Skip to main content

నేటి ముఖ్యమైన వార్తలు... తేదీ: 03 సెప్టెంబర్ 2025


🌐 అంతర్జాతీయ వార్తలు

🔹ఆఫ్ఘనిస్తాన్‌లో వినాశకరమైన భూకంపం కారణంగా మరణించిన వారి సంఖ్య 1400 దాటింది.

🔹ఆగస్టులో గాజాలో పోషకాహార లోపంతో 185 మంది మరణించారు, ఇందులో 15 మంది పిల్లలు ఉన్నారు.

🇮🇳 జాతీయ వార్తలు:

🔹న్యూఢిల్లీలో జరిగిన సెమికాన్ ఇండియా 2025 ప్రారంభ సమావేశంలో ప్రధాని మోదీ భారతదేశంలోనే తయారు చేసిన తొలి చిప్ 'విక్రమ్'ను అందుకున్నారు.

🔹2070 నాటికి కార్బన్ తటస్థీకరణ సాధించాలని భారతదేశం లక్ష్యంగా పెట్టుకుంది: రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ.

🔹పాఠశాలలతో అంగన్‌వాడీ కేంద్రాల సహ-స్థానం (కో లోకేషన్) పై మార్గదర్శకాలను MWCD నేడు ఢిల్లీలో జారీ చేయనుంది.

🔹56వ GST కౌన్సిల్ సమావేశం ఈరోజు న్యూఢిల్లీలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరుగుతుంది.

🏞️ రాష్ట్ర వార్తలు - ఆంధ్రప్రదేశ్

🔹అమరావతిలో క్వాంటం కంప్యూటింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్న IBM కంపెనీ.

🔹సెప్టెంబర్ 5 వరకు రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని IMD అంచనా వేసింది.

🏏 క్రీడా వార్తలు

🔹భారత గ్రాండ్‌మాస్టర్ ప్రణవ్ వెంకటేష్ UAEలో ఫుజైరా గ్లోబల్ సూపర్‌స్టార్ చెస్ టోర్నమెంట్‌ను గెలుచుకున్నాడు.

🔹17 సంవత్సరాల తర్వాత 2026లో బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ పోటీలకు న్యూఢిల్లీ ఆతిథ్యం ఇవ్వనుంది.

🔹ఆస్ట్రేలియా క్రికెటర్ మిచెల్ స్టార్క్ T20 అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు.

📚 నేటి వార్తలు సమాప్తం

🙏 ధన్యవాదాలు.

🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

Comments

Popular posts

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net ఆంధ్రజ్యోతి ➪ 🅐🅟 & 🅣🅢 http://mpaper.andhrajyothy.com/ సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/Home/Index Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

నేటి మోటివేషన్... ఒకటి బాగా గుర్తు పెట్టుకో..

ఏదైనా మాట్లాడేటప్పుడు గానీ, రాసేటప్పుడు గానీ అది నీ ఎమోషన్ నుండి వస్తున్న భావనా లేక రేషనల్ థింకింగ్ నుండి వస్తున్న భావనా నీ థాట్ ప్రాసెస్‌ని అబ్జర్వ్ చెయ్యడం ద్వారా గమనించు! ఎమోషన్ నుండి వస్తున్న భావన అయితే మాట్లాడకుండా, రాయకుండా కొంతసేపు ఆగు. ఏ ఎమోషన్ అయినా 7 నిముషాలకి మించి ఉండదు. ఆ 7 నిముషాలు ఓపిక పట్టు. హడావుడి పడిపోయి ఆ ఎమోషన్ నుండి మాట్లాడావే అనుకో.. నీ ఎమోషన్ ఓ సెలయేరులో రాయిలా ఇతరుల మనస్సుల్లో కూడా వారి మానసిక స్థాయిలను బట్టి పాజిటివ్ లేదా నెగిటివ్ వైబ్రేషన్స్ సృష్టిస్తుంది. ఆ వైబ్రేషన్స్ వారిలో మళ్లీ రియాక్టివ్ ఎమోషన్ సృష్టించి నీకు వాళ్లు దూరం కావడం కావచ్చు, ఇంకా చాలానే జరగొచ్చు. సోషల్ మీడియానే తీసుకుంటే ఫేస్‌బుక్ లాంటివి ఎందుకు పాపులర్ అయ్యాయంటే.. they are providing people an opportunity to express the emotions. యాక్షన్, రియాక్షన్ ఎమోషన్స్ అన్నీ కలగలిసి సోషల్ మీడియాలో యాక్టివిటీ ఎక్కువ జరుగుతుంది కాబట్టి వాళ్లకి బిజినెస్ అవుతుంది. మనకు మనస్సు పాడై తలనొప్పులు మిగులుతాయి. సో ఎమోషనల్ బీయింగ్‌గా ఉండకు.. కొన్నిసార్లు నేనూ ఎమోషన్స్‌కి గురి కావచ్చు, దీనికి ఎవరూ అతీతం కాదు. కానీ నే...

ఈ రోజు న్యూస్ పేపర్స్....

https://drive.google.com/folderview?id=1EtCSp864on-_owvyRnw2_XePgiNRBhza 🏹లక్ష్య🇮🇳ఫౌండేషన్🤝