evening update 30 most imp bits... with answers...

1. సెంట్రల్ లేబర్ ఇన్స్టిట్యూట్  నగరంలో ఉంది? జ: ముంబై 2. లోకాయుక్త చట్టాన్ని ఆంధ్రప్రదేశ్లో ఆమోదించిన సంవత్సరం?  జ: 1983 3. అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఎవరికీ శిక్షణ ఇస్తుంది?  జ: భుత్వ ప్రైవేటు రంగ ఉద్యోగులు 4. స్టాఫ్ అంటే పాలకుడికి అదనపు కళ్ళు చెవులు చేతులు వంటివి అని వ్యాఖ్యానించిన వారు? జ: జె.డి.మునీ 5. పోస్ట్ కార్బ్ పదానికి ప్రత్యామ్నాయంగా నూతన ప్రభుత్వ నిర్వహణ ప్రతిపాదన అంశాలు? జ: పది సూత్రాల తో చెక్ లిస్ట్ 6. ఫ్రెంచ్ ప్రాథమిక చరిత్రలో ఉజ్వల ఘట్టంగా హెన్రీ ఫేయిల్  వర్ణించిన వారు ? జ: లిండాల్ ఉర్విన్ 7. పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ కలిగిన ఇండియా లాంటి దేశంలో మంత్రులు నేరుగా బాధ్యత వహించేది ఎవరికి? జ: శాసనసభ.  8. భారతదేశ మాఖియా వెల్లిగా వెల్లడించిన వారు? జ: కౌటిల్యుడు 9. ‘ఆసియా కాంతి రేఖ’గా బుద్ధున్ని అభివర్ణించింది? Ans:అర్నాల్డ్‌ 10. ఎగుమతుల ద్వారా అత్యధిక విలువైన సమకూర్చే భారత దేశ ప్రధాన వ్యవసాయ ఉత్పత్తులు ఏవి?  Ans. కాఫీ తేయాకు పొగాకు 11. భారతదేశంలో అత్యధిక నికర సాగుభూమి విస్తీర్ణం గల రాష్ట్రం ఏది?  Ans. ఉత్తర ప్రదేశ్ 12. ప్రాథమిక సహకా...

చరిత్రలో ఈరోజు.... మీకోసం

ప్రతిరోజుకి ఒక చరిత్ర ఉంటుంది. కాబట్టి ఈరోజుకున్న చరిత్ర ఏంటో తెలుసుకోవడానికి క్రింది లింక్ ను క్లిక్ చేయండి... Click here to see history of today  మన బ్లాగ్  రోజుకి రెండు వేల మంది పైగానే చూస్తున్నారు... మీ ప్రాంతాల్లో ఉన్న విద్య ఉద్యోగ సంబంధిత ప్రకటనల కొరకు లేదా మీ దగ్గర ఉన్న సమాచారం మరింత మంది చేరవేయాలని అనుకుంటే కింది నెంబర్ ను సంప్రదించండి 9603609395 9177447719 🏹లక్ష్య🇮🇳స్వచ్చంద📚సేవా🩺సంస్థ

జనరల్ స్టడీస్....

♦దేశంలో మొదటి విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని నిర్మించిన ప్రదేశం  🎯డార్జిలింగ్ (1890) దేశంలో మొదట విద్యుదీకరణ జరిగిన నగరం  🎯కోల్ కత్తా (1893) దేశంలో మొదటి భారీ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని నిర్మించిన ప్రదేశం  🎯శివసముద్రం (కర్ణాటక, 1902) 🎯స్థాపన విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం - 4.5 మెగావాట్లు. ప్రపంచంలో విద్యుత్ను ఉత్పత్తి చేసిన మొదటి దేశం -? 🎯అమెరికా ▪హైదరాబాద్ రాష్ట్రంలోని ప్రధాన థర్మల్ పవర్ స్టేషన్ హుస్సేన్ సాగర్ ధర్మల్ పవర్ స్టేషన్ దీన్ని హుస్సేన్ సాగర్ ఒడ్డున 1920లో అప్పటి నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీఖాన్ ప్రారంభించారు. ఇది రాష్ట్రంలో మొదటి ధర్మల్ పవర్ స్టేషన్ దీన్ని 1992లో మూసివేశారు. గమనిక: దీని స్థానంలో ప్రస్తుతం ప్రసాద్ ఐమాక్స్ నిర్మించారు. 🍁🍃🍃🍃🌾🍃🍃🍃🍁 🏹లక్ష్య🇮🇳స్వచ్చంద📚సేవా🩺సంస్థ

కాంస్య యుగ నాగరికత బిట్స్....

