Skip to main content

August 22nd update 30bits with answers... in telugu


1. ఆంగ్లేయులకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన కర్నూలు పాలెగాడు? 
A) నరసింహారెడ్డి

2. మాకొద్దు ఈ తెల్ల దొరతనం అనే పాటను రచించిన వారు ఎవరు? 
A) గరిమెళ్ళ సత్యనారాయణ

3. వాతావరణ ప్రభావం వల్ల ఏ మానవ చర్య అత్యధికముగా ప్రభావితం చెందును? 
A) వ్యవసాయము

4. ప్రఖ్యాత ఇతిహాసం మహాభారతం రచించింది ఎవరు? 
A) వేద వ్యాసుడు

5. ఆంధ్రప్రదేశ్లో తరచుగా వరదలకు గురి అయ్యే ప్రాంతాలు ఏమిటి?. 
A) కృష్ణ మరియు గోదావరి డెల్టా ప్రాంతాలు

6. భూకంపంలో నుంచి వదల పడేది ఏమిటి? 
A) కంపనాలు మరియు ప్రకంపనాలు

7. వరల్డ్ వైడ్ వెబ్ ను  అభివృద్ధి చేసిన వ్యక్తి ఎవరు? 
A) టీం బ్రెర్నర్స్లీ 

8. 22 క్యారెట్ల బంగారం లో ఉండే రాగి యొక్క భార శాతం ఎంత? 
A)8.4%

9. విటమిన్ B12 లో గల లోహ అయాన్  ఏది? 
A) కోబాల్ట్

10. ఏ వేదాన్ని సంగీతపరమైన కృతిగా భావించారు? 
A) సామవేదం

11. మానవత్వం ప్రతిపాదన మీద అశోకుడు ఏ దినమున కొందరి ఖైదీలను విడుదల చేశారు? 
A) పట్టాభిషేకం రోజున 

12. చైనా యాత్రికుడు ఫాహియాన్ ఎవరి పరిపాలనా కాలంలో భారత దేశము  సందర్శించారు? 
A) రెండవ చంద్రగుప్తుడు

13. సూర్య సిద్ధాంతంను రచించినది ఎవరు? 
A) ఆర్యభట్ట

14)  టైగ్రిస్ నది ముఖ్యంగా ఏ దేశంలో ప్రవహిస్తుంది? 
A) ఇరాక్

15. ఇత్తడి ఏయే లోహాలతో తయారగును? 
A) రాగి మరియు జింక్

16. లక్ బక్ష్  పేరు పొందిన వారు ఎవరు? 
A) ఐబక్

17. జయాప ఏ భాషలో నుంచి రత్నావళిని రచించారు? 
A) సంస్కృతము

18. లాస్ ఏంజిల్స్ ఆఫ్ ఇండియా అని ఏ ప్రదేశాన్ని పిలుస్తారు? 
A) ముంబై

19. సాగర్ మాత అనేది దేని యొక్క ఇంకొక పేరు? 
A) ఎవరెస్ట్

20. భారత సెన్సస్ ప్రకారం సంవత్సరంలో ఎన్ని రోజులు ప్రధానమైన కార్మికులు పని చేయాలి
A) 183 రోజులు 

21. పంచవర్ష ప్రణాళిక భావనను ప్రవేశపెట్టింది ఎవరు? 
A) జవహర్ లాల్ నెహ్రూ

22. ఉత్తర ధ్రువం ఏయే తారీకులలో ఎల్లప్పుడూ కాంతి కలిగి ఉంటుంది? 
A) మార్చి 21 నుండి సెప్టెంబర్ 23 వరకు

23. ఏ పర్వతాలను అవపాత ద్వీపం అని పిలుస్తారు? 
A) అధో పర్వతాలు

24. పవన వేగం దేనిపై ఆధారపడి ఉంటుంది? 
A) పీడన ప్రవణత

25. ఇండియా మరియు శ్రీలంక మధ్య ఉన్న భారతీయ ద్వీపాలు ఏవి? 
A) రామేశ్వరం

26. ఏ నదులు దక్కను పీఠభూమి ఉత్తర భారతదేశం నుండి విభజిస్తున్నాయి? 
A) నర్మద

27. ఏ రాష్ట్రంలో అతి తక్కువ ఒండ్రుమట్టి ను కలిగి ఉన్నవే? 
A) మధ్యప్రదేశ్

28. దేశంలో గిరిజనులలో అత్యధిక శాతం ఎవరు 
A) సంత్సాల్

29. ఓబ్రా  అనునది ఏమిటి? 
A) ఉత్తరప్రదేశ్లోని సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్

30. ఎయిర్ ట్రాన్స్పోర్ట్ పరిశ్రమ జాతీయం చేయబడిన సంవత్సరం? 
A) 1953

🏹లక్ష్య🇮🇳స్వచ్చంద📚సేవా🩺సంస్థ

Comments

Post a Comment

Popular posts

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/reader Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

