Skip to main content

Posts

Showing posts from July, 2020

FLASH INTER 2nd Year Short Memos - July 2020 is available

https://bie.ap.gov.in/SupGenSy.do లక్ష్య స్వచ్చంద సేవా సంస్థ

🕉️వరలక్ష్మి వ్రతం🕉️ (పూజా విధానం )

https://youtu.be/RLnUgn4uKKA శ్రీ వర లక్ష్మి పూజ సామగ్రి :- పసుపు ................. 100 grms కుంకుమ ................100 grms గంధం .................... 1box విడిపూలు................ 1/2 kg పూల మాలలు ........... 6 తమలపాకులు............ 30 వక్కలు..................... 100 grms ఖర్జూరములు..............50 grms అగర్బత్తి ....................1 pack కర్పూరము.................50 grms చిల్లర పైసలు .............. Rs. 21 తెల్ల టవల్ .................1 బ్లౌస్ పీసులు .............. 2 మామిడి ఆకులు............ అరటిపండ్లు ................ 1 dazans ఇతర రకాల పండ్లు ........ ఐదు రకాలు అమ్మవారి ఫోటోల ...................... కలశము .................... 1 కొబ్బరి కాయలు ............ 3 తెల్ల దారము లేదా నోము దారము లేదా పసుపు రాసిన కంకణం 2............ స్వీట్లు .............................. బియ్యం 2 kg కొద్దిగా పంచామృతం లేదా పాలు 100 ML పూజా సామాగ్రి :-   దీపాలు .... గంట హారతి ప్లేటు స్పూన్స్ ట్రేలు నూనె వత్తులు అగ్గిపెట్టె గ్లాసులు బౌల్స్ శ్రావణమాసంలో పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మీ వ్రతాన్నిఆచరించాలి.

నేటి మోటివేషన్... సహనంతో...

ఒక అడవి దగ్గరలో ఒక మహిళ ఉండేది. ఆవిడ పేరు ధర్మావతి. ఆమె వుంటున్న ఊరికి ఒక ఋషి వచ్చాడు. చాలామంది ఋషి వద్దకు వెళ్ళి సలహాలు పొదుతున్నారు. ఈ సంగతి ధర్మావతి కూడా విన్నది. ధర్మావతి కొన్ని కష్టాలు వున్నాయి. ఆ ఋషి దగ్గరకు వెళ్ళి సలహా తీసుకోవాలి. ఆయన దగ్గర కొన్ని శక్తులు కూడా వున్నాయి. పొరుగువారు చెప్పగా విన్నది. కొంత కాలంగా ఆమె భర్తలో ఏదో మార్పు వచ్చింది. ధర్మావతి భత్ర యుద్దంలో పని చేసి వచ్చాడు. మూడు సంవత్సరాలు భార్యకు దూరంగా వున్నాడు. ఆ తరువాత తిరిగి వచ్చాడు ఆమె భర్త. అప్పతి నుండీ అతనిలో ఏదో తేడా వచ్చింది. ఆమెతో సరిగా మాటలాడటంలేదు. భార్యమీద యిది వరకు ప్రేమ చూపడం లేదు. ఇది ధర్మావతిని ఎంతో బాధించింది. తన భర్త ప్రేమ పొదడానికి ఏదైనా చిట్కా కావాలి.  అందుకోసం ఆమె ఋషి వద్దకు వచ్చింది. వినయ విధేయతలతో చేతులు జోడించింది. నమస్కారం స్వామీజీ! నా పేరు ధర్మావతి. నాభర్త నాతో ప్రేమగా వుండటంలేదు. నా భర్త నాతో మునుపటిలాగా ప్రేమగా వుండాలి. అందుకు ఏదైనా ఉపాయం చెప్పండి అని వేడుంది. ఋశి ఆలోచించాడు. నీ భర్త యిది వరకులా నీతో ప్రేమగా వుండాలి. నేను ఒక మందు తయారు చేసి యిస్తాను. ఆ మందు అతని చేత తినిపించు. కొద్ది రోజులలో

కరెంట్ అఫైర్స్ చదవండి షేర్ చేయండి...

