Skip to main content

కరెంట్ అఫైర్స్ బిట్స్... లేటెస్ట్...


1.భారతదేశంలోని అత్యంత ఎత్తైన  Fire Bridge వంతెన ఏ రాష్ట్రంలో నిర్మిస్తున్నారు ?

Ans: మణిపూర్

2.ఇటీవల ఏ దేశము covid 19 మరియు వాతావరణ మార్పులను పరిష్కరించటానికి 3 మిలియన్ పౌండ్ల ఇన్నోవేషన్ ఛాలెంజ్ ఫండ్ ను ప్రారంభించింది?

Ans: UK

3.I-Day ప్రసంగంలో భాగంగా భారత ప్రధానమంత్రి భద్రత కోసం ఏర్పాటు చేసిన సంస్థ?

Ans: drdo

4.ఇండియన్ కోస్ట్గార్డ్ సిబ్బంది ఏ దేశంలో సంబంధించిన చమురు ప్రమాదంలో సహాయానికి మిషన్ సాగర్ ప్రారంభించింది?

Ans: మారిషన్

5.ధర్మల్ పవర్ ప్లాంట్ లో నుండి విడుదలయ్యే బూడిదని సిమెంట్ పరిశ్రమలు సమర్థవంతంగా ఉపయోగించడానికి ప్రణాళిక సిద్ధం చేసిన ప్రముఖ సంస్థ ?

Ans: *NTPC

6.NCC నీ 173 సరిహద్దు ప్రాంతాలకు మరియు తీర ప్రాంతాలకు లక్ష మందిని మోహరించి అతిపెద్ద పథకాన్ని ప్రారంభించిన వారు ?

Ans: రాజ్నాథ్ సింగ్

7.లాలాజల ఆధారిత covid-19 పరీక్షను SALIVA DIRECT  అనే పేరుతో ప్రారంభించిన దేశం?

Ans: అమెరికా .

8.యాంటీ డ్రగ్ వర్కింగ్ గ్రూప్ ఎన్నవ సమావేశంలో మాదకద్రవ్యాల అక్రమ రవాణా ను అరికట్టడానికి నూతన కట్టుబాట్లు ప్రవేశపెట్టారు ?

Ans: నాలుగవ

9.రక్షణ వ్యవస్థలో అత్యంత కీలకమైన అటల్ టన్నెల్   2020 సెప్టెంబర్లో ప్రారంభించనున్న వారు?

Ans: నరేంద్ర మోడీ

10.బంగారం అక్రమ రవాణా అరికట్టడానికి  e-Way విధానాన్ని ప్రారంభించినవారు?

Ans: జీఎస్టీ కౌన్సిల్

11.సేంద్రియ వ్యవసాయం లో ప్రపంచంలో మొదటి స్థానంలో ఉన్న భారతీయ రాష్ట్రం?

Ans:  సిక్కిం  .

12.నీతి అయోగ్ ఆధ్వర్యంలో అటల్ ఇన్నోవేషన్ మిషన్ ఎటిఎల్ ఎఐ ది స్టెప్ అప్ మాడ్యూల్ ఎవరి సహకారంతో ప్రారంభించింది ?

Ans: నాస్కామ్ 

13.ఇటీవల అంతర్జాతీయ క్రికెట్ నుంచి వీడ్కోలు పలికిన ప్రముఖ క్రీడాకారులు ఎవరు ?

Ans: మహేంద్ర సింగ్ ధోనీ ,సురేష్ రైనా

14.భారత సాయుధ సిబ్బంది కోసం శౌర్య కే జి సి  కార్డు ప్రారంభించిన బ్యాంకు ఏది ?

Ans: హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్

15. బ్రిక్స్ యాంటీ డ్రగ్ వర్కింగ్ గ్రూప్ యొక్క నాలుగో సమావేశానికి అధ్యక్షత వహించిన దేశం ఏది?

Ans: రష్యా

1.ప్రపంచ అవయవ దానం దినోత్సవం ఏటా ఏ రోజున జరుపుకుంటారు ?

Ans: ఆగస్టు 13

2.కత్రా నుండి ఢిల్లీ ఎక్స్ప్రెస్ రోడ్డు కారిడార్ ఏ సంవత్సరం పూర్తి అవుతుందని భావిస్తున్నారు ?

Ans: 2023

3.భారతదేశం యొక్క లోతైన భూగర్భ రైలు వెంటిలేషన్ ఏ మెట్రో రైల్ కార్పొరేషన్ ద్వారా పూర్తయింది? 

Ans: కోల్కతా మెట్రో

4.covid 19 నిబంధనలను ఉల్లంఘించిన వారికి జరిమానా ను పెంచే ప్రతిపాదనను ఏ రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది?

Ans:  ఒరిస్సా

5.మొయిరా అరటి పండ్లు, హర్మల్ చిల్లి ఇటీవల ఏ రాష్ట్రానికి వచ్చింది?

Ans:  గోవా

6.దేశం యొక్క మొట్టమొదటి ఎలక్ట్రిక్ వెహికల్ పార్కింగ్ ప్రారంభించడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక వేసింది ?

