Skip to main content

Posts

Showing posts with the label ఆంధ్రప్రదేశ్ &తెలంగాణ హిస్టరీ బిట్స్

GEOGRAPHY - (Telugu / English)

281. మొత్తం పంటలో భారతదేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి శాతం ఎంత?  జ: 70 శాతం  282. భారతదేశంలో అత్యధికంగా గోధుమలను ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది?  జ: ఉత్తర ప్రదేశ్  283. భారతీయ జనపనార పరిశ్రమకు ప్రధాన పోటీదారు ఎవరు?  జ: బంగ్లాదేశ్  284. ప్రపంచంలో పాల ఉత్పత్తిలో భారతదేశం ర్యాంక్ ఎంత?  జ: మొదట  285. ఏ సంవత్సరం తర్వాత కాలంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి, ముఖ్యంగా గోధుమల ఉత్పత్తి గణనీయంగా పెరిగింది?  జ: 1966  286. భారతదేశంలో హరిత విప్లవం కింద అభివృద్ధి చేయబడిన అధిక దిగుబడినిచ్చే విత్తన పంటల రకాలను ఎంచుకోండి?  జ: బియ్యం, గోధుమలు, జొన్నలు, బజ్రా మరియు మొక్కజొన్న.  287. భారతదేశంలో హరిత విప్లవం యొక్క మరొక పేరు ఏమిటి?  జ: విత్తనాలు, ఎరువులు & నీటిపారుదల విప్లవం.  288. భారతదేశంలోని ఏ రాష్ట్రాన్ని చక్కెర గిన్నె అని పిలుస్తారు?  జ: ఉత్తర ప్రదేశ్  289. భారతదేశంలో వ్యవసాయాన్ని ప్రభావితం చేసే వాతావరణంలో అతి ముఖ్యమైన అంశం ఏది?  జ: వర్షం  290. శ్వేత విప్లవానికి సంబంధించినది ఏమిటి?  జ: పాల ఉత్పత్తి       ...

Quiz Of The Day - (Telugu / English)

1) ఎవరి జయంతి సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సవం జరువుకుంటారు? జ: డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ 2) భారత దేశానికి మొదటి ఉపరాష్ట్రపతి ఎవరు? జ: డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ 3) డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ భారత దేశానికి ఎన్నవ రాష్ట్రపతిగా సేవలందించారు? జ: రెండవ 4) డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ గారికి భారతరత్న అవార్డు ఎప్పుడు లభించింది? జ: 1954లో 5) బ్రిటిష్ ప్రభుత్వం ఇచ్చే ప్రతిష్ఠాత్మక సర్ బిరుదు రాధాకృష్ణన్ గారిని ఎప్పుడు వరించింది? జ: 1931లో 1) Whose Jayanti is Teacher's Day? Ans: Dr. Sarvepalli Radhakrishnan 2) Who is the first Vice President of India? Ans: Dr. Sarvepalli Radhakrishnan 3) Dr. Sarvepalli Radhakrishnan served as the President of which country? Ans: Second 4) When was the Bharat Ratna award given to Dr. Sarvepalli Radhakrishnan? Ans: In 1954 5) When was the prestigious title of Sir conferred on Radhakrishnan by the British Government? Ans: In 1931 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

AP & TS HISTORY - (Telugu / English)