1. covid-  19 నుండి వ్యక్తిగత వస్తువులు, దుస్తువులు వైద్య పరికరాలను క్రిమిరహితం చేయడానికి ఐఐటీ రూర్కీ పరిశోధకులు అభివృద్ధి చేసిన క్రిమిసంహారక బాక్స్ పేరేమిటి? యూనిసేవియర్ 2. చేనేత కార్మికులకు డైరెక్టు బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా ఆర్థిక సాయం అందించేందుకు ఉద్దేశించిన నెకర సమ్మాన్  యోజన  ఈ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది?  కర్ణాటక 3. స్థానిక నివాసితులకు పవర్ ఉపాధి అవకాశాలను అందించడానికి ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం మహా జాబ్స్ అను పేరుతో పోర్టల్ను  ప్రారంభించింది?  మహారాష్ట్ర 4. రిటైల్ రుణాల తక్షణ పంపిణీ కోసం లోన్ ఇన్ సెకండ్ పేరిట డిజిటల్ పురస్కారాన్ని ప్రారంభించిన ప్రైవేట్ రంగ బ్యాంకు ఏది?  ఎస్ బ్యాంకు 5. ఆల్ ఇండియా రేడియో ఇటీవల సంస్కృతంలో ప్రసారం చేసిన మొట్టమొదటి న్యూస్ మ్యాగజిన్ కార్యక్రమం పేరేమిటి?  Sankskrit Saptahiki 6. భవిష్యత్తు రక్షణ సాంకేతిక అవసరాలను దృష్టిలో ఉంచుకొని రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ ఐఐటీ సంస్థల్లో రీసెర్చ్ సెల్ ను ఏర్పాటు చేయనుంది?  ఐఐటి హైదరాబాద్ 7. మానవ హక్కుల పై కొవిడ్-19 చూపుతున్న ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని భవిష్యత్తులో మానవ హక్కులను సంరక్షించడానికి క

ఇండియన్ పాలిటి బిట్స్

  1. మన దేశంలో వ్యవసాయ ఆలయం పై పన్ను విధించేది ఎవరు? కేంద్ర రాష్ట్ర ,ప్రభుత్వాలు 2. రాజ్యసభలో రాష్ట్రాల  సభ్యుల సంఖ్య దేని మీద ఆధారపడి ఉంటుంది?   రాష్ట్ర జనసంఖ్య ప్రతిపాదికన 3. పార్లమెంట్కు కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేయడం రాష్ట్రాల సరిహద్దులను మార్చడం రాష్ట్రాల పేర్లు మార్చడం వంటి అధికారాలు కల్పించే అధికరణ ఏది ? ఆర్టికల్ 3 4. బంద్ లు రాజ్యాంగ విరుద్ధమని సంచలన తీర్పు ఇచ్చిన హైకోర్టు ఏది ? కేరళ 5. రాజ్యాంగంలోని ఏ ప్రకరణ ను అనుసరించి రాష్ట్ర ప్రభుత్వ కార్యనిర్వాహక అధికారాలను గవర్నర్కు అప్పగించే బడింది?  165 6. మన దేశంలో జీరో బెస్డు దేశ బడ్జెట్ ప్రవేశపెట్టిన తొలి రాష్ట్రం ఏది? మహారాష్ట్ర  7. ఒక రాష్ట్ర గవర్నర్ మరో రాష్ట్రానికి తాత్కాలిక గవర్నర్ గా కూడా పని చేస్తున్నప్పుడు అతని జీతం ఎవరు చెల్లిస్తారు ? రెండు రాష్ట్రాలు ఉమ్మడిగా. 8. రెడ్ క్రాస్ సంస్థ కు రాష్ట్ర అధ్యక్షులు గా ఎవరు వ్యవహరిస్తారు? గవర్నర్  9. భారత రాజ్యాంగ రీత్యా రాష్ట్ర కార్యనిర్వహణ అధికారి ఎవరు?   గవర్నర్ 10.  ఆంధ్ర ప్రదేశ్ విధాన పరిషత్తు నుంచి ముఖ్యమంత్రిగా ఎన్నికైన ఏకైక వ్యక్తి ఎవరు?  భవనం వెంకట్రావు  11. రాష్ట్ర పునర్విభజన

ఆంధ్రప్రదేశ్ &తెలంగాణ హిస్టరీ బిట్స్

1. హన్మకొండ నుండి ఓరుగల్లుకు రాజధానిని మార్చినది?  గణపతిదేవుడు 2. గ్రీకు శాస్త్రజ్ఞుడు టాలమి తన భూగోళ గ్రంథంలో పేర్కొన్న సలక్ నాయ్ అనగా ? శాలంకాయనులు 3. భాషా ప్రయుక్త ప్రాతిపదికపైన రాష్ట్ర విమానాల గురించి మొట్టమొదట సముఖత వ్యక్తం చేసిన గవర్నర్ జనరల్?  లార్డ్ హార్డింజ్ 4. ఆంధ్ర సారస్వత పరిషత్ 1994 లో స్వర్ణోత్సవాలు జరుగాయి. దీనికి ముఖ్యఅతిథిగా ఎవరు పాల్గొన్నారు?  పీవీ నరసింహారావు 5. కాకతీయుల కాలంలో యుద్ధ మల్ల జినాలయాన్ని ఏమని పిలుస్తారు?  శనిగరం  6. ఆంధ్రప్రదేశ్ తొలి మసీదు ? వేణుగోపాలస్వామి ఆలయం దీనికి పెద్ద మసీదు అని పేరు 7. నాగ శరీర వలయంలో అమర్చిన శివలింగం ఎక్కడ ఉంది ? లేపాక్షి  8. విజయ నగర రాజుల కాలంనాటి చిత్రకళ లేపాక్షిలోని ఏ దేవాలయంలో కనిపిస్తాయి ? వీరభద్రస్వామి 9. కృష్ణ పత్రికకు మట్నురి కృష్ణారావు సంపాదకులుగా ఎప్పటి వరకు పనిచేశారు?  1906 నుండి 1946 వరకు  10. సంతాన సాగరం శాసనం ఎక్కడ కలదు?  పరంగి పురం, గుంటూరు జిల్లా 11.  పండిత కామదేను అనే బిరుదు ఎవరిది?  మూడవ విష్ణువర్ధనుడు 12. ఆంధ్రాలో యక్షగాన ప్రక్రియ ను మార్చిన వారు?  జక్కులు . 13. మహా యానానికి గయ అని ఏ ప్రాంతానికి పేరు?  నాగార్జ

ఇండియన్ హిస్టరీ బిట్స్..