📚 TET పరీక్ష రాస్తున్న ఉపాధ్యాయ మిత్రులకు ✨ NORMALIZATION గురించి సులభమైన అవగాహన ✨

ఒకే TET పరీక్షను వేర్వేరు షిఫ్ట్‌లలో నిర్వహించినప్పుడు, అన్ని షిఫ్ట్‌ల ప్రశ్నపత్రాలు అచ్చం ఒకే కష్టతర స్థాయిలో ఉండకపోవచ్చు. ఒక షిఫ్ట్‌లో ప్రశ్నలు కాస్త కఠినంగా ఉండవచ్చు. మరో షిఫ్ట్‌లో ప్రశ్నలు మధ్యస్థంగా ఉండవచ్చు. ఇంకొక షిఫ్ట్‌లో ప్రశ్నలు కొంత సులభంగా ఉండవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో అభ్యర్థుల పనితీరును న్యాయంగా పోల్చడానికి కొన్ని పరీక్షల్లో గణాంక ఆధారిత NORMALIZATION విధానాన్ని ఉపయోగిస్తారు. 🔹 NORMALIZATION అంటే ఏమిటి? వేర్వేరు షిఫ్ట్‌లలో వచ్చిన మార్కులను, ఆయా షిఫ్ట్‌ల ప్రశ్నపత్రం స్థాయి మరియు అభ్యర్థుల పనితీరును పరిగణనలోకి తీసుకుని ఒక సాధారణ ప్రమాణానికి సర్దుబాటు చేసే ప్రక్రియను నార్మలైజేషన్ అంటారు. ఇందులో సాధారణంగా షిఫ్ట్ సగటు మార్కులు, Standard Deviation, అభ్యర్థి మార్కులు వంటి గణాంక అంశాలను పరిగణనలోకి తీసుకోవచ్చు. 📌 ఒక సులభమైన ఊహాత్మక ఉదాహరణ: మూడు షిఫ్ట్‌లలో పరీక్ష జరిగిందని అనుకుందాం. 🔵 SHIFT–1 ప్రశ్నపత్రం కొంచెం కఠినంగా ఉంది. షిఫ్ట్ సగటు = 60 మార్కులు. అభ్యర్థి A = 75 మార్కులు. అంటే A తన షిఫ్ట్ సగటు కంటే 15 మార్కులు ఎక్కువ సాధించాడు. 🟢 SHIFT–2 ప్రశ్నపత్రం మధ్యస్థంగా ఉంది. షిఫ్...

🚨 SSC 2027 విద్యార్థులకు గుడ్ న్యూస్ – అధికారిక మోడల్ పేపర్లు, బ్లూ ప్రింట్లు విడుద

📢 BSEAP SSC 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు 2027: అధికారిక మోడల్ పేపర్లు, బ్లూ ప్రింట్లు విడుదల ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (BSEAP) 2027లో నిర్వహించనున్న SSC (10వ తరగతి) పబ్లిక్ పరీక్షలకు సంబంధించిన అధికారిక మోడల్ ప్రశ్నాపత్రాలు మరియు సబ్జెక్టు వారీ బ్లూ ప్రింట్లను విడుదల చేసింది. ఈ మోడల్ పేపర్లు విద్యార్థులు తాజా పరీక్షా విధానాన్ని అర్థం చేసుకోవడానికి, ప్రశ్నల నమూనాను తెలుసుకోవడానికి మరియు పరీక్షలకు సమర్థవంతంగా సిద్ధం కావడానికి ఎంతో ఉపయోగపడతాయి. అలాగే బ్లూ ప్రింట్ల ద్వారా ప్రతి సబ్జెక్టులో ఏయే పాఠాలకు ఎంత వెయిటేజ్ ఉందో, ప్రశ్నల పంపిణీ ఎలా ఉంటుందో స్పష్టమైన అవగాహన పొందవచ్చు. విద్యార్థులు ఈ అధికారిక మోడల్ పేపర్లను సమయపాలనతో సాధన చేయడం ద్వారా పరీక్షలపై ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవచ్చు. ఉపాధ్యాయులు కూడా తరగతి బోధన, రివిజన్ ప్రణాళికలు మరియు ప్రాక్టీస్ పరీక్షలను రూపొందించడంలో వీటిని సమర్థవంతంగా ఉపయోగించుకోవచ్చు. ఈ విడుదలైన మోడల్ పేపర్లు ముఖ్యంగా: • తాజా పరీక్షా విధానాన్ని అర్థం చేసుకోవడానికి • ప్రశ్నల నమూనా మరియు మార్కుల పంపిణీ తెలుసుకోవడానికి • ముఖ్యమైన అంశాలపై దృష్టి సారించడ...