21. హైదరాబాద్‌ రాష్ట్రంలో పేపర్‌ కరెన్సీ ప్రవేశపెట్టిన సంవత్సరం ?  జ: 1918 22. ఆంధ్రలో హోంరూల్‌ ఉద్యమ కార్యదర్శి ? జ: గాడిచర్ల హరి సర్వోత్తమరావు 23. జాగిర్దారీ కాలేజ్‌ హైదరాబాద్‌లో ఎక్కడ, ఏ సంవత్సరంలో స్థాపించారు ?  జ: బేగంపేట, 1928లో 24.కర్నూల్‌, కడప (కేసీ కెనాల్‌ ) కెనాల్‌ నిర్మాణం జరిగిన సంవత్సరం ?  జ: 1890 25.చీరాల- పేరాల పన్నుల వ్యతిరేక ఉద్యమాన్ని నిర్వహించినవారు ?  జ: దుగ్గిరాలత చంద్రఛటర్జీ 26.జైనులకు, వైష్ణవులకు మధ్య విభేదాలను పరిష్కరించిన విజయనగర రాజు ?  జ: మొదటి బుక్కరాయలు 27. ఆంధ్రలో గదర్‌ పార్టీ సభ్యుడు ?  జ: దర్శి చెంచయ్య 28.ఆంధ్రప్రదేశ్‌లో మొదట ఏ ప్రాంతంలో శాశ్వత భూమి శిస్తు విధానం ప్రవేశపెట్టారు ?  జ: రాయలసీమ ప్రాంతంలో 29.ఆంధ్రలో కమ్యూనిస్ట్‌ పార్టీ అవతరణ ?  జ: 1934 30.ఏ మొఘల్‌ గవర్నర్‌ను ఓడించి నిజాం ఉల్‌మల్క్‌ మొదటి హైదరాబాద్‌ నిజాం రాజ్యస్థాపన చేశాడు ?  జ: ముబారిజ్‌ ఖాన్‌ 21. Year in which paper currency was introduced in the state of Hyderabad? Ans: 1918 22. Home Rule Movement Secretary in Andhra? Ans: Gadicharla Hari is not...

Current Affairs || 27.09.2021

📅 27 September : World Tourism Day ⏳ Since 1980 , The UN World Tourism Organization Celebrated World Tourism Day 📌 World Tourism Day Theme 2021 : " Tourism For Inclusive Growth " 📌 World Tourism Day Theme 2020 : " Tourism And Rural Development " ⏳ This Date Was Chosen As On That Day In 1970 , The Statutes Of The UNWTO Were Adopted 🏢 UN World Tourism Organization (Formed In 1975 & HQ : Madrid , Spain) 📅 National Tourism Day Is Celebrated On January 25th Every Year To Promote Tourism 📌 National Tourism Day 2021 Theme Is " Dekho Apna Desh " 👤 VS Pathania Appointed As Additional Director General Of Indian Coast Guard 📌 VS Pathania Will Take Charge Of The Position On September 30 , 2021 🏢 The Indian Coast Guard Was Formally Established On February 1 , 1977 👮‍♂️ Former DGP Of Kerala KV Rajagopalan Nair Passed Away Recently ⏳ He Served As DGP Of Kerala From April 30, 1995 To June 30, 1996 🍾 Assam’s Judima Wine Has Been Awarded The Geographical Indi...

ఏపీ.&.టీఎస్ హిస్టరీ బిట్స్ - 15.07.2021

1.విశాలాంధ్ర వచ్చింది రచయిత ఎవరు? జ: జి. రామానుజరావు 2.వీర తెలంగాణ రచయిత? జ: రావినారాయణరెడ్డి 3. ఆంధ్ర విశ్వవిద్యాలయం 1926 లో ఎప్పుడు స్థాపించారు? జ: ఏప్రిల్ 26 4.శ్రీభాగ్ ఒప్పందం ఎప్పుడు జరిగింది ? జ: నవంబర్ 16న 5.యథాతథ ఒడంబడిక 1947 ఎప్పుడు జరిగింది? జ: నవంబర్ 29న 6.జాయిన్ ఇండియా 1947 ఉద్యమం ఎప్పుడు జరిగింది? జ: ఆగస్టు 7న 7.ఉస్మానియా విశ్వవిద్యాలయంలో వందేమాతరం ఉద్యమం ఏ హాస్టల్ లో జరిగింది ? జ: B .హాస్టల్ 8.నేషనలిస్ట్ ఆంధ్రమహాసభ స్థాపకుడు ? జ: కె.వి.రంగారెడ్డి. 9.థార్ కమిషన్ ఎప్పుడు ఏర్పాటు అయ్యింది ? జ: జూన్ 17 10.స్వామి సీతారామశాస్త్రి సెప్టెంబర్ 20 నుంచి నిరాహార దీక్ష 30 రోజులు చేశాడు ఏ సంవత్సరంలో? జ: 1951 11.వాంభూ కమిటీ నివేదిక ఎప్పుడు సమర్పించింది? జ: 1953 ఫిబ్రవరి 7న. 12.రాష్ట్రాల పునర్విభజన కమిషన్ నియామకం ఏ సంవత్సరంలో జరిగింది? జ: 1953 13.పెద్దమనుషుల ఒప్పందం ఎక్కడ జరిగింది? జ: హైదరాబాద్ భవన్ (ఢిల్లీ ఫిబ్రవరి 20 1956). 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