1)కొత్త రాతియుగంలో 13 రకాల మట్టిపాత్రలు లభించిన ప్రాంతం ఏది? జ: ఉత్నూరు. 1)In which area were 13 types of pottery found in the New Stone Age? Ans: Uthnoor. 2) ‘బృహత్ శిలాయుగం’గా ఏ యుగాన్ని పేర్కొంటారు? జ: లోహ యుగం. 2)Which era is known as the 'Great Stone Age'? Ans: Metal Age. 3)స్థిర వ్యవసాయం ఏ యుగంలో ఏర్పడినట్లు భావిస్తున్నారు? జ: లోహ యుగం. 3)In which era is sustainable agriculture believed to have originated? Ans: Metal Age. 4)లోహ యుగ కాలంలో రాతి పూసల తయారీ కేంద్రం ఉన్న ప్రాంతం ఏది? జ: కొండాపూర్. 4)In which area was the stone bead making center located during the Metal Age? Ans: Kondapur. 5)లోహ యుగానికి చెందిన వేల సమాధులు బయల్పడిన ప్రాంతం ఏది? జ: నార్కట్‌పల్లి.(నల్లగొండ జిల్లా) 5)Which area is the site of thousands of metal age tombs? Ans: Narkatpally 6)ఏ ప్రాంతంలోని సమాధుల్లో ‘ఏనుగు’ ఆకారంలో ఉన్న పెట్టె లభించింది? జ: ఏలేశ్వరం. 6)In which area was an 'elephant' shaped box found? Ans: Eleshwaram. 7)ఏ ప్రాంతంలో బయల్పడిన సమాధుల్లో ‘కత్తి’ లభించింది? జ: మౌలాలి. 7)In whic

జనరల్ స్టడీస్ ప్రాక్టీస్ బిట్స్...

1. ఆసియాలోనే అతిపెద్ద సోలార్‌ పార్క్‌ ఉన్న చహంకా గ్రామం ఏ రాష్ట్రంలో ఉంది? ఎ) రాజస్థాన్‌  బి) గుజరాత్‌ ✅ సి) ఉత్తరప్రదేశ్‌  డి) మధ్యప్రదేశ్‌ 2) వైరస్ ద్వారా వ్యాపించు వ్యాధి A) క్షయ B) కలరా C) జాండిస్ (కామెర్లు)✅ D) మలేరియా 3) ఒకవేళ ప్రపంచంలోనున్న మొత్తం బాక్టీరియా, శీలీంధ్రాలు నాశనమయిపోతే,  అప్పుడు, A) అన్ని జీవులు అమరంగా ఉంటాయి B) మనము ఏరకమయిన ఏంటి బయోటిక్స్ ను పొందలేము C) భూమిలోపలనున్న నైట్రోజన్ క్రమంగా క్షీణిస్తుంది D) ప్రపంచమంతా మృత కళేబరాలతో, అన్ని రకాల జీవులు విడుదల చేసిన విసర్జకాలతో పూర్తిగా నిండి పోతుంది✅ 4) విశ్వదాతలు ఈ రక్త వర్గానికి చెంది ఉంటారు? A) A B) B C) AB D) O✅ 5) కంప్యూటర్ RAM లో సూచనలు మరియు మెమొరి చిరునామాలు వీనినుపయోగించి నిల్వ చేయ బడతాయి? A) పారిటీ బిట్స్ B) బైనరి అంకెలు✅ C) ఆక్టల్ అంకెలు D) హెక్సాదశాంశాలు 6) 1948 లో జైపూర్ కాంగ్రెస్ మహాసభకు అధ్యక్షుడు A) బి. పట్టాభి సీతారామయ్య✅ B) జవహర్ లాల్ నెహ్రూ C) నేతాజీ సుభాస్ చంద్ర బోస్ D) దుర్గాబాయ్ దేశ్ ముఖ్ 7) బౌద్ధుల దేవాలయములను ఇలా పిలుస్తారు? A) జనపదములు B) ఆహారాలు C) చైత్య స్థూపాలు✅ D) ఆరామాలు 8) తెలంగాణా రాష్ట్ర &

దూరదర్శన్ సప్తగిరి వీడియో పాఠాలు..

