Skip to main content

కరెంట్ అఫైర్స్ చదవండి షేర్ చేయండి...



1. covid-  19 నుండి వ్యక్తిగత వస్తువులు, దుస్తువులు వైద్య పరికరాలను క్రిమిరహితం చేయడానికి ఐఐటీ రూర్కీ పరిశోధకులు అభివృద్ధి చేసిన క్రిమిసంహారక బాక్స్ పేరేమిటి?
యూనిసేవియర్

2. చేనేత కార్మికులకు డైరెక్టు బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా ఆర్థిక సాయం అందించేందుకు ఉద్దేశించిన నెకర సమ్మాన్  యోజన  ఈ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? 
కర్ణాటక

3. స్థానిక నివాసితులకు పవర్ ఉపాధి అవకాశాలను అందించడానికి ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం మహా జాబ్స్ అను పేరుతో పోర్టల్ను  ప్రారంభించింది?
 మహారాష్ట్ర

4. రిటైల్ రుణాల తక్షణ పంపిణీ కోసం లోన్ ఇన్ సెకండ్ పేరిట డిజిటల్ పురస్కారాన్ని ప్రారంభించిన ప్రైవేట్ రంగ బ్యాంకు ఏది? 
ఎస్ బ్యాంకు

5. ఆల్ ఇండియా రేడియో ఇటీవల సంస్కృతంలో ప్రసారం చేసిన మొట్టమొదటి న్యూస్ మ్యాగజిన్ కార్యక్రమం పేరేమిటి? 
Sankskrit Saptahiki

6. భవిష్యత్తు రక్షణ సాంకేతిక అవసరాలను దృష్టిలో ఉంచుకొని రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ ఐఐటీ సంస్థల్లో రీసెర్చ్ సెల్ ను ఏర్పాటు చేయనుంది? 
ఐఐటి హైదరాబాద్

7. మానవ హక్కుల పై కొవిడ్-19 చూపుతున్న ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని భవిష్యత్తులో మానవ హక్కులను సంరక్షించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరించిన విధానాలను సూచించేందుకు ఇటీవల జాతీయ మానవ హక్కుల కమిషన్ నిర్మించిన 11 మంది సభ్యుల కమిటీకి ఎవరు నేతృత్వం వహిస్తున్నారు?
 కె ఎస్ రెడ్డి 

8.  ప్రపంచ రియలెస్టేట్ పారదర్శకత సూచి 2020 లో భారతదేశం ఎన్నో స్థానంలో నిలిచింది?
34

9. భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చేసిన అనిర్వచనీయమైన సేవలకు గుర్తుగా విజయవాడలోని స్వరాజ్  మైదానంలో ఎన్ని అడుగుల విగ్రహానికి ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శంకుస్థాపన చేశారు? 
125

10. సంపూర్ణ ప్రజా స్వామ్యం కావాలంటూ హాంకాంగ్ వీధులలో కొద్ది నెలలుగా సాగుతున్న ఆందోళనలను అణిచి వేసేందుకు వివాదాస్పద జాతీయ భద్రతా చట్టాన్ని ముందుకు తెచ్చిన దేశం ఏది? 
చైనా


11. దేశంలో లక్షల మందికి పైగా యువతీయువకులకు రాబోయే ఏడాదిలో డిజిటల్ నైపుణ్యాల్లో శిక్షణ ఇచ్చేందుకు జాతీయ నైపుణ్య అభివృద్ధి సంస్థ దిగ్గజ సంస్థ భాగస్వామ్యం కుదుర్చుకున్నది ?
మైక్రోసాఫ్ట్

12. నెస్టెర్న్షిప్ అంతే రుతో వెయ్యి మంది విద్యార్థులకు వర్చువల్ ఇంటర్న్షిప్ ప్రోగ్రాం నిర్వహించనున్న అగ్రశ్రేణి FMCG సంస్థ ఏది?
నెస్లే, ఇండియా.