1. పాచీన శిలాయుగం నాటి పని ముట్లు ఏ నదీ పరివాహక ప్రాంతంలో లభించాయి?  ఎ) గంగా   బి) బ్రహ్మపుత్ర సి) సింధూ  డి) సోన్   2.    మొనదేలిన శిలా పరికరాలను మానవుడు మొదట ఏ యుగంలో ఉపయోగించాడు? ఎ) లోహ యుగం    బి) ప్రాచీన శిలా యుగం సి) మధ్యరాతి యుగం డి) కొత్తరాతి యుగం 3.    ఏ కాలంలో కుమ్మరి చక్రాన్ని కనుగొన్నారు? ఎ) క్రీ.పూ. 5000-1000 సంవత్సరాల మధ్య బి) క్రీ.పూ. 8000-6000 సంవత్సరాల మధ్య సి) క్రీ.పూ. 10000-8000 సంవత్సరాల మధ్య డి) క్రీ.పూ. 2000-100 సంవత్సరాల మధ్య  4. తెలంగాణలోని ఏ ప్రాంతంలో నవీన శిలా యుగంలోని నివాస స్థలాలు కనిపించాయి? ఎ) ఉట్నూరు        బి) పాలంపేట  సి) విజయపురి     డి) గుండాల 5. మధ్య శిలా యుగం: నిప్పు:: నవీన శిలా యుగం:--? ఎ) ఆభరణాలు       బి) ఉన్ని వస్త్రాలు సి) కుమ్మరి చక్రం    డి) మొనదేలిన పని ముట్లు 6.    నవీన శిలాయుగ మానవులు ఏయే దేశాలతో విదేశీ వ్యాపారం చేసేవారు? ఎ) పోర్చుగల్, స్పెయిన  బి) గ్రీకు, ఈజిప్టు సి) గ్రీకు, రోమ్, అరేబియా డి) ఈజిప...

చరిత్రలో ఈరోజు.... జరిగిన విషయాలు...

Click here to know today in history https://lakshyafoundation999.blogspot.com/2020/08/august-8th_53.html https://lakshyafoundation999.blogspot.com/2020/08/blog-post_65.html లక్ష్య ఉద్యోగ సోపానం గ్రూప్ సభ్యులకు నమస్కారం ✳️ప్రతిరోజూ మీకు ముప్పై  జీకే బిట్స్ క్విజ్ కావాలి అంటే...(వాట్సాప్ స్టేటస్ ద్వారా, గ్రూప్ ద్వారా...  9493791484 నెంబర్ కి మీ వివరాలు క్రింది విధంగా పంపండి... ✳️పేరు... ✳️ఊరు... ✳️ఫోన్ నెంబర్... రోజూ నేను 30 జీకే బిట్స్ నా యొక్క స్టేటస్ లో పెడతాను..లింక్ ద్వారా పెడతాను... బిట్స్ పెట్టిన 1గంట తరువాత,  వాటియొక్క సమాధానాలు పెడతాను... ✳️ఎదో నా వంతుగా...  ఒకరికైనా యూస్ అవుతుంది అని...  చిన్న ప్రయత్నం.. అలాగే జాబ్ నోటిఫికేషన్స్ ఏమున్నా నా స్టేటస్ ద్వారా మీరు పొందవచ్చు,  మీ దగ్గర ఎటువంటి ఉద్యోగ సమాచారం ఉన్న నాకు పెడితే నేను దాన్ని మరింత మందికి చేరవేస్తా.. మిత్రులారా... 🏹లక్ష్య🇮🇳స్వచ్చంద📚సేవా🩺సంస్థ

చరిత్రలో ఈరోజేం జరిగింది

Click here to konw that details లక్ష్య స్వచ్చంద సేవా సంస్థ

చరిత్రలో ఈరోజేం జరిగిందో చూద్దాం రండి మిత్రమా...

Click to get details లక్ష్య స్వచ్చంద సేవా సంస్థ