తేదీ : 12-08-2020 1,2 తరగతులకు Subject: English TIME : 11 AM -12 NOON 3,4,5 తరగతులకు Telugu TIME : 12 NOON - 1 PM 6,7 తరగతులకు Social TIME : 2 PM - 3 PM 8,9 తరగతులకు Biology TIME : 3 PM - 4 PM 10 వ తరగతి Languages _(English TIME : 10 AM - 11 AM ♨️Non Languages (Physical Science) TIME: 4 PM - 5 PM ♦️డీడీ సప్తగిరి చానల్ నంబర్లు 1️⃣ సన్ డైరెక్ట్-189, 2️⃣ ఏపీ ఫైబర్-012, 3️⃣ టాటా స్కై-1498, 4️⃣ ఎయిటెల్-947, 5️⃣ డిష్ టీవీ-1629, 6️⃣  వీడియోకాన్-703 లక్ష్య స్వచ్చంద సేవా సంస్థ

Current affairs:> ప్రస్తుత వ్యవహారాలు 25 & 28 జూలై 2020

1. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇటీవల ‘వృక్షోపన్ అభియాన్’ పేరుతో చెట్ల పెంపకం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ‘వృక్షోపన్ అభియాన్’ ఏ మంత్రిత్వ శాఖ యొక్క చొరవ? 1) హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ 2) మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ 3) గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ 4) వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ 5) బొగ్గు మంత్రిత్వ శాఖ జవాబు -5) బొగ్గు మంత్రిత్వ శాఖ వివరణ: కేంద్ర బొగ్గు, గనుల, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ ప్రల్హాద్ జోషి సమక్షంలో బొగ్గు మంత్రిత్వ శాఖ చెట్ల పెంపకం కార్యక్రమాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రారంభించారు. 2. ఇండియన్ నేవీ యొక్క అతిపెద్ద సౌర విద్యుత్ ప్లాంట్ ఏ రాష్ట్రంలో ఉన్న ఇండియన్ నావల్ అకాడమీలో ప్రారంభించబడింది? 1) ఆంధ్రప్రదేశ్ 2) కేరళ 3) తెలంగాణ 4) కర్ణాటక 5) తమిళనాడు సమాధానం -2) కేరళ వివరణ: దక్షిణ నావల్ కమాండ్ (ఎస్ఎన్సి) ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-వైస్ అడ్మిరల్ అనిల్ కుమార్ చావాల్, కేరళలోని ఎజిమాలాలోని ఇండియన్ నావల్ అకాడమీలో 3 మెగావాట్ (మెగావాట్ల) అతిపెద్ద సౌర విద్యుత్ ప్లాంట్‌ను వాస్తవంగా నియమించారు. ఈ ప్రాజెక్ట్ 2022 నాటికి 100 గిగావాట్ (జిడబ్ల్యు) సౌర విద్యు

నేటి మోటివేషన్... దానం చేసి చూడు...

సాధువు మాట చక్కని బాట ( తప్పక చదవాల్సిన కథ)            ఒక ఊరిలో ఒక పిసినారి వుండేవాడు. నిరంతరం ధనం సంపాదించడమే తప్ప వేరే ఆలోచనే లేదు. కొత్త కొత్త వ్యాపారాలు చేస్తూ కోట్లకు పడగలెత్తాడు. ఎంత సంపాదించినా ఎవరికీ కాకి రెట్టంత సహాయం గూడా చేసేవాడు కాదు. బంధువులను గూడా దగ్గరికి రానిచ్చేవాడు కాదు. అందరినీ అనుమానిచ్చేవాడు, అవమానిచ్చేవాడు. దాంతో ఎవరూ అతని ఇంటి గడప కూడా తొక్కేవాళ్ళు కాదు. ఎంత ధనవంతునికైనా ముసలితనం రాక తప్పదు గదా. అలా అతనికి డెబ్బయి ఏళ్ళు నిండాయి. ఒకసారి స్నానం చేస్తూ కాలు జారి కింద పడడంతో కాలి ఎముక విరిగింది. ఆసుపత్రిలో చేర్చారు. ఆ వయసులో అది తొందరగా అతుక్కోక పోవడంతో చాలా రోజులు ఆసుపత్రిలోనే వుండవలసి వచ్చింది. ఉన్న ఒక్కగానొక్క కొడుకు వ్యాపారాల్లో తీరిక లేకుండా గడపసాగాడు. భార్య ఇంటి దగ్గరి వ్యవహారాలు చక్కబెట్ట సాగింది. చుట్టూ పని వాళ్ళున్నారు గానీ పలకరించే వాళ్ళు లేరు. ఒకరోజు ఒంటరిగా కిటికీ దగ్గర నిలబడి బైటకు చూస్తా వుంటే వరండాలో నుండి మాటలు వినబడ్డాయి. “ఎంత డబ్బుండీ ఏం లాభంరా, ఒక్కడే కుక్కచావు చస్తున్నాడు. రేప్పొద్దున ఈ పిసినారోడు సచ్చినా బాగయ్యింది ఈ వెధవకు అని నవ్వేటోళ్ళే తప్ప,

