Skip to main content

ఈరోజు కరెంట్ అఫైర్స్ - 27.08.2020


             
1. ఔత్సాహిక  పారిశ్రామికవేత్తల కోసం ఎంటర్ప్రెన్యూర్  న్యూ విభాగం అది పెద్ద వర్చువల్ సదస్సును ఎవ్వరు ప్రారంభించనున్నారు?

Ans: నరేంద్ర మోడీ


2. ఆస్ట్రేలియా పార్లమెంట్ జెనీవాలోని ఎయిర్టెల్ పార్లమెంటరీ యూనియన్ ఎన్నో ప్రపంచ స్పీకర్ల సమావేశానికి లోక్సభ స్పీకర్ ఓం బిర్లా హాజరయ్యారు?

Ans: 5th


3. భారత జాతీయ జనాభా కమిషన్ నివేదిక ప్రకారం 2036 వరకు భారతదేశ జనాభా ఎంత?

Ans: 1.52 బిలియన్లు


4. భారతదేశంలోని జైపూర్ తిరువనంతపురం గౌహతి విమానయాన  అభివృద్ధి ప్రాజెక్టు ఏ సంస్థకు అప్పగించింది ?

Ans: అదాని


5. ఏటీఎం ఆధార్ ఆధారిత లేబుల్ పాయింట్ ఆఫ్ సేల్స్ చెల్లింపు వ్యవస్థను ఏర్పాటు చేయడానికి ఆర్బీఐ ఎన్ని కోట్లు కేటాయించింది ?

Ans: 500 కోట్లు


6. అంతర్జాతీయ కార్మిక సంస్థ మరియు ఆసియా అభివృద్ధి బ్యాంకు విడుదల చేసిన నివేదిక ప్రకారం covid19 కారణంగా భారతీయులు ఎంత మంది ఉద్యోగాలు కోల్పోతున్నారు ?

Ans: 40 లక్షలు


7. ఇటీవల జాతీయ నియామక ఏజెన్సీ సంస్థని కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది  .అయితే ప్రాముఖ్యత ఏమిటి ?

Ans: అన్ని ఉద్యోగాలకు ఒకే ఒక పరీక్ష ,పరీక్ష భారాన్ని తగ్గించడం


8. భారతీయ పోస్టల్ శాఖ 5 స్మారక తపాలాస్టాంపులను యునెస్కో  ప్రపంచవారసత్వ జాబితాలో గుర్తింపు విడుదల చేసింది అయితే వాటిలో సరికానిది?

Ans: చార్మినార్ హైదరాబాద్ (దీనిని చేర్చలేదు)


9. ప్రతి సంవత్సరం ఆగస్టు 20న ఎవరి జన్మదినాన్ని పురస్కరించుకుని జాతీయ సద్భావన  దివాస్ జరుపుకుంటారు? 

Ans: రాజీవ్ గాంధీ


10. భారతదేశానికి స్థిరమైన పునరుత్పాదక ఇంధన వనరుల ప్రత్యేకతను గుర్తించడానికి ఆగస్టు 20న ఏ రోజున జరుపుకుంటారు?

Ans: అక్షయ్ ఉర్జా డే


11. covid 19 పై పోరాటానికి పవిత్ర ప్రతి &ఆషదా తారా అనే రెండు ఉత్పత్తులను విడుదల  చేసిన ప్రముఖ సంస్థ ?

Ans: డియాట్.


12. స్వచ్ఛ సర్వేక్షన్ 2020 లో ప్రకటించిన పరిశుద్ధ నగరాల జాబితాలో ప్రథమస్థానం ?

Ans: ఇండోర్

Credit goes to...
🎯🏹I.P.S☆GK GROUPS🏹🎯

🏹లక్ష్య🇮🇳స్వచ్చంద📚సేవా🩺సంస్థ

Comments

Popular posts from this blog

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net ఆంధ్రజ్యోతి ➪ 🅐🅟 & 🅣🅢 http://mpaper.andhrajyothy.com/ సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/Home/Index Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

కాంట్రాక్ట్ ఉద్యోగుల కోసం జారీ చేసిన G.O.MS.No.2 – సమగ్ర ఆదేశాలు

ప్రభుత్వ శాఖల్లో కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం G.O.MS.No.2 ద్వారా తాజా మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ ఆదేశాలు 2025 జనవరి 6న అమల్లోకి వచ్చాయి. ఈ ఉత్తర్వులు కాంట్రాక్ట్ ఉద్యోగుల వేతనాలు, మాతృత్వ సెలవులు, ఎక్స్‌గ్రేషియా వంటి అంశాలను స్పష్టంగా చర్చించాయి. ఈ ఆదేశాలలో ఉన్న ముఖ్యాంశాలు, పాజిటివ్ మరియు నెగటివ్ అంశాలను ఈ వ్యాసంలో విశ్లేషించబడింది. ముఖ్యాంశాలు: 1.MTS: ప్రభుత్వ శాఖలు, యూనివర్సిటీలు, మరియు సమాజాల్లో ఖాళీగా ఉన్న నిబంధిత పోస్టులపై నియమితులైన కాంట్రాక్ట్ ఉద్యోగులకు మాత్రమే న్యూనత పేస్కేల్ వర్తిస్తుంది. MTS ద్వారా నెలవారీ చెల్లింపులు కలిపి ఒకే రూపంలో అందిస్తారు. అయితే, ఈ పేమెంట్‌లో అదనపు అలవెన్స్‌లు, వార్షిక పెంపులు ఉండవు. 2. మాతృత్వ సెలవులు: వివాహిత మహిళా ఉద్యోగులకు రెండు ప్రసవాలకు 180 రోజుల చెల్లింపు మాతృత్వ సెలవు కల్పించడం ఈ ఉత్తర్వుల్లో ప్రధానమైన పాజిటివ్ అంశం. ఈ కాలంలో EPF, ESI వంటి అన్ని ప్రయోజనాలు అందుబాటులో ఉంటాయి. 3. ఎక్స్‌గ్రేషియా: అపఘాత మృతి చెందిన కాంట్రాక్ట్ ఉద్యోగుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా, సహజ మృతికి రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా అందించ...

ఫ్లాష్ ఫ్లాష్ ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల... Top sites మీకోసం....

Link 1 Link 2 Link 3 Link 4 Link 5 Link 6 Link 7 Link 8 Link 9 Link 10 Link 11 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