Skip to main content

ఇండియన్ ఎకానమీ బిట్స్....

ఇండియన్ ఎకానమీ బిట్స్

1. మనదేశంలో రాజీవ్ గాంధీ గ్రామీణ విద్యుదీకరణ యోజన ను ఎప్పుడు ప్రవేశపెట్టారు ?
2004

2.మన దేశంలో కుటీర చిన్నతరహా పరిశ్రమలకు ప్రాధాన్యతనిచ్చిన నమూనా ఏది ?
L.P.G నమూనా

3.మన దేశంలో జాయింట్ సెక్టర్ అనే భావనను పారిశ్రామిక రంగంలో రూపొందించింది ఎవరు ?
దత్ కమిటీ

4.మన పారిశ్రామిక రంగంలో ఆర్థికంగా ఎందుకు పారిశ్రామికోత్పత్తి ని గమనించినప్పుడు దేనికి అది భారితం ఇవ్వడం జరిగింది ?
మైనింగ్

5.ప్రణాళిక కాలంలో భారత దేశం అనుసరిస్తున్న విధానం గుర్తించండి ?
పెట్టుబడి ఆర్థిక వ్యవస్థ

6.భారత ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి దోహదపడే అంశాలు ఏవి ?
వ్యవసాయరంగ వృద్ధి రేటులో తగ్గుదల

7.నియంత్రిక  ఆర్థిక వ్యవస్థ స్వేచ్ఛ పూరిత వాతావరణాన్ని కల్పించడాన్ని దీని గా పరిగణిస్తారు?
సరళీకరణ

8.మన దేశంలో ప్రభుత్వ రంగ విస్తరణకు సామ్యవాద సమాజ స్థాపనకు దోహదపడిన పారిశ్రామిక తీర్మానం ఏది?
1956.

9.మన దేశ విభజన వల్ల ఆర్థికంగా నష్టపోయిన పరిశ్రమ ఏది ?
జనపనార పరిశ్రమ

10.మన దేశంలో మొట్టమొదటి ఇనుము ఉక్కు కర్మాగారం ఎక్కడ స్థాపించబడింది ?
జంషెడ్పూర్


11.భారతదేశ ఆర్థిక సంఘం ఎన్ని సంవత్సరాలకు ఒకసారి నిర్మించబడుతుంది ?
5

12.భారతదేశం ప్రపంచ వాణిజ్య సంస్థలో సభ్యులుగా చేరిన సంవత్సరం ఏది ?
1995


13.భారతదేశంలో వ్యవసాయ ధరల కమిషన్ను స్థాపించిన సంవత్సరం ఏది  ?
1965


1.భారత వ్యవసాయ మరియు గ్రామీణ అభివృద్ధి బ్యాంకు సౌకర్యాన్ని కల్పించడం ద్వారా గ్రామీణ అభివృద్ధి ప్రోత్సహిస్తోంది?
రీ ఫైనాన్స్ సౌకర్యం

2.భారతదేశంలో వ్యవసాయ వస్తువుల ధరలు నిర్ణయించేది?
వ్యవసాయ ధరల కమిషన్

3.భారతదేశంలో అంత్యోదయ కార్యక్రమాన్ని మొట్టమొదట ప్రవేశపెట్టిన రాష్ట్రం? 
రాజస్థాన్

4.భారతదేశంలో పంటల బీమాపై గుత్తాధిపత్యం ఏర్పర్చుకున్న సంస్థ ?
జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్

5.ప్రజాపంపిణీ వ్యవస్థ బడుగు వర్గాల వారికి తేనె ప్రభావాల నుంచి రక్షణ కల్పిస్తుంది ?
నిత్యవసర వస్తువులు అధిక ధరలు

6.హెచ్చు దిగుబడి వంగడాలు కార్యక్రమాన్ని మనదేశంలో ప్రారంభించిన ప్రణాళికా కాలం?
1966-69

7.పేద వారిని అంచనా వేయటానికి సేన్ పేదరిక సూచి ఆధార అంశం?
ఆదాయ అసమానతలు

8.ఒక వ్యవసాయ క్షేత్రం పై ఇతర ఉత్పత్తి కారకాల వినియోగాన్ని మార్చకుండా ఒక ఉత్పత్తి కారకం వినియోగాన్ని క్రమంగా పెంచితే వచ్చే ప్రతి ఫలాలు?
తరుగుతున్న ప్రతిఫలాలు .