భారత రాజ్యాంగ వ్యాసాలు ఆర్టికల్స్ అన్ని...

ఆర్టికల్ 1 - యూనియన్ పేరు మరియు భూభాగం ఆర్టికల్ 2 - కొత్త రాష్ట్రాల ప్రవేశం లేదా స్థాపన ఆర్టికల్ 3 - రాష్ట్రం యొక్క సృష్టి మరియు సరిహద్దులు లేదా పేర్ల మార్పు ఆర్టికల్ 4 - మొదటి షెడ్యూల్డ్ మరియు నాల్గవ షెడ్యూల్స్కు సవరణలు మరియు రెండు మరియు మూడు కింద చేసిన శాసనాలు ఆర్టికల్ 5 - రాజ్యాంగం ప్రారంభంలో పౌరులు ఆర్టికల్ 6 - పాకిస్తాన్ నుండి భారతదేశానికి వస్తున్న కొంతమంది వ్యక్తుల పౌరసత్వ హక్కులు ఆర్టికల్ 7 - భారతదేశం నుండి పాకిస్తాన్ వెళ్లేవారికి కొంతమంది వ్యక్తుల పౌరసత్వ హక్కులు ఆర్టికల్ 8 - భారతదేశం వెలుపల నివసిస్తున్న వ్యక్తుల పౌరసత్వ హక్కులు ఆర్టికల్ 9 - స్వచ్ఛందంగా విదేశీ రాష్ట్ర పౌరసత్వం తీసుకుంటే భారత పౌరుడు కాదు ఆర్టికల్ 10 - పౌరసత్వ హక్కుల నిలకడ ఆర్టికల్ 11 - పౌరసత్వం కోసం చట్టాన్ని పార్లమెంట్ నియంత్రిస్తుంది ఆర్టికల్ 12 - రాష్ట్ర నిర్వచనం ఆర్టికల్ 13 - ప్రాథమిక హక్కులను ఉల్లంఘించే లేదా అవమానించే చట్టాలు ఆర్టికల్ 14 - చట్టం ముందు సమానత్వం ఆర్టికల్ 15 - మతం, కులం, లింగం, సంతతి లేదా పుట్టిన ప్రదేశం ఆధారంగా వివక్షను నిషేధించడం ఆర్టికల్ 16 - ప్రజా ప్రణాళికలో అవకాశాల సమానత్వం ఆర్టికల్ 17 - ...

ఫ్రిజ్‌ల్లో ఎక్కువ చల్లదనాన్ని ఇచ్చే చిన్న పెట్టెలాంటి ఫ్రీజర్‌ను పైభాగంలోనే అమరుస్తారు. దాన్ని ఫ్రిజ్‌కు కింది భాగంలో ఎందుకు పెట్టరు❓

