Skip to main content

ఈరోజు కరెంట్ అఫైర్స్ - 27.08.2020


             
1. ఔత్సాహిక  పారిశ్రామికవేత్తల కోసం ఎంటర్ప్రెన్యూర్  న్యూ విభాగం అది పెద్ద వర్చువల్ సదస్సును ఎవ్వరు ప్రారంభించనున్నారు?

Ans: నరేంద్ర మోడీ


2. ఆస్ట్రేలియా పార్లమెంట్ జెనీవాలోని ఎయిర్టెల్ పార్లమెంటరీ యూనియన్ ఎన్నో ప్రపంచ స్పీకర్ల సమావేశానికి లోక్సభ స్పీకర్ ఓం బిర్లా హాజరయ్యారు?

Ans: 5th


3. భారత జాతీయ జనాభా కమిషన్ నివేదిక ప్రకారం 2036 వరకు భారతదేశ జనాభా ఎంత?

Ans: 1.52 బిలియన్లు


4. భారతదేశంలోని జైపూర్ తిరువనంతపురం గౌహతి విమానయాన  అభివృద్ధి ప్రాజెక్టు ఏ సంస్థకు అప్పగించింది ?

Ans: అదాని


5. ఏటీఎం ఆధార్ ఆధారిత లేబుల్ పాయింట్ ఆఫ్ సేల్స్ చెల్లింపు వ్యవస్థను ఏర్పాటు చేయడానికి ఆర్బీఐ ఎన్ని కోట్లు కేటాయించింది ?

Ans: 500 కోట్లు


6. అంతర్జాతీయ కార్మిక సంస్థ మరియు ఆసియా అభివృద్ధి బ్యాంకు విడుదల చేసిన నివేదిక ప్రకారం covid19 కారణంగా భారతీయులు ఎంత మంది ఉద్యోగాలు కోల్పోతున్నారు ?

Ans: 40 లక్షలు


7. ఇటీవల జాతీయ నియామక ఏజెన్సీ సంస్థని కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది  .అయితే ప్రాముఖ్యత ఏమిటి ?

Ans: అన్ని ఉద్యోగాలకు ఒకే ఒక పరీక్ష ,పరీక్ష భారాన్ని తగ్గించడం


8. భారతీయ పోస్టల్ శాఖ 5 స్మారక తపాలాస్టాంపులను యునెస్కో  ప్రపంచవారసత్వ జాబితాలో గుర్తింపు విడుదల చేసింది అయితే వాటిలో సరికానిది?

Ans: చార్మినార్ హైదరాబాద్ (దీనిని చేర్చలేదు)


9. ప్రతి సంవత్సరం ఆగస్టు 20న ఎవరి జన్మదినాన్ని పురస్కరించుకుని జాతీయ సద్భావన  దివాస్ జరుపుకుంటారు? 

Ans: రాజీవ్ గాంధీ


10. భారతదేశానికి స్థిరమైన పునరుత్పాదక ఇంధన వనరుల ప్రత్యేకతను గుర్తించడానికి ఆగస్టు 20న ఏ రోజున జరుపుకుంటారు?

Ans: అక్షయ్ ఉర్జా డే


11. covid 19 పై పోరాటానికి పవిత్ర ప్రతి &ఆషదా తారా అనే రెండు ఉత్పత్తులను విడుదల  చేసిన ప్రముఖ సంస్థ ?

Ans: డియాట్.


12. స్వచ్ఛ సర్వేక్షన్ 2020 లో ప్రకటించిన పరిశుద్ధ నగరాల జాబితాలో ప్రథమస్థానం ?

Ans: ఇండోర్

Credit goes to...
🎯🏹I.P.S☆GK GROUPS🏹🎯

🏹లక్ష్య🇮🇳స్వచ్చంద📚సేవా🩺సంస్థ

Comments

Popular posts

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/reader Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

📚 TET పరీక్ష రాస్తున్న ఉపాధ్యాయ మిత్రులకు ✨ NORMALIZATION గురించి సులభమైన అవగాహన ✨