Ans: తమిళనాడు 

7.గంగాధర్ మోహర్ లెఫ్ట్ కెనాల్ వ్యవస్థ అమలు కోసం ఆర్థిక బిడ్ ను ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది? 

Ans: ఒరిస్సా .

8.AI దేశంలో టెక్నాలజీ మరియు వైద్య పరికరాలను ఢిల్లీలో పంచుకునే దేశానికి పేరు పెట్టండి? 

Ans: ఇజ్రాయిల్

9.మహిళలకు స్థిరమైన జీవనోపాధి నిర్ధారించడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం వైయస్సార్ చేయూత పథకాన్ని ప్రారంభించింది? 

Ans: ఆంధ్ర ప్రదేశ్ 

10.ఇటీవల టియాన్వెన్-1 మిషన్ ను ప్రారంభించిన దేశం ఏది? 
చైనా

🏹లక్ష్య🇮🇳స్వచ్చంద📚సేవా🩺సంస్థ

Comments

Popular posts

TET and DSC Very important topics...

Lakshya Educational Groups

🎒బ్యాగ్ లేని రోజు (No Bag Day) – ఆనందభరిత అభ్యాస శనివారాలు (Joyful Learning Saturdays )

📖 పరిచయం SCERT ఆంధ్రప్రదేశ్ 2026–27 విద్యా సంవత్సర శిక్షణా ప్రణాళిక ప్రకారం "నో బ్యాగ్ డే" కార్యక్రమం విద్యార్థులకు పుస్తకాల భారం లేకుండా, ఆనందదాయకమైన, అనుభవాధారితమైన మరియు సృజనాత్మకమైన అభ్యాస అవకాశాలను కల్పించడానికి రూపొందించబడింది. ఈ కార్యక్రమం జాతీయ విద్యా విధానం (NEP–2020) మరియు పునాది దశ జాతీయ పాఠ్య ప్రణాళిక (NCF-FS–2022) లక్ష్యాలకు అనుగుణంగా అమలవుతుంది. 🎯 కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యాలు 📚 విద్యాపరమైన లక్ష్యాలు ✔ పునాది అక్షరాస్యత మరియు సంఖ్యాజ్ఞానం (FLN) బలోపేతం చేయడం ✔ భాషా వ్యక్తీకరణ నైపుణ్యాలను పెంపొందించడం ✔ పరిశీలన, తార్కిక ఆలోచన మరియు సమస్య పరిష్కార సామర్థ్యాలను అభివృద్ధి చేయడం 🌱 సమగ్ర అభివృద్ధి లక్ష్యాలు ✔ సృజనాత్మకత పెంపొందించడం ✔ ఊహాశక్తి వికాసం ✔ సామాజిక-భావోద్వేగ నైపుణ్యాల అభివృద్ధి ✔ శారీరక దృఢత్వం ✔ బాధ్యత మరియు పౌరసత్వ విలువల పెంపకం 🔍 అనుభవాధారిత అభ్యాస లక్ష్యాలు ✔ జీవిత అనుభవాలతో విద్యను అనుసంధానం చేయడం ✔ పరిశోధనాత్మక ఆలోచనలను ప్రోత్సహించడం ✔ చేతితో చేసే కార్యకలాపాల ద్వారా నేర్చుకోవడం 🎯 ఆశించిన ఫలితాలు (Expected Outcomes) 👦 విద్యార్థి స్థాయిలో వి...

⚡⚡Flash Flash Ap 10th సప్లిమెంటరీ ఫలితాలు విడుదల

ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి (SSC) అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు రాసిన విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫలితాలు రేపు విడుదల కానున్నాయి. రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ అధికారికంగా ఫలితాలను ప్రకటించనుంది. వార్షిక పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించలేకపోయిన  విద్యార్థులు కూడా ఈ ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. https://resultsbie.ap.gov.in https://results.apcfss.in https://manabadi.co.in https://schools9.com  అభ్యర్థులు ఫలితాలను వెబ్‌సైట్‌ https://resultsbie.ap.gov.in మనమిత్ర వాట్సప్‌ నంబరు 9552300009 ద్వారా పొందొచ్చు. ఫలితాలు విడుదలైన వెంటనే విద్యార్థులు తమ హాల్ టికెట్ నంబర్ ద్వారా అధికారిక వెబ్‌సైట్లలో ఫలితాలను సులభంగా చూసుకోవచ్చు. మార్కుల మెమోను డౌన్‌లోడ్ చేసుకొని భవిష్యత్ అవసరాల కోసం ప్రింట్ తీసుకోవడం మంచిది. ఫలితాలు విడుదలైన ప్రారంభ సమయంలో ఒకేసారి ఎక్కువ మంది విద్యార్థులు వెబ్‌సైట్లను సందర్శించే అవకాశం ఉండటంతో కొంతసేపు వెబ్‌సైట్లు నెమ్మదిగా పనిచేసే అవకాశం ఉంది. అలాంటి సందర్భాల్లో కొద్దిసేపు వేచి ఉండి మళ్లీ ప్రయత్నించాలి. విద్యార్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌తో పాటు ఇతర గుర్తింప...