🌸జవాబు: రిఫ్రిజిరేటర్‌లో సులభంగా ఆవిరయ్యే ఫ్రియాన్‌ (Freon) అనే ద్రవ పదార్థాన్ని సన్నని తీగ చుట్టల ద్వారా ప్రవహింపజేస్తారు. ఈ ద్రవాన్ని 'రెఫ్రిజిరెంట్‌' అంటారు. ఈ ద్రవం ఫ్రిజ్‌లో ఉండే పదార్థాల వేడిని గ్రహించి ఆవిరిగా మారుతుంది. ఫ్రిజ్‌లో చల్లదనాన్ని కలుగజేస్తుంది. ఆవిరిగా మారే ఫ్రియాన్‌ తిరిగి ఫ్రిజ్‌లోని కండెన్సర్‌ ద్వారా పీడనానికి గురై మళ్లీ ద్రవంగా మారుతుంది. ఇది తిరిగి ద్రవరూపాన్ని పొందేటప్పుడు అది అంతకు ముందు గ్రహించిన వేడి ఫ్రిజ్‌ వెనక భాగం నుంచి బయటకు పోతుంది. ఫ్రిజ్‌లోని పదార్థాలలోని వేడిని గ్రహించి ఆవిరిగా మారిన ఫ్రియాన్‌ ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది. ఆవిరిగా మారిన దాని సాంద్రత (density)తక్కువ కావడంతో ఆ ఆవిరి ఫ్రిజ్‌ పైభాగానికి పయనిస్తుంది. ఈ ప్రక్రియ వల్ల ఫ్రిజ్‌లో చల్లదనం ఏర్పడి ఉష్ణోగ్రత 5 డిగ్రీల సెల్షియస్‌కు తగ్గుతుంది. ఫ్రీజర్‌ను ఫ్రిజ్‌ అడుగు భాగంలో అమరుస్తే అక్కడ ఉష్ణోగ్రత మరీ తగ్గడం వల్ల వెలువడే ఉష్ణకిరణాలు పైవైపు ప్రయాణించి అక్కడ అంతకు ముందు చల్లబడిన పదార్థాల ఉష్ణోగ్రత కూడా పెరుగుతుంది. అందువల్లనే ఫ్రీజర్‌ను పైభాగంలోనే అమరుస్తారు. అక్కడ వెలువడిన ఉష్ణకిరణాలు అ...

Today's General Knowledge Parliament Of Other Countries

✦India➖Parliament (Sansad) ✦Iran➖Majlis ✦Ireland➖Dail Eireann ✦Israel➖Knesset ✦Japan➖Diet ✦Malaysia➖Majlis ✦Maldive➖Majlis ✦Magnolia➖Khural ✦Nepal➖Rasthtriya Panchayat ✦Netherlands➖States General ✦Norway➖Storting ✦Pakistan➖National Assembly ✦Poland➖Scym ✦Spain➖Crotes ✦Sweden➖Riksdag ✦South Africa➖Parliament ✦Switzerland➖Federal Assembly ✦Russia➖Duma ✦Taiwan➖Yuan ✦Turkey➖Grand National Assembly ✦U.S.A.➖Congress ✦Afghanistan➖Shora ✦Australia➖Parliament ✦Bangladesh➖Jatia Parliament ✦Bhutan➖Tasongadu ✦Canada➖Parliament ✦China➖National People Congress ✦Denmark➖Folketing ✦Egypt➖People’s Assembly ✦France➖National Assembly ✦Germany➖Bundestag ✦Great Britain➖Parliament 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

