Skip to main content

కరెంట్ అఫైర్స్ బిట్స్... లేటెస్ట్...


1.భారతదేశంలోని అత్యంత ఎత్తైన  Fire Bridge వంతెన ఏ రాష్ట్రంలో నిర్మిస్తున్నారు ?

Ans: మణిపూర్

2.ఇటీవల ఏ దేశము covid 19 మరియు వాతావరణ మార్పులను పరిష్కరించటానికి 3 మిలియన్ పౌండ్ల ఇన్నోవేషన్ ఛాలెంజ్ ఫండ్ ను ప్రారంభించింది?

Ans: UK

3.I-Day ప్రసంగంలో భాగంగా భారత ప్రధానమంత్రి భద్రత కోసం ఏర్పాటు చేసిన సంస్థ?

Ans: drdo

4.ఇండియన్ కోస్ట్గార్డ్ సిబ్బంది ఏ దేశంలో సంబంధించిన చమురు ప్రమాదంలో సహాయానికి మిషన్ సాగర్ ప్రారంభించింది?

Ans: మారిషన్

5.ధర్మల్ పవర్ ప్లాంట్ లో నుండి విడుదలయ్యే బూడిదని సిమెంట్ పరిశ్రమలు సమర్థవంతంగా ఉపయోగించడానికి ప్రణాళిక సిద్ధం చేసిన ప్రముఖ సంస్థ ?

Ans: *NTPC

6.NCC నీ 173 సరిహద్దు ప్రాంతాలకు మరియు తీర ప్రాంతాలకు లక్ష మందిని మోహరించి అతిపెద్ద పథకాన్ని ప్రారంభించిన వారు ?

Ans: రాజ్నాథ్ సింగ్

7.లాలాజల ఆధారిత covid-19 పరీక్షను SALIVA DIRECT  అనే పేరుతో ప్రారంభించిన దేశం?

Ans: అమెరికా .

8.యాంటీ డ్రగ్ వర్కింగ్ గ్రూప్ ఎన్నవ సమావేశంలో మాదకద్రవ్యాల అక్రమ రవాణా ను అరికట్టడానికి నూతన కట్టుబాట్లు ప్రవేశపెట్టారు ?

Ans: నాలుగవ

9.రక్షణ వ్యవస్థలో అత్యంత కీలకమైన అటల్ టన్నెల్   2020 సెప్టెంబర్లో ప్రారంభించనున్న వారు?

Ans: నరేంద్ర మోడీ

10.బంగారం అక్రమ రవాణా అరికట్టడానికి  e-Way విధానాన్ని ప్రారంభించినవారు?

Ans: జీఎస్టీ కౌన్సిల్

11.సేంద్రియ వ్యవసాయం లో ప్రపంచంలో మొదటి స్థానంలో ఉన్న భారతీయ రాష్ట్రం?

Ans:  సిక్కిం  .

12.నీతి అయోగ్ ఆధ్వర్యంలో అటల్ ఇన్నోవేషన్ మిషన్ ఎటిఎల్ ఎఐ ది స్టెప్ అప్ మాడ్యూల్ ఎవరి సహకారంతో ప్రారంభించింది ?

Ans: నాస్కామ్ 

13.ఇటీవల అంతర్జాతీయ క్రికెట్ నుంచి వీడ్కోలు పలికిన ప్రముఖ క్రీడాకారులు ఎవరు ?

Ans: మహేంద్ర సింగ్ ధోనీ ,సురేష్ రైనా

14.భారత సాయుధ సిబ్బంది కోసం శౌర్య కే జి సి  కార్డు ప్రారంభించిన బ్యాంకు ఏది ?

Ans: హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్

15. బ్రిక్స్ యాంటీ డ్రగ్ వర్కింగ్ గ్రూప్ యొక్క నాలుగో సమావేశానికి అధ్యక్షత వహించిన దేశం ఏది?

Ans: రష్యా

1.ప్రపంచ అవయవ దానం దినోత్సవం ఏటా ఏ రోజున జరుపుకుంటారు ?

Ans: ఆగస్టు 13

2.కత్రా నుండి ఢిల్లీ ఎక్స్ప్రెస్ రోడ్డు కారిడార్ ఏ సంవత్సరం పూర్తి అవుతుందని భావిస్తున్నారు ?

Ans: 2023

3.భారతదేశం యొక్క లోతైన భూగర్భ రైలు వెంటిలేషన్ ఏ మెట్రో రైల్ కార్పొరేషన్ ద్వారా పూర్తయింది? 

Ans: కోల్కతా మెట్రో

4.covid 19 నిబంధనలను ఉల్లంఘించిన వారికి జరిమానా ను పెంచే ప్రతిపాదనను ఏ రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది?

Ans:  ఒరిస్సా

5.మొయిరా అరటి పండ్లు, హర్మల్ చిల్లి ఇటీవల ఏ రాష్ట్రానికి వచ్చింది?

Ans:  గోవా

6.దేశం యొక్క మొట్టమొదటి ఎలక్ట్రిక్ వెహికల్ పార్కింగ్ ప్రారంభించడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక వేసింది ?

Ans: తమిళనాడు 

7.గంగాధర్ మోహర్ లెఫ్ట్ కెనాల్ వ్యవస్థ అమలు కోసం ఆర్థిక బిడ్ ను ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది? 

Ans: ఒరిస్సా .