కరెంట్ అఫైర్స్... latest

1. యూఎస్ ఇండియా బిజినెస్ కౌన్సిల్ నిర్వహిస్తున్న 'ఇండియా ఇండియాస్ పమ్మిట్ 2020 ఇతివృత్తం ఏమిటి?  ఒక మెరుగైన భవిష్యత్ ను నిర్మించడం 2. దేశీయ పరిజ్ఞానంతో డి ఆర్ డి ఓ కొత్తగా అభివృద్ధి చేసిన డ్రోన్లను ఇటీవల ఇండియన్ ఆర్మీ సమకూర్చుకుంది. అయితే వీటి పేరేమిటి?  భారత్ 3. ఆస్ట్రేలియాలో జరగాల్సిన టి20 ప్రపంచ కప్ 2020 ఎప్పటి వరకు వాయిదా వేస్తూ అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ నిర్ణయం తీసుకున్నది ? అక్టోబర్ నవంబర్ 21 4. PASSEX పేరిట ఇండియన్ ఓషియన్ లో సముద్ర విన్యాసాలను ఇటీవల ఇండియా ఏ దేశంతో నిర్వహించింది?  అమెరికా 5. కోడి గుడ్ల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ దేశంలో ఎన్నో స్థానంలో ఉన్నట్లు కేంద్ర పశుసంవర్ధక శాఖ,పాడి పరిశ్రమల శాఖ పేర్కొన్నది?  1 6. రాజ్యసభలో ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న సభ్యుల్లో ఎంత శాతం మందిపై క్రిమినల్ కేసులున్నాయని అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ సంస్థ పేర్కొన్నది?  24% 7. తాజాగా వెల్లడైన 75వ జాతీయ నమూనా సర్వే నివేదిక ప్రకారం దేశంలో ఎంత శాతం మంది కుటుంబాలు ఆసుపత్రి పిల్లల కోసం పొదుపు మొత్తాన్ని ఖర్చు చేస్తున్నారు ? 80%  8. ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గనిర్దేశకత్వం మేరకు ఎంత మంది

Wh Questions video and practice test...

లక్ష్య స్వచ్చంద సేవా సంస్థ

చరిత్రలో ఈరోజు.... జరిగిన విషయాలు...

Click here to know today in history https://lakshyafoundation999.blogspot.com/2020/08/august-8th_53.html https://lakshyafoundation999.blogspot.com/2020/08/blog-post_65.html లక్ష్య ఉద్యోగ సోపానం గ్రూప్ సభ్యులకు నమస్కారం ✳️ప్రతిరోజూ మీకు ముప్పై  జీకే బిట్స్ క్విజ్ కావాలి అంటే...(వాట్సాప్ స్టేటస్ ద్వారా, గ్రూప్ ద్వారా...  9493791484 నెంబర్ కి మీ వివరాలు క్రింది విధంగా పంపండి... ✳️పేరు... ✳️ఊరు... ✳️ఫోన్ నెంబర్... రోజూ నేను 30 జీకే బిట్స్ నా యొక్క స్టేటస్ లో పెడతాను..లింక్ ద్వారా పెడతాను... బిట్స్ పెట్టిన 1గంట తరువాత,  వాటియొక్క సమాధానాలు పెడతాను... ✳️ఎదో నా వంతుగా...  ఒకరికైనా యూస్ అవుతుంది అని...  చిన్న ప్రయత్నం.. అలాగే జాబ్ నోటిఫికేషన్స్ ఏమున్నా నా స్టేటస్ ద్వారా మీరు పొందవచ్చు,  మీ దగ్గర ఎటువంటి ఉద్యోగ సమాచారం ఉన్న నాకు పెడితే నేను దాన్ని మరింత మందికి చేరవేస్తా.. మిత్రులారా... 🏹లక్ష్య🇮🇳స్వచ్చంద📚సేవా🩺సంస్థ

