Skip to main content

AP HISTORY ప్రాక్టీస్ బిట్స్ 1, 27.08.2020



1. ‘సిరులు పొంగిన జీవగడ్డ, పాలు పారిన భాగ్యసీమ...’ గేయకర్త ఎవరు?
1) రాయప్రోలు సుబ్బారావు☑️
2) దేవులపల్లి కృష్ణశాస్త్రి
3) బసవరాజు అప్పారావు
4) దువ్వూరి రామిరెడ్డి

2. ‘పల్నాటి యుద్ధం’ ఎక్కడ జరిగింది?
1) ధరణికోట
2) కారంపూడి☑️
3) మంగళగిరి
4) చేబ్రోలు

3. హైదరాబాద్‌లో ప్రథమ ప్రపంచ తెలుగు మహాసభలు ఎప్పుడు ప్రారంభించారు?
1) 1975 ఏప్రిల్ 12☑️
2) 1974 ఏప్రిల్ 21
3) 1976 ఏప్రిల్ 12
4) 1975 ఏప్రిల్ 21

4. శాసన మండలి నుంచి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినవారు?
1) టంగుటూరి అంజయ్య
2) ఎన్టీ రామారావు
3) పి.వి. నరసింహారావు
4) భవనం వెంకట్రామ్☑️

5.కింది వాటిలో ఆంధ్రప్రదేశ్‌లో జైన క్షేత్రం ఏది?
1) బావికొండ
2) గుమ్మడిదుర్రు
3) కొనగండ్ల☑️
4) అమరావతి


6. తూర్పు చాళుక్యులు ముద్రించిన బంగారు నాణేలపై ఉన్న రాజ లాంఛనం?
1) మత్స్యం
2) గరుడ
3) వరాహం☑️
4) దుమికే పులి

7. చందుర్తి యుద్ధం ఎప్పుడు జరిగింది?
1) 1758☑️
2) 1768
3) 1769
4) 1773

8. ‘సర్వేశ్వర శతకం’ రాసిందెవరు?
1) మల్లికార్జున పండితుడు
2) అగస్త్యుడు
3) యథావాక్కుల అన్నమయ్య☑️
4) పాల్కురికి సోమనాథుడు

9.ఆంధ్రప్రదేశ్ తొలి డిప్యూటీ స్పీకర్ ఎవరు?
1) పిడతల రంగారెడ్డి
2) రొక్కం లక్ష్మీ నరసింహదొర
3) కె.వి. రంగారెడ్డి
4) కొండా లక్ష్మణ్ బాపూజీ☑️

10. ఏ నదిని ‘దక్షిణ భారతదేశ రైన్ నది’ అంటారు?
1) కృష్ణా
2) గోదావరి☑️
3) తుంగభద్ర
4) పెన్నా

🏹లక్ష్య🇮🇳స్వచ్చంద📚సేవా🩺సంస్థ

Comments

Popular posts from this blog

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net ఆంధ్రజ్యోతి ➪ 🅐🅟 & 🅣🅢 http://mpaper.andhrajyothy.com/ సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/Home/Index Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

కాంట్రాక్ట్ ఉద్యోగుల కోసం జారీ చేసిన G.O.MS.No.2 – సమగ్ర ఆదేశాలు

ప్రభుత్వ శాఖల్లో కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం G.O.MS.No.2 ద్వారా తాజా మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ ఆదేశాలు 2025 జనవరి 6న అమల్లోకి వచ్చాయి. ఈ ఉత్తర్వులు కాంట్రాక్ట్ ఉద్యోగుల వేతనాలు, మాతృత్వ సెలవులు, ఎక్స్‌గ్రేషియా వంటి అంశాలను స్పష్టంగా చర్చించాయి. ఈ ఆదేశాలలో ఉన్న ముఖ్యాంశాలు, పాజిటివ్ మరియు నెగటివ్ అంశాలను ఈ వ్యాసంలో విశ్లేషించబడింది. ముఖ్యాంశాలు: 1.MTS: ప్రభుత్వ శాఖలు, యూనివర్సిటీలు, మరియు సమాజాల్లో ఖాళీగా ఉన్న నిబంధిత పోస్టులపై నియమితులైన కాంట్రాక్ట్ ఉద్యోగులకు మాత్రమే న్యూనత పేస్కేల్ వర్తిస్తుంది. MTS ద్వారా నెలవారీ చెల్లింపులు కలిపి ఒకే రూపంలో అందిస్తారు. అయితే, ఈ పేమెంట్‌లో అదనపు అలవెన్స్‌లు, వార్షిక పెంపులు ఉండవు. 2. మాతృత్వ సెలవులు: వివాహిత మహిళా ఉద్యోగులకు రెండు ప్రసవాలకు 180 రోజుల చెల్లింపు మాతృత్వ సెలవు కల్పించడం ఈ ఉత్తర్వుల్లో ప్రధానమైన పాజిటివ్ అంశం. ఈ కాలంలో EPF, ESI వంటి అన్ని ప్రయోజనాలు అందుబాటులో ఉంటాయి. 3. ఎక్స్‌గ్రేషియా: అపఘాత మృతి చెందిన కాంట్రాక్ట్ ఉద్యోగుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా, సహజ మృతికి రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా అందించ...

ఫ్లాష్ ఫ్లాష్ ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల... Top sites మీకోసం....

Link 1 Link 2 Link 3 Link 4 Link 5 Link 6 Link 7 Link 8 Link 9 Link 10 Link 11 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