8.AI దేశంలో టెక్నాలజీ మరియు వైద్య పరికరాలను ఢిల్లీలో పంచుకునే దేశానికి పేరు పెట్టండి? 

Ans: ఇజ్రాయిల్

9.మహిళలకు స్థిరమైన జీవనోపాధి నిర్ధారించడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం వైయస్సార్ చేయూత పథకాన్ని ప్రారంభించింది? 

Ans: ఆంధ్ర ప్రదేశ్ 

10.ఇటీవల టియాన్వెన్-1 మిషన్ ను ప్రారంభించిన దేశం ఏది? 
చైనా

🏹లక్ష్య🇮🇳స్వచ్చంద📚సేవా🩺సంస్థ

Comments

Popular posts

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/reader Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

📚 TET పరీక్ష రాస్తున్న ఉపాధ్యాయ మిత్రులకు ✨ NORMALIZATION గురించి సులభమైన అవగాహన ✨

ఒకే TET పరీక్షను వేర్వేరు షిఫ్ట్‌లలో నిర్వహించినప్పుడు, అన్ని షిఫ్ట్‌ల ప్రశ్నపత్రాలు అచ్చం ఒకే కష్టతర స్థాయిలో ఉండకపోవచ్చు. ఒక షిఫ్ట్‌లో ప్రశ్నలు కాస్త కఠినంగా ఉండవచ్చు. మరో షిఫ్ట్‌లో ప్రశ్నలు మధ్యస్థంగా ఉండవచ్చు. ఇంకొక షిఫ్ట్‌లో ప్రశ్నలు కొంత సులభంగా ఉండవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో అభ్యర్థుల పనితీరును న్యాయంగా పోల్చడానికి కొన్ని పరీక్షల్లో గణాంక ఆధారిత NORMALIZATION విధానాన్ని ఉపయోగిస్తారు. 🔹 NORMALIZATION అంటే ఏమిటి? వేర్వేరు షిఫ్ట్‌లలో వచ్చిన మార్కులను, ఆయా షిఫ్ట్‌ల ప్రశ్నపత్రం స్థాయి మరియు అభ్యర్థుల పనితీరును పరిగణనలోకి తీసుకుని ఒక సాధారణ ప్రమాణానికి సర్దుబాటు చేసే ప్రక్రియను నార్మలైజేషన్ అంటారు. ఇందులో సాధారణంగా షిఫ్ట్ సగటు మార్కులు, Standard Deviation, అభ్యర్థి మార్కులు వంటి గణాంక అంశాలను పరిగణనలోకి తీసుకోవచ్చు. 📌 ఒక సులభమైన ఊహాత్మక ఉదాహరణ: మూడు షిఫ్ట్‌లలో పరీక్ష జరిగిందని అనుకుందాం. 🔵 SHIFT–1 ప్రశ్నపత్రం కొంచెం కఠినంగా ఉంది. షిఫ్ట్ సగటు = 60 మార్కులు. అభ్యర్థి A = 75 మార్కులు. అంటే A తన షిఫ్ట్ సగటు కంటే 15 మార్కులు ఎక్కువ సాధించాడు. 🟢 SHIFT–2 ప్రశ్నపత్రం మధ్యస్థంగా ఉంది. షిఫ్...

🚨 SSC 2027 విద్యార్థులకు గుడ్ న్యూస్ – అధికారిక మోడల్ పేపర్లు, బ్లూ ప్రింట్లు విడుద

📢 BSEAP SSC 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు 2027: అధికారిక మోడల్ పేపర్లు, బ్లూ ప్రింట్లు విడుదల ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (BSEAP) 2027లో నిర్వహించనున్న SSC (10వ తరగతి) పబ్లిక్ పరీక్షలకు సంబంధించిన అధికారిక మోడల్ ప్రశ్నాపత్రాలు మరియు సబ్జెక్టు వారీ బ్లూ ప్రింట్లను విడుదల చేసింది. ఈ మోడల్ పేపర్లు విద్యార్థులు తాజా పరీక్షా విధానాన్ని అర్థం చేసుకోవడానికి, ప్రశ్నల నమూనాను తెలుసుకోవడానికి మరియు పరీక్షలకు సమర్థవంతంగా సిద్ధం కావడానికి ఎంతో ఉపయోగపడతాయి. అలాగే బ్లూ ప్రింట్ల ద్వారా ప్రతి సబ్జెక్టులో ఏయే పాఠాలకు ఎంత వెయిటేజ్ ఉందో, ప్రశ్నల పంపిణీ ఎలా ఉంటుందో స్పష్టమైన అవగాహన పొందవచ్చు. విద్యార్థులు ఈ అధికారిక మోడల్ పేపర్లను సమయపాలనతో సాధన చేయడం ద్వారా పరీక్షలపై ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవచ్చు. ఉపాధ్యాయులు కూడా తరగతి బోధన, రివిజన్ ప్రణాళికలు మరియు ప్రాక్టీస్ పరీక్షలను రూపొందించడంలో వీటిని సమర్థవంతంగా ఉపయోగించుకోవచ్చు. ఈ విడుదలైన మోడల్ పేపర్లు ముఖ్యంగా: • తాజా పరీక్షా విధానాన్ని అర్థం చేసుకోవడానికి • ప్రశ్నల నమూనా మరియు మార్కుల పంపిణీ తెలుసుకోవడానికి • ముఖ్యమైన అంశాలపై దృష్టి సారించడ...