13. చైనాలోని ఊహ నగరంలో ఆరంభమైన కరోన మహమ్మారి విషయంలో డబ్ల్యూహెచ్వో ప్రపంచాన్ని తప్పుదోవ పట్టించిందని చైనాకు కొమ్ముకాసింది అని కొన్ని నెలలుగా ఆరోపిస్తూ ఇటీవల డబ్ల్యూహెచ్వో నుంచి అధికారికంగా వైద్యులు తున్నట్లు ప్రకటించిన దేశం ఏది?
అమెరికా

14.భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ ప్రకారం గౌరవ బిరుదులు ఇవ్వడాన్ని నిషేధించారు ?
ఆర్టికల్ 18

లక్ష్య స్వచ్చంద సేవా సంస్థ

Comments

Popular posts

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net ఆంధ్రజ్యోతి ➪ 🅐🅟 & 🅣🅢 http://mpaper.andhrajyothy.com/ సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/Home/Index Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

10వ తరగతి పాస్ అయిన విద్యార్థులకు సువర్ణావకాశం

2024-25 విద్యా సంవత్సరంలో 10వ తరగతి లో 60% లేదా అంతకన్నా ఎక్కువ మార్కులు తో పాస్ అయిన విద్యార్ధిని విద్యార్ధులకు ఎంట్రెన్స్ ఎగ్జామ్ లేకుండానే నవోదయ ఎటపాక స్కూల్ నందు 11వ తరగతి సైన్స్ మరియు మ్యాథ్స్ గ్రూప్స్ లో డైరెక్ట్ గా సీటు ఇవ్వబడును. కావున విద్యార్ధులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటున్నాము. దరఖాస్థులు నింపి పంపించడానికి చివరి తేదీ 20 ఆగష్టు 2025 . అడ్మిషన్స్ కేవలం మెరిట్ బేసిస్ మీదనే ఉంటుంది. ఎవరి సిఫార్సులు పని చేయవు.  మొత్తం ఖాళీల సంఖ్య: 52 సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 9494343022 (కె. టీ. ప్రసాద్)  9491191813 (శ్రీ భాస్కరాచారీ, సీనియర్ టీచర్)  9491768144 (శ్రీ కె. శేఖర్, కౌన్సిలర్) ముఖ్య గమనిక: 11వ తరగతిలో ఎంపికకు ఖాళీగా ఉన్న సీట్లు 12 నుంచి 52 కు పెంచబడినాయని చెప్పటానికి సంతోషిస్తున్నాము. అంటే ఒక సెక్షన్ పెంచబడింది. ఇట్లు ప్రిన్సిపాల్ ఇంచార్జి  కె టి ప్రసాద్ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

INDIAN HISTORY -(Telugu / English)

11. ఏ కాంగ్రెస్ సెషన్‌లో 'పూర్ణ స్వరాజ్' ప్రమాణం చేశారు? జ:  లాహోర్ సెషన్‌లో (1929) 12. అండమాన్ పర్యటనలో ఖైదీ ఏ వైస్రాయ్‌ని హత్య చేశాడు? జ: లార్డ్ మాయో 13. 'లిబరేటర్ ఆఫ్ ది ఇండియన్ ప్రెస్' అని ఎవరిని పిలుస్తారు? జ: సర్ చార్లెస్ మెట్‌కాఫ్ మరియు లార్డ్ మెకాలే 14. భారత జాతీయ కాంగ్రెస్ సూరత్ సమావేశానికి అధ్యక్షుడు ఎవరు? జ:  రాష్ బిహారీ ఘోష్ 15. బాలగంగాధర తిలక్‌ను భారత అశాంతికి పితామహుడిగా ఎవరు పిలిచారు? జ: వాలెంటైన్ చిరోల్ 16. 1904లో లండన్‌లో 'అభినవ్ భారత్'ను ఎవరు స్థాపించారు? జ:  వినాయక్ దామోదర్ సావర్కర్ 17. సహాయ నిరాకరణ ఉద్యమం ప్రారంభించినప్పుడు భారతదేశ వైస్రాయ్ ఎవరు? జ:  లార్డ్ చెమ్స్‌ఫోర్డ్ 18. దక్షిణాఫ్రికా నుండి తిరిగి వచ్చిన తర్వాత మహాత్మా గాంధీ మొదటి విజయవంతమైన సత్యాగ్రహ ఉద్యమాన్ని ఎక్కడ ప్రారంభించారు? జ:  చంపారన్ లో 19. భారతదేశ రాజధాని కోల్‌కతా (కలకత్తా) నుండి ఢిల్లీకి ఏ సంవత్సరంలో మార్చబడింది? జ:  1911లో క్రీ.శ    20. డిసెంబరు 23, 1912న ఢిల్లీలోని చాందినీ చౌక్‌లో ఊరేగింపుగా వెళుతున్న భారత గవర్నర్ జనరల్ లార్డ్ హార్డింగ్‌పై బాంబులు విసిరిన వార...