నేటి మోటివేషన్... జీవితం లో నేర్చుకోవాల్సినవి కొన్ని

Add caption 👉1. కోటీశ్వరులు కావడం అందరికీ సాధ్యం కాదు, కానీ నిజాయితీపరులు కావడం ప్రతి ఒక్కరికీ సాధ్యమే. 👉2. సుత్తితో ఒక్క దెబ్బ వెయ్యగానే బండరాయి ముక్కలవదు. దెబ్బ వెనుక దెబ్బ వెయ్యాలి. ఒక్క ప్రయత్నంలోనే విజయం సిద్థించదు. ఎడతెగని ప్రయత్నం కావాలి. 👉3. ఒకసారి బట్టలు మాసిపోతే మనిషి ఎక్కడ కూర్చోడాన్కిఅయినా సిద్దపడతాడు. అలాగే ఒకసారి నడత చెడిందంటే ఎలాంటి పనులుచేయడానికైనా సందేహించడు మనిషి. 👉4. మనం మన ఆలోచనలకు బందీలం. ఆలోచనలను మార్చుకోనిదే దేన్ని మార్చలేం. 👉5. గొడుగు వర్షాన్ని ఆపలేకపోవచ్చు. కానీ వర్షంలో తడిసిపోకుండా రక్షణ ఇస్తుంది. అలాగే ఆత్మ విశ్వాసం విజయాన్ని తెచ్చిపెట్టలేకపోవచ్చు. కానీ విజయపథలో ఎదురయ్యే అవరోధాలను అధిగమించగల శక్తిని ఇస్తుంది. 👉6. బలవంతుడికీ బలహీనుడికీ మధ్య జరిగే ఘర్షణలో ప్రేక్షకపాత్ర వహించడమంటే.. తటస్థంగా ఉన్నట్లు కాదు. బలవంతుడి పక్షం వహించినట్లు. 👉7. అతి నిద్ర, బద్దకం, భయం, కోపం, నిరాశావాదం- ఈ ఐదు అతి చెడ్డ గుణాలు. వీటిని పొరపాటున దగ్గరకు రానిచ్చినా జీవితంలో పైకి రావడం, సుఖపడడం జరగదు. 👉8. అహంకారము ప్రతి ఒక్కరినుంచీ – అఖరికి భగవంతుడి నుంచి కూడా దూరం చేస్తుంది. 👉9. ఉప

Free Download Civil Engineering Books

Subscribe the Email and Get new Update Books on your Email. click here to get link లక్ష్య స్వచ్చంద సేవా సంస్థ

పెరుగుతో ప్రమాదాలు మనం గమనించనవి...

       👉 రాత్రిపూట ఎట్టి పరిస్థితుల్లోనూ పెరుగు తినకూడదు. 👉 వసంత గ్రీష్మ రుతువులో కూడా పెరుగు ను ఉపయోగించడం ఆరోగ్యం కాదు. 👉 పెరుగు పెసరపప్పు కలిపి గాని ఒక దాని తర్వాత ఒకటి గాని తినకూడదు 👉 పెరుగుతో తేనె కలిపి పూజింపకూడదు 👉 పెరుగు నెయ్యి కలిపి తినకూడదు 👉 పెరుగు పంచదార కలిపి తినకూడదు 👉 పెరుగు ఉసిరిక పండు రసంతో కలిపి వాడకూడదు 👉 పెరుగులో నిమ్మరసం కలిపి తినరాదు 👉 పెరుగులో అరటిపండు కలిపి తినరాదు 👉 పెరుగు పాలు ఒకే సమయంలో కలిపి వాడితే అది విషతుల్యమవుతుంది 👉 పెరుగుతో కోడి మాంసం పంది మాంసం కలిపి గాని విడివిడిగా కానీ వెంట వెంటనే గాని తినకూడదు 👉 పెరుగు ఎక్కువగా వెళ్ళినప్పుడు తినడం అస్సలు మంచిది కాదు పెరుగు విరుద్ధాల వల్ల ఏ వ్యాధులు వస్తాయి. 👉 పైన తెలిపిన నియమాలు ఈనాడు ఎవరు పాటించడం లేదు పైన తెలిపిన అన్ని రకాల పదార్థాలు ఒకటిగా కలిపి అంద రు కలిపి తింటారు.అలా తినడం వల్ల ఎన్ని రకాల వ్యాధులు వస్తాయో తెలుసుకొని పెరుగు విధానాలను మానుకోవాలని కోరుచున్నాను. ముఖ్యంగా చర్మ వ్యాధులు కుష్టు వ్యాధులు, జ్వరాలు రక్త పిత్త రోగం పాండురోగం ఏర్పడతాయి . 👉 రెండు విరుద్ధ భావాలు గల పదార్థాలు కలపడం వల్ల ఆహారం

నేటి మోటివేషన్.... నువ్వు ఏది ఇస్తే అదే తిరిగి వస్తుంది...

తూకం తప్పకూడదు ప్రతిఫలం... ఒక పల్లెటూరులో ఒక పాలు అమ్మేవాడు ఉండేవాడు  పాలు, పెరుగు,నెయ్యి,అన్నీ అమ్ముకుంటూ తన భార్యతో  జీవనం సాగిస్తుండేవాడు. కొన్ని  పాలని ఊరిలో అమ్మి  ఇంకా కొన్ని పాలతో నెయ్యి చేసి వారానికి ఒకసారి మార్కెట్ కు వెళ్లి అమ్మేవాడు. భార్య నెయ్యిని ఒక్కో ప్లాస్టిక్ సంచిలో kg బ్యాగ్స్ లో వేసి ఇచ్చేది, ఒకరోజు మార్కెట్ కు వెళ్ళి రోజంతా అమ్మి,ఒక కొట్టుకు వెళ్ళి అక్కడి  యజమానికి కూడా అమ్మి తనకు కావలసిన ఉప్పు , పప్పు, బియ్యం అన్నీ సరుకులు ఇంటికి తీసుకొని బయలుదేరాడు. అప్పుడు కొట్టు యజమాని నెయ్యిని తీసిపెడుతూ ఒక బ్యాగ్ ను తూకం వేసి చూశాడు ఆయనకు ఆశ్చర్యం వేసింది.. 1kg లేదు కేవలం 900 గ్రాములే ఉంది.యజమాని అన్నీ తూకం చేసి చూస్తే  అన్నీ 900gm బ్యాగులే ఉన్నాయి.ఆయనకు చాలా మనసుకు బాధ అనిపించింది ఇతనిపై ఇంత నమ్మకం పెట్టుకుంటే. నన్ను మోసం చేశాడే అని అనుకున్నాడు..  మళ్ళీ ఒక వారం తరువాత పాలు అమ్మేవాడు నెయ్యి అమ్మటానికి వచ్చాడు అప్పుడు యజమాని చెప్పాడు.. నా కొట్టుకు ఇకపై కాలు పెట్టకు నీవు మోసగాడివి నమ్మకద్రోహివి.. నెయ్యి 1kg అని 900gm ఇస్తావా.. ఇకపై నీతో నేను వ్యవహారం పెట్టుకుంటే నా అంత మూర్ఖుడు

