Skip to main content

Posts

Showing posts with the label scholarship

🎓 10వ తరగతి పూర్తిచేసిన విద్యార్థులకు అద్భుతమైన అవకాశం

ప్రతిభ కలిగిన విద్యార్థులకు ఉన్నత విద్యలో ప్రోత్సాహం అందించేందుకు విద్యాదాన్ స్కాలర్షిప్ 2026 కోసం దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ చదువులో మెరుగైన ప్రతిభ కనబరిచిన విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. 📚 అర్హత కలిగిన విద్యార్థులకు విద్యా ఖర్చుల కోసం ప్రత్యేక ఆర్థిక సహాయం అందించబడుతుంది. 💰 ఎంపికైన విద్యార్థులు సంవత్సరానికి రూ.10,000 నుండి రూ.75,000 వరకు స్కాలర్షిప్ పొందే అవకాశం ఉంది. స్కాలర్షిప్ మొత్తం విద్యార్థి ప్రతిభ, కోర్సు మరియు ఇతర అర్హత ప్రమాణాల ఆధారంగా నిర్ణయించబడవచ్చు. ✅ సాధారణ విద్యార్థులు కనీసం 90 శాతం మార్కులు సాధించి ఉండాలి. ♿ దివ్యాంగ విద్యార్థులకు ప్రత్యేక సడలింపు ఉండగా, కనీసం 75 శాతం మార్కులు పొందిన వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. 🏠 కుటుంబ వార్షిక ఆదాయం రూ.2 లక్షల లోపు ఉన్న విద్యార్థులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. 📄 దరఖాస్తు సమయంలో అవసరమైన విద్యా ధ్రువపత్రాలు, ఆదాయ ధ్రువీకరణ పత్రం మరియు ఇతర సంబంధిత పత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలి. 📅 దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ: జూన్ 20, 2026 🌟 ఉన్నత విద్య లక్ష్యంగా పెట్టుకున్న ప్రతిభావంతులైన విద్యార...

త్వరలోనే అకౌంట్లోకి తల్లికి వందనం.. ఈ మూడు పనులు చేయకపోతే డబ్బులు కట్..

ప్రభుత్వం అలర్ట్ వచ్చే నెలలో నిధులను జమ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు లబ్దిదారుల జాబితా సిద్దం చేయాలని ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ మూడు చేయకపోతే డబ్బులు కట్ ఒకటి తల్లి బ్యాంక్ ఖాతాకు ఆధార్ లింక్ అయి ఉండాలి. ఇక ఎన్‌పీసీఐ (Aadhaar Seeding) పూర్తయి ఉండాలి. ఇక మూడో విషయం బ్యాంక్ కేవైసీ వివరాలు అప్డేట్ చేసుకుని ఉండాలి. ఈ మూడింటిలో ఏ ఒక్కటి పెండింగ్‌లో ఉన్నా నిధులు పొందటంలో అవాంతరాలు ఎదురయ్యే అవకాశముంటుంది. దీంతో అన్నీ వివరాలు సరిగ్గా ఉండేలా అప్డేట్ చేసుకోవాలని ప్రభుత్వం సూచిస్తోంది. చాలామంది విద్యార్థుల వివరాలు ఎన్‌పీసీఐ లాగిన్‌లో తెరుచుకోవడం లేదు. దీంతో గ్రామ, వార్డు సచివాలయాలకు వెళ్లి విద్యార్థుల తల్లిదండ్రలు బ్యాంక్ ఖాతా వివరాలను విద్యార్థుల పేర్లతో నమోదు చేయించాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. విద్యార్థుల తల్లిదండ్రులకు ఈ సమాచారం అందించాలని సూచించింది. బ్యాంక్ అకౌంట్ ద్వారా ఎన్‌పీసీఐ యాక్టివేషన్ కాకుంటే ఇండియా పోస్టల్ పేమెంట్స్ బ్యాంక్ అకౌంట్ తెరిపించాలని, దానికి ఎన్‌పీసీఐ లింకింగ్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. త్వరలోనే జాబితా విడుదల త్వరలోనే తల్లికి వందనం అర్...

