1). ఇటీవల లెబనాస్ దేశంలో భారీ పేలుళ్ళు సంభవించాయి చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ఆ దేశ రాజధాని ఏది ?
Ans: బీరుట్
2). పరమేశ్వర అయ్యర్ సంపాదకీయంలో స్వచ్ఛభారత్ క్రాంతి పథకం స్వచ్ఛ భారత్ అనే పేరుతో హిందీ అనువాదం ఎవరు ఆవిష్కరించారు ?
Ans: స్మృతి ఇరానీ, గజేంద్ర సింగ్ షెకావత్
3). ఇటీవల ఏ దేశం జమ్మూ-కాశ్మీర్ మరియు గుజరాత్ లోని కొంత భాగాన్ని తమ దేశంలో కలుపుకోవాలని కొత్త రాజకీయ పటం ని విడుదల చేసిన దేశం?
Ans: పాకిస్తాన్
4). దేశ ప్రజల రక్షణ కోసం ఎక్స్పోర్ట్ ప్రమోషన్ పాలసీపై ముసాయిదాను ప్రచురించింది?
Ans: రక్షణ మంత్రిత్వ శాఖ
5). స్వదేశ్ దర్శన్ పథకంలో భాగంగా పర్యాటక శాఖ అభివృద్ధికి తెన్జాల్ గోల్ఫ్ రిసార్ట్ ప్రాజెక్టును ప్రారంభించిన వారు ఎవరు?
Ans: ప్రహ్లాద్ సింగ్ పటేల్
6). విశేష్ కోడ్ టూ విస్అనే క్రీడా సంపాదిత పుస్తకాన్ని రచించిన ప్రముఖ రచయిత ఎవరు?
Ans: నిరుపమా యాదవ్
7). ఇటీవల మరణించిన కంప్యూటర్ ఇంజనీర్ &మౌస్ కనుగొన్న సహ వ్యవస్థాపకులు ఎవరు?
Ans: విలియం కిర్క్.
8). ఆఫ్ లైన్ విద్య అందించడానికి ఈ - జ్ఞాన్ మిత్ర మొబైల్ యాప్ ను ప్రారంభించిన కేంద్రపాలిత ప్రాంతం ఏది ?
Ans: దాద్రా నగర్ హవేలీ
9). నేషనల్ బ్యాంక్ ఆఫ్ బహ్రెయిన్ తన లావాదేవీలను డిజిటల్ గా మార్చడానికి ఏం భారతదేశ దిగ్గజ కంపెనీ తో భాగస్వామ్యం కుదుర్చుకున్నది?
Ans: ఇన్ఫోసిస్
10). ఇటీవల ఏ బ్యాంకు AI& ఆటోమేటెడ్ వాయిస్ అసిస్టెంట్ ను ప్రారంభించింది ఎవరు ?
Ans: యాక్సిస్ బ్యాంక్
11). నేషనల్ కో-ఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ యొక్క యూట్యూబ్ ఛానల్ కు సహకార ఎస్ సిడిసి ఇండియన్ పేరుతో ప్రారంభించింది ఎవరు ?
Ans: నరేంద్ర సింగ్ తోహార్.
12). కేంద్ర క్రీడల శాఖ మంత్రి దేశ మొట్టమొదటి ఖేలో ఇండియా సర్వసభ్య సమావేశాన్ని ఏ రోజు ప్రారంభించారు?
Ans: 5 ఆగస్టు 2020
13). మెట్ట పరిశోధనా సంస్థ ఇక్రిశాట్ ఇటీవల రూపొందించిన గిరినార్ 4,గిరినార్ 5 వంగడాలు ఏ పంటకు సంబంధించిది?
Ans: వేరుశనగ
14). దేశంలో సివిల్ సర్వీసులు ఏ అంశంపై ఆధారపడి ఉన్నాయి?
Ans: సాధారణ సాంకేతిక నిపుణులు
15). స్పెషలిస్టులు జర్నలిస్టుతో సంబంధం పై నివేదిక స్పందించినా కమిటీ ?
Ans: పాల్టన్ కమిటీ
16). ఇండియన్ సివిల్ సర్వీసుల్లో రాజకీయ తటస్థత ఎవరి మూలంగా ప్రవేశపెట్టబడింది ?
Ans: బ్రిటిష్ పరిపాలన
17). జిల్లా కలెక్టర్ స్థితిని భారతదేశంలో నెలకొల్పిన వారు?
Ans: వారన్ హేస్టింగ్స్
18). సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఏర్పాటైన సంవత్సరం?
Ans: 1982
19). అవినీతిపై సంతానం కమిటీని నియమించిన సంవత్సరం?
Ans: 1963
20). ఒకటి బ్రిటిష్ వారి నుంచి సంక్రమించింది?
Ans: సివిల్ సర్వీసులు
21). ఇండియన్ ఫారిన్ సర్వీస్ ?
Ans: కేంద్ర సర్వీసులు.
22). భారత దేశంలో ఉన్నత హోదా స్థానం కలిగిన ఎవరు ?
Ans: కేబినెట్ సెక్రటరీ
23). ప్రాతినిధ్య ఉద్యోగ స్వామ్యాన్ని అభివృద్ధిచేసినవారు?
Ans: P.P.V రిప్పన్
24). ఏది కేంద్ర సర్వీసులు చెందింది ?
Ans: విదేశాంగ సర్వీస్
25). పాలన ట్రిబ్యునల్ను ఏర్పాటు అయిన సంవత్సరం?
Ans: 1985.
26). రాజ్యాంగంలోని ఏఅధికరణం ప్రకారం ఆర్థిక సంఘాన్ని నియమిస్తారు ?
Ans: 280
27). వెబర్ దృష్టిలో పాలన అంటే ?
Ans: అధికార నిర్వహణ

Comments
Post a Comment