ఆంధ్రప్రదేశ్ &తెలంగాణ హిస్టరీ బిట్స్ sep1

1.బ్లూ పాలసీని  అనుసరించి సముద్రంపై గుత్తాధిపత్యం సంపాదించినవారు ? పోర్చుగీస్  2.జైమిని భారతం రచించినది?  పిల్లలమర్రి పినవీరభద్రుడు  3.రాణా గోభద్ర‌‌, రాణా సానుగోప అనే నాణాలు ఎక్కడ లభించాయి  ? రామతీర్థం  4 .ఆంధ్రాలో విద్యావ్యాప్తి ద్వారా క్రైస్తవ మత వ్యాప్తికి పొందుతున్న వ్యక్తి ? నోబిల్  5.భాగ్యనగర్ పత్రిక ఏ సంవత్సరంలో ఆదిహిందూ పత్రికల రూపాంతరం చెందింది?  1937  6.ముసునూరి వంశస్థులు ఏ కులానికి చెందినవారు?  కమ్మకులం 7. ఆంధ్ర ఉద్యమం అనే  గంధాన్ని రాసింది ? కొండా వెంకటప్పయ్య  8.గణపతిదేవుని పరిపాలన కాలం?  క్రీస్తు శకం  1199- 1262,  .  9.శాతవాహనుల కాలం నాటి రాజం‌మహాభోజ,  అను అధికారాలు వేటకి అది పతులు ? సామంత రాజ్యాలు  10.కవిగాయక కల్పదూరు అని పిలువబడిన తూర్పు చాళుక్యరాజు ? అమ్మరాజు  11.శాతవాహన కాలం నాటి పట్టణాలను పాలించిన  నిగమసభల సభ్యులు ? గణపతులు .  12.ఆంధ్రదేశంలో బౌద్ధ మతానికి కేంద్రమైన ధరణికోట కు పోటీగా జైనబసతిని ఎక్కడ ఏర్పాటు చేశారు? వడ్డమాను 13.కావ్య గీతి ప్రియుడు  అనే బిరుదున్న ...

ఆంధ్రప్రదేశ్ తెలంగాణ హిస్టరీ బిట్స్

1.విశాలాంధ్ర వచ్చింది రచయిత ఎవరు? జి. రామానుజరావు  2.వీర తెలంగాణ రచయిత?  రావినారాయణరెడ్డి 3. ఆంధ్ర విశ్వవిద్యాలయం 1926 లో ఎప్పుడు స్థాపించారు?  ఏప్రిల్ 26  4.శ్రీభాగ్ ఒప్పందం ఎప్పుడు జరిగింది ? నవంబర్ 16న  5.యథాతథ ఒడంబడిక 1947 ఎప్పుడు జరిగింది?  నవంబర్ 29న  6.జాయిన్ ఇండియా 1947 ఉద్యమం ఎప్పుడు జరిగింది?  ఆగస్టు 7న  7.ఉస్మానియా విశ్వవిద్యాలయంలో వందేమాతరం ఉద్యమం ఏ హాస్టల్ లో జరిగింది ? B .హాస్టల్ 8.నేషనలిస్ట్ ఆంధ్రమహాసభ స్థాపకుడు ? కె.వి.రంగారెడ్డి. 9.థార్ కమిషన్ ఎప్పుడు ఏర్పాటు అయ్యింది ?  జూన్ 17  10.స్వామి సీతారామశాస్త్రి సెప్టెంబర్ 20 నుంచి నిరాహార దీక్ష 30 రోజులు చేశాడు ఏ సంవత్సరంలో?  1951  11.వాంభూ కమిటీ నివేదిక ఎప్పుడు సమర్పించింది?  1953 ఫిబ్రవరి 7న . 12.రాష్ట్రాల పునర్విభజన కమిషన్ నియామకం ఏ సంవత్సరంలో జరిగింది? 1953  13.పెద్దమనుషుల ఒప్పందం ఎక్కడ జరిగింది?  హైదరాబాద్ భవన్( ఢిల్లీ ఫిబ్రవరి  20 1956,  ) 🏹లక్ష్య🇮🇳స్వచ్చంద📚సేవా🩺సంస్థ