🚨 తల్లికి వందనం స్టేటస్ కోసం ఈ లింక్ చెక్ చేయండి

తల్లికి వందనం పథకం కింద అర్హులైన లబ్ధిదారుల ఖాతాల్లో ఆర్థిక సహాయం జమ చేసే ప్రక్రియ త్వరలో ప్రారంభం కానుంది. 💰 https://bm-sgsw.ap.gov.in/BM/Schemeout మీ పేరు అర్హుల జాబితాలో ఉందో లేదో, దరఖాస్తు ఆమోదం పొందిందో లేదో ముందుగానే తెలుసుకోవడం కోసం పై లింక్ ఓపెన్ చేసి... మీ అబ్బాయి/అమ్మాయి ఆధార్ enter చేయండి  కొత్త మార్గదర్శకాల ప్రకారం, ఒకే కుటుంబంలో అర్హత కలిగిన ఒక్కరికంటే ఎక్కువ మంది విద్యార్థులు ఉంటే, ప్రతి విద్యార్థికి విడివిడిగా ప్రయోజనం అందే అవకాశం ఉంది. క్రింది కారణాల వల్ల మీ దరఖాస్తు ప్రభావితమయ్యే అవకాశం ఉంటుంది: ❌ అర్హత నిబంధనలకు సంబంధించిన వివరాలు సరిపోకపోతే ❌ బ్యాంక్ ఖాతా ఆధార్ మరియు NPCIతో అనుసంధానం కాకపోతే ❌ ఇతర ధృవీకరణ వివరాల్లో లోపాలు ఉంటే మీ ఆధార్ వివరాలతో ఇంటి నుంచే ఆన్‌లైన్‌లో స్టేటస్‌ను సులభంగా పరిశీలించవచ్చు. 📱 మరిన్ని వివరాల కోసం: https://apgovtschemes.com/thalliki-vandanam-status-check-2026-27/ https://apgovtschemes.com/thalliki-vandanam-status-check-2026-27/ 📢 గమనిక: తుది అర్హత, చెల్లింపు తేదీలు మరియు నిబంధనలు ప్రభుత్వ అధికారిక ప్రకటనల ఆధారంగా మారవచ్చు. 🏹Lakshya🇮...

CBSE - Single Gild Child Scholarship 2025

తల్లిదండ్రులకు ఏకైక బాలికా సంతానంగా ఉన్న ప్రతిభ కలిగిన విద్యార్థినుల కోసం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) ఉపకార వేతనాన్ని ఏటా అందిస్తోంది. ఇందుకు సంబంధించి సీబీఎస్ఈ- సింగిల్ గర్ల్ చైల్డ్ స్కాలర్షిప్ 2025 ప్రకటన వెలువడింది. సీబీఎస్ఈ పదోతరగతి పరీక్షలో ఉత్తీర్ణులైన విద్యార్థినుల నుంచి ఆన్లైన్ దరఖాస్తులు కోరుతోంది. 👉 అర్హతలు: విద్యార్థిని తల్లిదండ్రులకు ఏకైక కూతురై ఉండాలి. విద్యార్థిని సీబీఎస్ఈలో పదోతరగతి ఉత్తీర్ణురాలై, సీబీఎస్ఈ అనుబంధ పాఠశాలలో పదకొండవ తరగతి, పన్నెండో తరగతి చదువుతూ ఉండాలి. పదో తరగతి పరీక్షలో కనీసం 70శాతం మార్కులు సాధించి ఉండాలి. విద్యార్థిని ట్యూషన్ ఫీజు నెలకు రూ.3000 కంటే మించకూడదు. 👉 చివరి తేదీ: 23.10.2025 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

