Skip to main content

ఆగస్ట్ 19th సాయంత్రం... 27బిట్స్... మీకోసం...


1). ఇటీవల లెబనాస్ దేశంలో భారీ పేలుళ్ళు సంభవించాయి చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ఆ దేశ రాజధాని ఏది ?

Ans: బీరుట్

2). పరమేశ్వర అయ్యర్ సంపాదకీయంలో స్వచ్ఛభారత్ క్రాంతి పథకం స్వచ్ఛ భారత్ అనే పేరుతో హిందీ అనువాదం ఎవరు ఆవిష్కరించారు ?

Ans: స్మృతి ఇరానీ, గజేంద్ర సింగ్ షెకావత్

3). ఇటీవల ఏ దేశం జమ్మూ-కాశ్మీర్ మరియు గుజరాత్ లోని కొంత భాగాన్ని తమ దేశంలో కలుపుకోవాలని కొత్త రాజకీయ పటం ని విడుదల చేసిన దేశం?

Ans: పాకిస్తాన్ 

4). దేశ ప్రజల రక్షణ కోసం ఎక్స్పోర్ట్ ప్రమోషన్ పాలసీపై ముసాయిదాను ప్రచురించింది?

Ans: రక్షణ మంత్రిత్వ శాఖ

5). స్వదేశ్ దర్శన్ పథకంలో భాగంగా పర్యాటక శాఖ అభివృద్ధికి తెన్జాల్ గోల్ఫ్ రిసార్ట్ ప్రాజెక్టును ప్రారంభించిన వారు ఎవరు?

Ans: ప్రహ్లాద్ సింగ్  పటేల్

6). విశేష్ కోడ్ టూ విస్అనే క్రీడా సంపాదిత పుస్తకాన్ని రచించిన ప్రముఖ రచయిత ఎవరు?

Ans: నిరుపమా యాదవ్

7). ఇటీవల మరణించిన కంప్యూటర్ ఇంజనీర్ &మౌస్ కనుగొన్న సహ వ్యవస్థాపకులు ఎవరు?

Ans: విలియం కిర్క్. 

8). ఆఫ్ లైన్ విద్య అందించడానికి ఈ - జ్ఞాన్ మిత్ర మొబైల్ యాప్ ను ప్రారంభించిన కేంద్రపాలిత ప్రాంతం ఏది ?

Ans: దాద్రా నగర్ హవేలీ 

9). నేషనల్ బ్యాంక్ ఆఫ్ బహ్రెయిన్ తన లావాదేవీలను డిజిటల్ గా మార్చడానికి ఏం భారతదేశ దిగ్గజ కంపెనీ తో భాగస్వామ్యం కుదుర్చుకున్నది?

Ans: ఇన్ఫోసిస్

10). ఇటీవల ఏ బ్యాంకు AI& ఆటోమేటెడ్ వాయిస్ అసిస్టెంట్ ను ప్రారంభించింది ఎవరు ?

Ans: యాక్సిస్ బ్యాంక్

11). నేషనల్ కో-ఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ యొక్క యూట్యూబ్ ఛానల్ కు సహకార ఎస్ సిడిసి ఇండియన్ పేరుతో ప్రారంభించింది ఎవరు ?

Ans: నరేంద్ర సింగ్ తోహార్.

12). కేంద్ర క్రీడల శాఖ మంత్రి దేశ మొట్టమొదటి ఖేలో ఇండియా సర్వసభ్య సమావేశాన్ని ఏ రోజు ప్రారంభించారు?

Ans: 5 ఆగస్టు 2020

13). మెట్ట పరిశోధనా సంస్థ ఇక్రిశాట్ ఇటీవల రూపొందించిన గిరినార్ 4,గిరినార్ 5 వంగడాలు ఏ పంటకు సంబంధించిది?

Ans: వేరుశనగ

14). దేశంలో సివిల్ సర్వీసులు ఏ అంశంపై ఆధారపడి ఉన్నాయి?

Ans: సాధారణ సాంకేతిక నిపుణులు 

15). స్పెషలిస్టులు జర్నలిస్టుతో సంబంధం పై నివేదిక స్పందించినా కమిటీ ?

Ans: పాల్టన్ కమిటీ

16). ఇండియన్ సివిల్ సర్వీసుల్లో రాజకీయ తటస్థత ఎవరి మూలంగా ప్రవేశపెట్టబడింది  ?

Ans: బ్రిటిష్ పరిపాలన 

17). జిల్లా కలెక్టర్ స్థితిని  భారతదేశంలో నెలకొల్పిన వారు?

Ans: వారన్ హేస్టింగ్స్ 

18). సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఏర్పాటైన సంవత్సరం?

Ans: 1982

19). అవినీతిపై సంతానం కమిటీని నియమించిన సంవత్సరం?

Ans: 1963

20). ఒకటి బ్రిటిష్ వారి నుంచి సంక్రమించింది?

Ans: సివిల్ సర్వీసులు

21). ఇండియన్ ఫారిన్ సర్వీస్ ?

Ans: కేంద్ర సర్వీసులు.