చరిత్రలో ఈరోజేం జరిగింది

Click here to konw that details లక్ష్య స్వచ్చంద సేవా సంస్థ

మీకోసం.... మా ప్రయత్నం...

🏹లక్ష్య🇮🇳ఉద్యోగం సోపానం కుటుంబ సభ్యులకు నమస్కారాలు... ✳️మన గ్రూపులలో ఉన్న నిరుద్యోగ మిత్రులకు ఇకనుండి ఒక కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని అనుకుంటున్నాం... ✳️ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయో మీ అందరకీ తెలుసు...  లాక్ డౌన్ వల్ల చాలా మంది ఉద్యోగం,  ఉపాధి కోల్పోయారు... తిరిగి అలాంటి వారి కోసం మన వంతుగా ఏమైనా చేయగలమా అన్న ఆలోచన నుండి పుట్టినదే ఈ కార్యక్రమం... ✳️ఇక విషయంలోకి వస్తే...  మన 100గ్రూపులలో ఉన్నా 25,000లమంది సభ్యులు 25,000 ప్రదేశాల్లో ఉన్నవారు... ✳️మీ మీ పరిసరాల్లో ఎటువంటి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఉన్నా సరే నాకు పోస్ట్ చేస్తే... ✳️నేను ఆ సమాచారాన్ని మన యొక్క సభ్యులతో పంచుకుంటా... ✳️ఇక్కడ ఎటువంటి మోసాలకు అవకాశం లేకుండా ఉండేవి మాత్రమే నాకు పంపండి... ✳️సాయం అన్న ముసుగులో ఎదుటివారి అవసరాన్ని మీకు అవకాశంగా మార్చుకుని వారిని దెబ్బ కొట్టకండి... ✳️ఉన్నంతలో ఒకరని కలుపుకుంటూ... ఒకరికి సహాయపడుతూ..  కనీసం ఒకరికైనా ఆదర్శంగా ఉంటే చాలు ఈ జీవితానికి... 🏹మీరు సమాచారం పంపవల్సిన విధానం... * * 🍒క్రింది లింకులో కామెంట్ బాక్స్ లో సవిరంగా రాయవచ్చు... 👇 https://lakshy

కరెంట్ అఫైర్స్ ఆధారంగా స్టాటిక్ జికె 22 & 23 జూలై 2020

1. ‘నిమిట్జ్’ ఏ దేశ నావికాదళంలో అతిపెద్ద విమాన వాహక నౌక? 1) మాల్దీవులు 2) యునైటెడ్ స్టేట్స్ 3) సింగపూర్ 4) శ్రీలంక 5) ఆస్ట్రేలియా సమాధానం -2) యునైటెడ్ స్టేట్స్ వివరణ: యునైటెడ్ స్టేట్స్ షిప్ (యుఎస్ఎస్) నిమిట్జ్ యు.ఎస్. నేవీ యొక్క అతిపెద్ద విమాన వాహక నౌక. 2. భాగీరథి నది ఏ రాష్ట్రంలో ఉద్భవించింది? 1) హిమాచల్ ప్రదేశ్ 2) అరుణాచల్ ప్రదేశ్ 3) ఉత్తరాఖండ్ 4) మేఘాలయ 5) ఒడిశా జవాబు -3) ఉత్తరాఖండ్ వివరణ: భగీరథి ఎకో సెన్సిటివ్ జోన్ యొక్క జోనల్ మాస్టర్ ప్లాన్‌ను ప్రభుత్వం ఆమోదించినట్లు పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రి ప్రకాష్ జవదేకర్ ఈ రోజు తెలియజేశారు. భాగీరథి నది - ఉత్తరాఖండ్ వద్ద ఉద్భవించింది. టెహ్రీ ఆనకట్ట (ఉత్తరాఖండ్) భగీరథి నదికి అడ్డంగా నిర్మించిన భారతదేశంలో ఎత్తైన ఆనకట్ట. 3. భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ (బిఇఎమ్ఎల్) యొక్క HQ ఎక్కడ ఉంది? 1) ముంబై 2) కోల్‌కతా 3) హైదరాబాద్ 4) చెన్నై 5) బెంగళూరు సమాధానం -5) బెంగళూరు వివరణ: కర్ణాటకలోని బెంగళూరులో ఉన్న భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ (బిఇఎమ్ఎల్) యొక్క HQ. 4. రాజ్యసభ ప్రస్తుత ఎక్స్-అఫిషియో చైర్మన్ ఎవరు? 1)

నేటి మోటివేషన్... ప్రస్తుతం మనం అందరకి కావాల్సింది.... చదవండి తప్పకుండా...