డిగ్రీ , బీటెక్ ఫస్ట్ ఇయర్ చదివే అమ్మాయిలు సంతూర్ స్కాలర్షిప్

👉 టెన్త్ , ఇంటర్ గవర్నమెంట్ కాలేజ్ లలో చదివి ఉండాలి  👉 స్కాలర్షిప్ అమౌంట్ : 30000 👉 ఈ స్కాలర్షిప్ ఆంధ్రప్రదేశ్ , మహారాష్ట్ర విద్యార్థులకు మాత్రమే ఇస్తారు.  కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోండి 👉 పూర్తి వివరాలు  https://www.buddy4study.com/page/santoor-scholarship-programme 👇 ఎలా అప్లై చేసుకోవాలి 👇 https://www.instagram.com/reel/DPfWwGoE6LI/?igsh=Nmhxd3NiZXZka2Jo 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

NMMS scholarship 2025: నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్ స్కీమ్ 2025.. పూర్తి వివరాలు...

అర్హులైన విద్యార్థులు ఆగస్టు 31వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. 🎯వివరాలు: 🌼 ఈ పథకానికి ఎంపికైన లక్ష మంది విద్యార్థులకు నెలకు రూ.1000 చొప్పున ఏడాదికి మొత్తం రూ.12000 స్కాలర్‌షిప్‌గా అందిస్తారు.  🌼 తొమ్మిదో తరగతి నుంచి ఇంటర్మీడియట్‌ పూర్తిచేసే వరకు ఉపకారవేతనం లభిస్తుంది. 🎯అర్హత : విద్యార్థులు ప్రభుత్వ/ప్రభుత్వ అనుబంధ పాఠశాలలు లేదా స్థానిక సంస్థల పాఠశాలల్లో 8వ తరగతిలో చదువుతూ ఉండాలి. వారి తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.3.50 లక్షలకు మించకూడదు. విద్యార్థులు 7వ తరగతిలో కనీసం 55శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి (ఎస్సీ/ ఎస్టీ విద్యార్థులకు 5శాతం సడలింపు ఉంటుంది). 🎯గమనిక:- కేంద్రీయ విద్యాలయాలు, నవోదయలు, రెసిడెన్షియల్ స్కూల్స్‌లో చదువుతున్న విద్యార్థులకు ఈ స్కాలర్‌షిప్ వర్తించదు. 🎯వయోపరిమితి: సాధారణంగా 13-15 సంవత్సరాల వయస్సులో 8వ తరగతి విద్యార్థులు అర్హలు. 🎯రాత పరీక్ష ఈ స్కాలర్‌షిప్స్‌కు అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేసేందుకు రాష్ట్రస్థాయిలో రెండు పేపర్ల రాత పరీక్షలు నిర్వహిస్తారు. 🎯పరీక్ష విధానం: 1. మెంటల్ ఎబిలిటీ టెస్ట్ (మ్యాట్‌):  90 మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు ఉం...

టాటా క్యాపిటల్ పంక్ స్కాలర్షిప్ కి అప్లై చేయడాని

టాటా క్యాపిటల్ పంక్ స్కాలర్షిప్ కి అప్లై చేయడానికి  ఈ నెల 15 చివారితేది 👉 ఇంటర్ ఫస్ట్ ఇయర్ , సెకండ్ ఇయర్  👉 డిప్లొమా , డిగ్రీ చదివే వాళ్ళు అప్లై చేయవచ్చు https://www.buddy4study.com/page/the-tata-capital-pankh-scholarship-programme లక్ష్య ఉద్యోగ సోపానం వాట్సాప్ గ్రూప్స్ ద్వారా రెండు రాష్ట్రాల్లో సుమారు 25,000 మందికి పైగానే మా సేవలను అందిస్తున్నాము... మీ వద్ద ఎటువంటి జాబ్ ఇన్ఫర్మేషన్ ఉన్నా సరే మాతో పంచుకోండి... మేము మా మెంబెర్స్ కి షేర్ చేస్తాము లక్ష్య ఉద్యోగ సోపానం వాట్సాప్ గ్రూప్స్ ద్వారా రెండు రాష్ట్రాల్లో సుమారు 25,000 మందికి పైగానే మా సేవలను అందిస్తున్నాము... మీ వద్ద ఎటువంటి జాబ్ ఇన్ఫర్మేషన్ ఉన్నా సరే మాతో పంచుకోండి... మేము మా మెంబెర్స్ కి షేర్ చేస్తాము 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