22). భారత దేశంలో ఉన్నత హోదా  స్థానం కలిగిన ఎవరు ?

Ans: కేబినెట్ సెక్రటరీ

23). ప్రాతినిధ్య  ఉద్యోగ స్వామ్యాన్ని అభివృద్ధిచేసినవారు?

Ans: P.P.V రిప్పన్

24). ఏది కేంద్ర సర్వీసులు చెందింది ?

Ans: విదేశాంగ సర్వీస్

25). పాలన ట్రిబ్యునల్ను ఏర్పాటు అయిన సంవత్సరం?

Ans: 1985.

26). రాజ్యాంగంలోని  ఏఅధికరణం ప్రకారం ఆర్థిక సంఘాన్ని నియమిస్తారు ?

Ans: 280

27). వెబర్ దృష్టిలో పాలన అంటే ?

Ans: అధికార నిర్వహణ

🏹లక్ష్య🇮🇳స్వచ్చంద📚సేవా🩺సంస్థ

Comments

Popular posts

TET and DSC Very important topics...

Lakshya Educational Groups

🎒బ్యాగ్ లేని రోజు (No Bag Day) – ఆనందభరిత అభ్యాస శనివారాలు (Joyful Learning Saturdays )

📖 పరిచయం SCERT ఆంధ్రప్రదేశ్ 2026–27 విద్యా సంవత్సర శిక్షణా ప్రణాళిక ప్రకారం "నో బ్యాగ్ డే" కార్యక్రమం విద్యార్థులకు పుస్తకాల భారం లేకుండా, ఆనందదాయకమైన, అనుభవాధారితమైన మరియు సృజనాత్మకమైన అభ్యాస అవకాశాలను కల్పించడానికి రూపొందించబడింది. ఈ కార్యక్రమం జాతీయ విద్యా విధానం (NEP–2020) మరియు పునాది దశ జాతీయ పాఠ్య ప్రణాళిక (NCF-FS–2022) లక్ష్యాలకు అనుగుణంగా అమలవుతుంది. 🎯 కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యాలు 📚 విద్యాపరమైన లక్ష్యాలు ✔ పునాది అక్షరాస్యత మరియు సంఖ్యాజ్ఞానం (FLN) బలోపేతం చేయడం ✔ భాషా వ్యక్తీకరణ నైపుణ్యాలను పెంపొందించడం ✔ పరిశీలన, తార్కిక ఆలోచన మరియు సమస్య పరిష్కార సామర్థ్యాలను అభివృద్ధి చేయడం 🌱 సమగ్ర అభివృద్ధి లక్ష్యాలు ✔ సృజనాత్మకత పెంపొందించడం ✔ ఊహాశక్తి వికాసం ✔ సామాజిక-భావోద్వేగ నైపుణ్యాల అభివృద్ధి ✔ శారీరక దృఢత్వం ✔ బాధ్యత మరియు పౌరసత్వ విలువల పెంపకం 🔍 అనుభవాధారిత అభ్యాస లక్ష్యాలు ✔ జీవిత అనుభవాలతో విద్యను అనుసంధానం చేయడం ✔ పరిశోధనాత్మక ఆలోచనలను ప్రోత్సహించడం ✔ చేతితో చేసే కార్యకలాపాల ద్వారా నేర్చుకోవడం 🎯 ఆశించిన ఫలితాలు (Expected Outcomes) 👦 విద్యార్థి స్థాయిలో వి...

⚡⚡Flash Flash Ap 10th సప్లిమెంటరీ ఫలితాలు విడుదల

ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి (SSC) అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు రాసిన విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫలితాలు రేపు విడుదల కానున్నాయి. రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ అధికారికంగా ఫలితాలను ప్రకటించనుంది. వార్షిక పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించలేకపోయిన  విద్యార్థులు కూడా ఈ ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. https://resultsbie.ap.gov.in https://results.apcfss.in https://manabadi.co.in https://schools9.com  అభ్యర్థులు ఫలితాలను వెబ్‌సైట్‌ https://resultsbie.ap.gov.in మనమిత్ర వాట్సప్‌ నంబరు 9552300009 ద్వారా పొందొచ్చు. ఫలితాలు విడుదలైన వెంటనే విద్యార్థులు తమ హాల్ టికెట్ నంబర్ ద్వారా అధికారిక వెబ్‌సైట్లలో ఫలితాలను సులభంగా చూసుకోవచ్చు. మార్కుల మెమోను డౌన్‌లోడ్ చేసుకొని భవిష్యత్ అవసరాల కోసం ప్రింట్ తీసుకోవడం మంచిది. ఫలితాలు విడుదలైన ప్రారంభ సమయంలో ఒకేసారి ఎక్కువ మంది విద్యార్థులు వెబ్‌సైట్లను సందర్శించే అవకాశం ఉండటంతో కొంతసేపు వెబ్‌సైట్లు నెమ్మదిగా పనిచేసే అవకాశం ఉంది. అలాంటి సందర్భాల్లో కొద్దిసేపు వేచి ఉండి మళ్లీ ప్రయత్నించాలి. విద్యార్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌తో పాటు ఇతర గుర్తింప...