9.భారత ఎరువుల కార్పొరేషన్ లిమిటెడ్ నెలకొల్పిన ప్రాంతం ? 
ఎర్రగుంట్ల

10.హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్టు ఏ నది పై నిర్మించబడుతుంది?
తుంగభద్రా నది

11.సేద్యపు నీటి వినియోగ సామర్థ్యాన్ని పెంచడం కోసం 2006లో ప్రవేశపెట్టిన సూక్ష్మ వ్యవసాయ పద్ధతి కార్యక్రమాన్ని నిర్వహించేది  ?
కేంద్ర ప్రభుత్వం

12.శ్రీరాంసాగర్ ప్రాజెక్టు యొక్క అసలు పేరు?
పోచంపాడు ప్రాజెక్టు


🏹లక్ష్య🇮🇳ఫౌండేషన్🤝

Comments

Popular posts

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net ఆంధ్రజ్యోతి ➪ 🅐🅟 & 🅣🅢 http://mpaper.andhrajyothy.com/ సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/Home/Index Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

10వ తరగతి పాస్ అయిన విద్యార్థులకు సువర్ణావకాశం

2024-25 విద్యా సంవత్సరంలో 10వ తరగతి లో 60% లేదా అంతకన్నా ఎక్కువ మార్కులు తో పాస్ అయిన విద్యార్ధిని విద్యార్ధులకు ఎంట్రెన్స్ ఎగ్జామ్ లేకుండానే నవోదయ ఎటపాక స్కూల్ నందు 11వ తరగతి సైన్స్ మరియు మ్యాథ్స్ గ్రూప్స్ లో డైరెక్ట్ గా సీటు ఇవ్వబడును. కావున విద్యార్ధులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటున్నాము. దరఖాస్థులు నింపి పంపించడానికి చివరి తేదీ 20 ఆగష్టు 2025 . అడ్మిషన్స్ కేవలం మెరిట్ బేసిస్ మీదనే ఉంటుంది. ఎవరి సిఫార్సులు పని చేయవు.  మొత్తం ఖాళీల సంఖ్య: 52 సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 9494343022 (కె. టీ. ప్రసాద్)  9491191813 (శ్రీ భాస్కరాచారీ, సీనియర్ టీచర్)  9491768144 (శ్రీ కె. శేఖర్, కౌన్సిలర్) ముఖ్య గమనిక: 11వ తరగతిలో ఎంపికకు ఖాళీగా ఉన్న సీట్లు 12 నుంచి 52 కు పెంచబడినాయని చెప్పటానికి సంతోషిస్తున్నాము. అంటే ఒక సెక్షన్ పెంచబడింది. ఇట్లు ప్రిన్సిపాల్ ఇంచార్జి  కె టి ప్రసాద్ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

INDIAN HISTORY -(Telugu / English)

11. ఏ కాంగ్రెస్ సెషన్‌లో 'పూర్ణ స్వరాజ్' ప్రమాణం చేశారు? జ:  లాహోర్ సెషన్‌లో (1929) 12. అండమాన్ పర్యటనలో ఖైదీ ఏ వైస్రాయ్‌ని హత్య చేశాడు? జ: లార్డ్ మాయో 13. 'లిబరేటర్ ఆఫ్ ది ఇండియన్ ప్రెస్' అని ఎవరిని పిలుస్తారు? జ: సర్ చార్లెస్ మెట్‌కాఫ్ మరియు లార్డ్ మెకాలే 14. భారత జాతీయ కాంగ్రెస్ సూరత్ సమావేశానికి అధ్యక్షుడు ఎవరు? జ:  రాష్ బిహారీ ఘోష్ 15. బాలగంగాధర తిలక్‌ను భారత అశాంతికి పితామహుడిగా ఎవరు పిలిచారు? జ: వాలెంటైన్ చిరోల్ 16. 1904లో లండన్‌లో 'అభినవ్ భారత్'ను ఎవరు స్థాపించారు? జ:  వినాయక్ దామోదర్ సావర్కర్ 17. సహాయ నిరాకరణ ఉద్యమం ప్రారంభించినప్పుడు భారతదేశ వైస్రాయ్ ఎవరు? జ:  లార్డ్ చెమ్స్‌ఫోర్డ్ 18. దక్షిణాఫ్రికా నుండి తిరిగి వచ్చిన తర్వాత మహాత్మా గాంధీ మొదటి విజయవంతమైన సత్యాగ్రహ ఉద్యమాన్ని ఎక్కడ ప్రారంభించారు? జ:  చంపారన్ లో 19. భారతదేశ రాజధాని కోల్‌కతా (కలకత్తా) నుండి ఢిల్లీకి ఏ సంవత్సరంలో మార్చబడింది? జ:  1911లో క్రీ.శ    20. డిసెంబరు 23, 1912న ఢిల్లీలోని చాందినీ చౌక్‌లో ఊరేగింపుగా వెళుతున్న భారత గవర్నర్ జనరల్ లార్డ్ హార్డింగ్‌పై బాంబులు విసిరిన వార...