ఇంటర్ చదివే పిల్లలు ప్రస్తుతం రెండు స్కాలర్షిప్ లు అప్లై చేయవచ్చు

ఇంటర్ చదివే పిల్లలు ప్రస్తుతం రెండు స్కాలర్షిప్ లు అప్లై చేయవచ్చు 1. టాటా పంక్ స్కాలర్షిప్ https://www.buddy4study.com/page/the-tata-capital-pankh-scholarship-programme 2. Omron హెల్త్ కేర్ స్కాలర్షిప్ https://www.buddy4study.com/page/omron-healthcare-scholarship లక్ష్య ఉద్యోగ సోపానం వాట్సాప్ గ్రూప్స్ ద్వారా రెండు రాష్ట్రాల్లో సుమారు 25,000 మందికి పైగానే మా సేవలను అందిస్తున్నాము... మీ వద్ద ఎటువంటి జాబ్ ఇన్ఫర్మేషన్ ఉన్నా సరే మాతో పంచుకోండి... మేము మా మెంబెర్స్ కి షేర్ చేస్తాము 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

పదవ తరగతిలో మీకు 90శాతం మార్కులు దాటాయా... అయితే ఈ స్కాలర్షిప్ మీకోసమే... విద్యాదాన్ స్కాలర్షిప్ గురించి పూర్తి వివరాలు

🔥 " విద్యాదాన్' ఉపకార వేతనాలు 👉10వ తరగతి పూర్తి చేసిన విద్యార్థులకు స్కాలర్ షిప్ అవకాశం కలదు. 👉10వ తరగతిలో 90 శాతం లేదా 9 GPA మార్కులతో పాసైన పేద విద్యార్థులకు సరోజినీ దామోదర్ ఫౌండేషన్ ద్వారా విద్యాదాన్ ఉపకార వేతనాలు ఇస్తున్నది. ఉపకార వేతనం ఎంత అంటే….?👇 ♦️ఇంటర్ చదివే వారికి సంవత్సరంనకు 10,000 రూపాయలు ♦️డిగ్రీ లేదా ఆ పై కోర్సులు చదివే వారికి సంవత్సరంనకు 60,000 రూపాయల వరకు ఉపకార వేతనములను అందిస్తారు. 🔺 ఎవరు అర్హులు: 👉2021-22 విద్యా సంవత్సరంలో 10వ తరగతి పూర్తి చేసి ఇంటర్ చదువుతున్న వారు. 👉10వ తరగతిలో 90 శాతం లేదా 9 GPA మార్కులతో పాసైన వారు. 👉దివ్యాంగులకు మాత్రం 75 శాతం లేదా 7.5 GPA మార్కులు ఉంటే చాలు. 👉కుటుంబ సంవత్సర ఆదాయం 2లక్షల లోపు ఉండాలి. ✳️ ఎంపిక విధానం: 👉విద్యార్ధి చదువులో చూపిన ప్రతిభ మరియు అప్లికేషను లో ఇచ్చియా సమాచారం ఆధారంగా ఎంపిక చేసి వారిని ఆన్లైన్ లో మౌఖిక/రాత పరీక్షకు పిలవడం జరుగుతుంది. 👉పరీక్ష వివరాలు విద్యార్థులకు E-mail ద్వారా ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యమైన తేదీలు: 👉దరఖాస్తు చేయుటకు చివరి తేదీ:- జూలై-10-2022 👉రాత పరీక్ష : జూలై-24-2022 👉మౌఖిక పరీక్ష: ఆగ...