పలకరింపు.. మనుషులకు మాత్రమే వున్న వరమిది. మానవీయ సంబంధాల వారధి.  మనసు వ్యాకులతల పారద్రోలు మంత్రమిది. పలకరింపులు లేని సమాజం, సమూహం ఒట్టి నిర్జీవంగా గోచరిస్తాయి. ఒక్క పలకరింపుతో నూతనోత్తేజమేదో తొంగి చూస్తూంటుంది. పలకరింపు అనేది మనిషితనానికి, కలిసి బతికే మనిషితనానికి నిదర్శనంగా నిలుస్తుంది. నేటి అత్యంతాధునిక అనేక సౌకర్యాల, విలాసాలననుభవిస్తున్న  కాలంలో మనం పోగొట్టుకుంటున్న గొప్ప మానవాంశం పలకరింపు. ఒక ప్రాణాన్ని నిలబెట్టవచ్చు. ఒక బాధని తొలగించవచ్చు. ఒక ఆలోచనను రేకెత్తించవచ్చు. ఒక ఆశను చిగురింపచేయొచ్చు. మనసు గాయాలను, గాట్లను మాన్పించవచ్చు. పలకరింపులు పెద్దలకు ఆరోగ్యాన్నిచ్చే మందులా పని చేస్తుంది. పెద్దలనే కాదు ఎవరినైనా పలకరిస్తూ వుండాలి దాంతో స్నేహం, బంధం, ప్రేమ, అనుబంధం పెరుగుతూ  వుంటుంది. ఇవి కేవలం మనుషులు సాధించేవి. డబ్బులు మాత్రమే ముఖ్యంగా మారిన నేటి తరాలకు మనుషుల మధ్య సంబంధాలు అప్రధానమై పోయి  ఈ పరిస్థితులు దాపురించాయి.  దీన్ని మార్చకపోతే మనమూ ఒకప్పటికి బాధితులుగా మిగులుతాం. అందుకే ... పలకరించండి. గ్రూప్లోకి అందరు రండి, పలుకులేమీ బంగారం కాదు. మనిషి మంచి

నేటి మోటివేషన్... సత్యం ఎంత గొప్పదో చూడండి...

కొన్ని వేల సంవత్సరాల క్రితం సత్యవ్రతుడనే రాజు ఉండేవాడు. ఆయన గుణగణాలు, పరిపాలనా దక్షత తెలియనివారు లేరు. ఆయన ధర్మదీక్ష, కీర్తి ప్రతిష్ఠలు దేవలోకం వరకు వ్యాపించి ఉండేవి. అటువంటి ఆ మహారాజు ఒకనాటి రాత్రి రెండవజామున రాజ్యపు దక్షిణద్వారం వద్ద పచార్లు చేస్తున్నాడు. ఆ సమయంలో ఎవరో ఒక దేవతా స్త్రీ మూర్తి రాజ్యపు ప్రధాన ద్వారాన్ని దాటుకొని పోతూ కనబడ్డది ఆయనకు. ఆయన ఆమెను ఆపి, గౌరవంగా "ఎవరు తల్లీ, నువ్వు? ఇంత రాత్రి సమయంలో రాజ్యాన్ని విడిచి ఎందుకు వెళ్తున్నావు?" అని అడిగాడు. "రాజా, నేను ధనలక్ష్మిని. ఏ ఒక్కచోటా ఆగటం నా స్వభావంలో లేదు. అయినా ఇన్నేళ్లుగా నీ రాజ్యంలో నేను ఆగిపోయాను. ఇక ఆగను. వెళ్లేందుకు నన్ను అనుమతించు" అన్నది ఆమె. మహారాజు "తల్లీ! నిన్ను ఆపటం నావల్ల ఎలాగూ కాదు. సంతోషంగా వెళ్లు" అని ఆమెను సాగనంపాడు. ఆమె అటు వెళ్లిందో, లేదో- ఇటుగా ఒక దివ్య పురుషుడు బయలు దేరాడు బయటికి. "అయ్యా! మీరెవరు? ఎటు వెళ్తున్నారు?" అని అడిగాడు రాజు, ఆయనను. "రాజా నేను దానాన్ని. ధనం ఉన్నచోట దానం ఉంటుంది. ధన సంపద లేని నీ రాజ్యం ఇప్పుడు నాకు న్యాయం చేయజాలదు.