AP HISTORY ప్రాక్టీస్ బిట్స్

1. ‘సిరులు పొంగిన జీవగడ్డ, పాలు పారిన భాగ్యసీమ...’ గేయకర్త ఎవరు? 1) రాయప్రోలు సుబ్బారావు☑️ 2) దేవులపల్లి కృష్ణశాస్త్రి 3) బసవరాజు అప్పారావు 4) దువ్వూరి రామిరెడ్డి 2. ‘పల్నాటి యుద్ధం’ ఎక్కడ జరిగింది? 1) ధరణికోట 2) కారంపూడి☑️ 3) మంగళగిరి 4) చేబ్రోలు 3. హైదరాబాద్‌లో ప్రథమ ప్రపంచ తెలుగు మహాసభలు ఎప్పుడు ప్రారంభించారు? 1) 1975 ఏప్రిల్ 12☑️ 2) 1974 ఏప్రిల్ 21 3) 1976 ఏప్రిల్ 12 4) 1975 ఏప్రిల్ 21 4. శాసన మండలి నుంచి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినవారు? 1) టంగుటూరి అంజయ్య 2) ఎన్టీ రామారావు 3) పి.వి. నరసింహారావు 4) భవనం వెంకట్రామ్☑️ 5.కింది వాటిలో ఆంధ్రప్రదేశ్‌లో జైన క్షేత్రం ఏది? 1) బావికొండ 2) గుమ్మడిదుర్రు 3) కొనగండ్ల☑️ 4) అమరావతి 6. తూర్పు చాళుక్యులు ముద్రించిన బంగారు నాణేలపై ఉన్న రాజ లాంఛనం? 1) మత్స్యం 2) గరుడ 3) వరాహం☑️ 4) దుమికే పులి 7. చందుర్తి యుద్ధం ఎప్పుడు జరిగింది? 1) 1758☑️ 2) 1768 3) 1769 4) 1773 8. ‘సర్వేశ్వర శతకం’ రాసిందెవరు? 1) మల్లికార్జున పండితుడు 2) అగస్త్యుడు 3) యథావాక్కుల అన్నమయ్య☑️ 4) పాల్కురికి సోమనాథుడు 9.ఆంధ్రప్రదేశ్ తొలి డిప్యూటీ స్పీకర్ ఎవరు? 1) పిడతల రంగారెడ్డి 2) రొక...

ఆంధ్రప్రదేశ్& తెలంగాణ హిస్టరీ బిట్స్ August 8th

1.పాలంపేట ఏ జిల్లాలో ఉంది ? వరంగల్  2.మధ్వాచార్యుల వేదాంతం ?దైత్వం  3.విద్యారణ్యస్వామి బోధించిన వేదాంతం ? అద్వైతం  4.సాళుల వంశస్థాపకుడు?  నరసింహరాయలు  5.వాస్కోడిగామా కాలికట్ చేరుకున్న సంవత్సరం?  1498  🔹6.అహోబిలం ప్రస్తుతం ఏ జిల్లాలో ఉంది ? కర్నూలు 7. వీర తెలంగాణ గ్రంధకర్త కవి? రావి నారాయణ రెడ్డి   8.నవాబ్ మీర్ యూసుఫ్ అలీఖాన్ కు మరో పేరు? సాలార్జంగ్-3  9.ఆంధ్ర సాహిత్య లలితకళల పునర్జీవన ఉద్యమము కు తండ్రి వంటి వారు ఎవరు?  వీరేశలింగం  10.1924- 27 కాలంలోనే ఈ స్వాతంత్ర్య ఉద్యమాన్ని ఏ విధంగా పిలుస్తారు? కౌన్సిల్ ప్రవేశం  11.క్షేత్రయ్య ఏ కాలం కు చెందిన వారు?  విజయనగర సామ్రాజ్య కాలానికి  12.గోల్కొండ ప్రాంతంలో వజ్రాల ఉత్పత్తి జరుగుతున్నట్లు పేర్కొన్న విదేశీ యాత్రికుడు?  డామింగ్ పి యస్ . 13.హితకారిణి సమాజాన్ని స్థాపించినది ? కందుకూరి వీరేశలింగం  14.ఫెలో వర్కర్ పత్రిక నిర్వహించినది?  రఘుపతి వెంకటరత్నం నాయుడు  లక్ష్య స్వచ్చంద సేవా సంస్థ

ఆంధ్రప్రదేశ్ &తెలంగాణ హిస్టరీ బిట్స్.....