ఒకే TET పరీక్షను వేర్వేరు షిఫ్ట్‌లలో నిర్వహించినప్పుడు, అన్ని షిఫ్ట్‌ల ప్రశ్నపత్రాలు అచ్చం ఒకే కష్టతర స్థాయిలో ఉండకపోవచ్చు. ఒక షిఫ్ట్‌లో ప్రశ్నలు కాస్త కఠినంగా ఉండవచ్చు. మరో షిఫ్ట్‌లో ప్రశ్నలు మధ్యస్థంగా ఉండవచ్చు. ఇంకొక షిఫ్ట్‌లో ప్రశ్నలు కొంత సులభంగా ఉండవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో అభ్యర్థుల పనితీరును న్యాయంగా పోల్చడానికి కొన్ని పరీక్షల్లో గణాంక ఆధారిత NORMALIZATION విధానాన్ని ఉపయోగిస్తారు. 🔹 NORMALIZATION అంటే ఏమిటి? వేర్వేరు షిఫ్ట్‌లలో వచ్చిన మార్కులను, ఆయా షిఫ్ట్‌ల ప్రశ్నపత్రం స్థాయి మరియు అభ్యర్థుల పనితీరును పరిగణనలోకి తీసుకుని ఒక సాధారణ ప్రమాణానికి సర్దుబాటు చేసే ప్రక్రియను నార్మలైజేషన్ అంటారు. ఇందులో సాధారణంగా షిఫ్ట్ సగటు మార్కులు, Standard Deviation, అభ్యర్థి మార్కులు వంటి గణాంక అంశాలను పరిగణనలోకి తీసుకోవచ్చు. 📌 ఒక సులభమైన ఊహాత్మక ఉదాహరణ: మూడు షిఫ్ట్‌లలో పరీక్ష జరిగిందని అనుకుందాం. 🔵 SHIFT–1 ప్రశ్నపత్రం కొంచెం కఠినంగా ఉంది. షిఫ్ట్ సగటు = 60 మార్కులు. అభ్యర్థి A = 75 మార్కులు. అంటే A తన షిఫ్ట్ సగటు కంటే 15 మార్కులు ఎక్కువ సాధించాడు. 🟢 SHIFT–2 ప్రశ్నపత్రం మధ్యస్థంగా ఉంది. షిఫ్...

🚨 SSC 2027 విద్యార్థులకు గుడ్ న్యూస్ – అధికారిక మోడల్ పేపర్లు, బ్లూ ప్రింట్లు విడుద

📢 BSEAP SSC 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు 2027: అధికారిక మోడల్ పేపర్లు, బ్లూ ప్రింట్లు విడుదల ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (BSEAP) 2027లో నిర్వహించనున్న SSC (10వ తరగతి) పబ్లిక్ పరీక్షలకు సంబంధించిన అధికారిక మోడల్ ప్రశ్నాపత్రాలు మరియు సబ్జెక్టు వారీ బ్లూ ప్రింట్లను విడుదల చేసింది. ఈ మోడల్ పేపర్లు విద్యార్థులు తాజా పరీక్షా విధానాన్ని అర్థం చేసుకోవడానికి, ప్రశ్నల నమూనాను తెలుసుకోవడానికి మరియు పరీక్షలకు సమర్థవంతంగా సిద్ధం కావడానికి ఎంతో ఉపయోగపడతాయి. అలాగే బ్లూ ప్రింట్ల ద్వారా ప్రతి సబ్జెక్టులో ఏయే పాఠాలకు ఎంత వెయిటేజ్ ఉందో, ప్రశ్నల పంపిణీ ఎలా ఉంటుందో స్పష్టమైన అవగాహన పొందవచ్చు. విద్యార్థులు ఈ అధికారిక మోడల్ పేపర్లను సమయపాలనతో సాధన చేయడం ద్వారా పరీక్షలపై ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవచ్చు. ఉపాధ్యాయులు కూడా తరగతి బోధన, రివిజన్ ప్రణాళికలు మరియు ప్రాక్టీస్ పరీక్షలను రూపొందించడంలో వీటిని సమర్థవంతంగా ఉపయోగించుకోవచ్చు. ఈ విడుదలైన మోడల్ పేపర్లు ముఖ్యంగా: • తాజా పరీక్షా విధానాన్ని అర్థం చేసుకోవడానికి • ప్రశ్నల నమూనా మరియు మార్కుల పంపిణీ తెలుసుకోవడానికి • ముఖ్యమైన అంశాలపై దృష్టి సారించడ...