Skip to main content

జికె - ఎకానమీ అతిముఖ్యమైన ప్రశ్నలు.....


1)కృష్ణానది నికర జలాలను పంపిణీ చేయడానికి కేంద్ర ప్రభుత్వం మొదట నియమించిన ట్రైబ్యునల్?
జ: బచావత్ ట్రైబ్యునల్.

2)అంతర్రాష్ట్రాల నదీ జలాల వివాదాల చట్టాన్ని భారత ప్రభుత్వం ఎప్పుడు ఏర్పాటు చేసింది?
జ: 1956.

3)నిజాంసాగర్‌లో తగ్గిన నీటి నిల్వ సామర్థ్యాన్ని పునరుద్ధరించడానికి, జంట నగరాలకు తాగునీటిని అందించే ఉద్దేశంతో నిర్మించిన ప్రాజెక్ట్ ఏది?
జ: సింగూర్ ప్రాజెక్ట్.

4) రాష్టంలో కొన్ని ఉద్యోగాలను పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరిధి నుంచి తొలగించాలని ఏ కమిటీ సూచించింది?
జ: వాంఛూ కమిటీ.

5)ఎందులో భాగంగా హెచ్.సి.యు.ను ఏర్పాటు చేశారు?
జ:6 సూత్రాల పథకం.

6)రంగరాజన్ కమిటీ నివేదిక ప్రకారం 2011 -12లో తెలంగాణలో ఎంత మంది పేద ప్రజలు ఉన్నారు?
జ: 35 లక్షలు.

7)‘లోపభూయిష్ట భూస్వామ్య విధానాలే భారతదేశ వ్యవసాయ రంగంలో తక్కువ ఉత్పాదకతకు కారణం’ అని అభిప్రాయపడినవారెవరు?
జ.డాక్టర్ వాల్కర్ .

8)అసైన్డ్ భూములు అంటే?
జ: ప్రభుత్వం ఉచితంగా కేటాయించిన వ్యవసాయ భూమి, ఇళ్ల స్థలాలు.

9)కోనేరు రంగారావు కమిటీ (2006) ప్రకారం ఎవరిని భూమిలేని పేదలుగా గుర్తించాలి?
జ:1 ఎకరం (తరి)/ 2 ఎకరాలు (కుష్కి) కంటే తక్కువ భూమి ఉన్నవారు.

10) జయ భారతరెడ్డి కమిటీని ఏ సంవత్సరంలో నియమించారు?
జ:1985లో
┅┅◆◆┅┅

🏹లక్ష్య🇮🇳ఫౌండేషన్🤝

Comments

Popular posts from this blog

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net ఆంధ్రజ్యోతి ➪ 🅐🅟 & 🅣🅢 http://mpaper.andhrajyothy.com/ సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/Home/Index Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

కాంట్రాక్ట్ ఉద్యోగుల కోసం జారీ చేసిన G.O.MS.No.2 – సమగ్ర ఆదేశాలు

ప్రభుత్వ శాఖల్లో కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం G.O.MS.No.2 ద్వారా తాజా మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ ఆదేశాలు 2025 జనవరి 6న అమల్లోకి వచ్చాయి. ఈ ఉత్తర్వులు కాంట్రాక్ట్ ఉద్యోగుల వేతనాలు, మాతృత్వ సెలవులు, ఎక్స్‌గ్రేషియా వంటి అంశాలను స్పష్టంగా చర్చించాయి. ఈ ఆదేశాలలో ఉన్న ముఖ్యాంశాలు, పాజిటివ్ మరియు నెగటివ్ అంశాలను ఈ వ్యాసంలో విశ్లేషించబడింది. ముఖ్యాంశాలు: 1.MTS: ప్రభుత్వ శాఖలు, యూనివర్సిటీలు, మరియు సమాజాల్లో ఖాళీగా ఉన్న నిబంధిత పోస్టులపై నియమితులైన కాంట్రాక్ట్ ఉద్యోగులకు మాత్రమే న్యూనత పేస్కేల్ వర్తిస్తుంది. MTS ద్వారా నెలవారీ చెల్లింపులు కలిపి ఒకే రూపంలో అందిస్తారు. అయితే, ఈ పేమెంట్‌లో అదనపు అలవెన్స్‌లు, వార్షిక పెంపులు ఉండవు. 2. మాతృత్వ సెలవులు: వివాహిత మహిళా ఉద్యోగులకు రెండు ప్రసవాలకు 180 రోజుల చెల్లింపు మాతృత్వ సెలవు కల్పించడం ఈ ఉత్తర్వుల్లో ప్రధానమైన పాజిటివ్ అంశం. ఈ కాలంలో EPF, ESI వంటి అన్ని ప్రయోజనాలు అందుబాటులో ఉంటాయి. 3. ఎక్స్‌గ్రేషియా: అపఘాత మృతి చెందిన కాంట్రాక్ట్ ఉద్యోగుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా, సహజ మృతికి రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా అందించ...

ఫ్లాష్ ఫ్లాష్ ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల... Top sites మీకోసం....

Link 1 Link 2 Link 3 Link 4 Link 5 Link 6 Link 7 Link 8 Link 9 Link 10 Link 11 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