✔️1.సాక్షి రచన ఎవరిది ? పానుగంటి లక్ష్మీ నరసింహం ✔️2.ఆంధ్రాలో గదర్ పార్టీ సభ్యులు?  దర్శి చెంచయ్య ✔️3.1891లో యావద్భారత దేశంలోనే ప్రథమంగా ఏర్పడిన జిల్లా సంఘం?  కృష్ణా జిల్లా సంఘం ✔️4. కృష్ణా పత్రికకు సంపాదకత్వం వహించినది?  కృష్ణారావు  ✔️5.యంగ్ మెన్ మిలిటరీ అసోసియేషన్ వ్యవస్థాపకుడు?  జొన్నవిత్తుల ✔️6. గురునాథం మాలపల్లి నవల రచయిత ? ఉన్నవ లక్ష్మీనారాయణ ✔️7.1913లో బాపట్లలో జరిగిన ప్రథమాంధ్ర మహాసభ అధ్యక్షుడు  వి ఎస్ శర్మ ✔️8.ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి ? 1956 నీలం సంజీవరెడ్డి .అజారుద్దీన్ జీకే గ్రూప్స్ ✔️9.ఓరుగల్లు అనే రాజధానికి నిర్మించింది ? రుద్రదేవుడు  10.ఆంధ్రప్రదేశ్ పూర్వ చరిత్రను ప్రప్రథమంగా వివరించినది?  రాబర్ట్ బ్రూస్ ఫ్రూట్ 11.మొట్టమొదట ఢిల్లీ సుల్తాన్ సైనికులను కాకతీయులు ఎక్కడ ఓడించారు ? ఉప్పరపల్లి. 12.వైతాళిక సమితి ని స్థాపించిన వారు?  రావినారాయణరెడ్డి 13.తెలంగాణ ప్రాంతీయ సంఘం తొలి అధ్యక్షుడు?  కె అక్షిత రెడ్డి  లక్ష్య స్వచ్చంద సేవా సంస్థ

ఆంధ్రప్రదేశ్ &తెలంగాణ హిస్టరీ బిట్స్

1. హన్మకొండ నుండి ఓరుగల్లుకు రాజధానిని మార్చినది?  గణపతిదేవుడు 2. గ్రీకు శాస్త్రజ్ఞుడు టాలమి తన భూగోళ గ్రంథంలో పేర్కొన్న సలక్ నాయ్ అనగా ? శాలంకాయనులు 3. భాషా ప్రయుక్త ప్రాతిపదికపైన రాష్ట్ర విమానాల గురించి మొట్టమొదట సముఖత వ్యక్తం చేసిన గవర్నర్ జనరల్?  లార్డ్ హార్డింజ్ 4. ఆంధ్ర సారస్వత పరిషత్ 1994 లో స్వర్ణోత్సవాలు జరుగాయి. దీనికి ముఖ్యఅతిథిగా ఎవరు పాల్గొన్నారు?  పీవీ నరసింహారావు 5. కాకతీయుల కాలంలో యుద్ధ మల్ల జినాలయాన్ని ఏమని పిలుస్తారు?  శనిగరం  6. ఆంధ్రప్రదేశ్ తొలి మసీదు ? వేణుగోపాలస్వామి ఆలయం దీనికి పెద్ద మసీదు అని పేరు 7. నాగ శరీర వలయంలో అమర్చిన శివలింగం ఎక్కడ ఉంది ? లేపాక్షి  8. విజయ నగర రాజుల కాలంనాటి చిత్రకళ లేపాక్షిలోని ఏ దేవాలయంలో కనిపిస్తాయి ? వీరభద్రస్వామి 9. కృష్ణ పత్రికకు మట్నురి కృష్ణారావు సంపాదకులుగా ఎప్పటి వరకు పనిచేశారు?  1906 నుండి 1946 వరకు  10. సంతాన సాగరం శాసనం ఎక్కడ కలదు?  పరంగి పురం, గుంటూరు జిల్లా 11.  పండిత కామదేను అనే బిరుదు ఎవరిది?  మూడవ విష్ణువర్ధనుడు 12. ఆంధ్రాలో యక్షగాన ప్రక్రియ ను మార్చిన వారు?  జక్...