Skip to main content

Posts

Showing posts with the label గ్రామ

ఇండియన్ పాలిటి బిట్స్

🌺1.శిరసా వహించడం ఒప్పో శిరసా సహించకపోవడం తప్పు అనే నమ్మకం ఆధారంగా ప్రజలు స్వచ్ఛందంగా శిరసా వహించడం అధికారం అని అన్నది ఎవరు ? మాక్స్ వెబర్ 🌺2.హెవర్ట్ సైమన్ అభిప్రాయంలో నిర్ణయ కరణ అంటే? ప్రత్యామ్నాయాలను 1కి కుదించడం 🌺3.XమరియుY సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు? డగ్లన్ మెక్ గ్రెగర్ 🌺4.అవసరాల క్రమానుగత శ్రేణి సిద్ధాంతకర్త ? అబ్రహం మాస్లో 🌺5.క్రమానుగత శ్రేణి వ్యవస్థ ప్రధాన ప్రసార మార్గం ఊర్ద్వ ప్రసారం మరియు అధోముఖ ప్రసారం అన్నది ఎవరు? చెస్టర్ బెర్శార్డ్ 🌺6.మంచి ఫలం నాయకత్వానికి అడ్మినిస్ట్రేటివ్ సైన్స్ మరియు పొలిటికల్ సైన్స్ అనేది రెండు ప్రధాన లక్షణాలు అని వివరించిన వారు ? ఉడ్రో విల్సన్ 🌺7.నియమావళి ,రివాజులతో నిర్వహించే కార్యాచరణను ఎలా పిలుస్తారు? అన్ ప్రోగ్రాం నిర్ణయం 🌺8.లైకర్ట్ ప్రకారం ఏ తరహా నాయకులు అధిక సమర్థ మంత్రులు? ప్రజానుకూల . 🌺9.పాలనలో ప్రవర్తనకు అర్థం చేసుకోవడానికి అబ్రహం మాస్లో పేర్కొన్నది? మనో విశ్లేషణ   🌺10.హెర్బర్ట్ ఏ సైమన్ ప్రకారం నిర్ణయం కరణలోని దశలు? 3 🌺11.విధాన శాస్త్ర పితామహుడు ఎవరు ? వై.డ్రార్. 🌺12.సముదాయ లక్ష్యాల కోసం ప్రజలు ఇష్టపూర్వకంగా పాటు ...

ఫ్రిజ్‌ల్లో ఎక్కువ చల్లదనాన్ని ఇచ్చే చిన్న పెట్టెలాంటి ఫ్రీజర్‌ను పైభాగంలోనే అమరుస్తారు. దాన్ని ఫ్రిజ్‌కు కింది భాగంలో ఎందుకు పెట్టరు❓

🌸జవాబు: రిఫ్రిజిరేటర్‌లో సులభంగా ఆవిరయ్యే ఫ్రియాన్‌ (Freon) అనే ద్రవ పదార్థాన్ని సన్నని తీగ చుట్టల ద్వారా ప్రవహింపజేస్తారు. ఈ ద్రవాన్ని 'రెఫ్రిజిరెంట్‌' అంటారు. ఈ ద్రవం ఫ్రిజ్‌లో ఉండే పదార్థాల వేడిని గ్రహించి ఆవిరిగా మారుతుంది. ఫ్రిజ్‌లో చల్లదనాన్ని కలుగజేస్తుంది. ఆవిరిగా మారే ఫ్రియాన్‌ తిరిగి ఫ్రిజ్‌లోని కండెన్సర్‌ ద్వారా పీడనానికి గురై మళ్లీ ద్రవంగా మారుతుంది. ఇది తిరిగి ద్రవరూపాన్ని పొందేటప్పుడు అది అంతకు ముందు గ్రహించిన వేడి ఫ్రిజ్‌ వెనక భాగం నుంచి బయటకు పోతుంది. ఫ్రిజ్‌లోని పదార్థాలలోని వేడిని గ్రహించి ఆవిరిగా మారిన ఫ్రియాన్‌ ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది. ఆవిరిగా మారిన దాని సాంద్రత (density)తక్కువ కావడంతో ఆ ఆవిరి ఫ్రిజ్‌ పైభాగానికి పయనిస్తుంది. ఈ ప్రక్రియ వల్ల ఫ్రిజ్‌లో చల్లదనం ఏర్పడి ఉష్ణోగ్రత 5 డిగ్రీల సెల్షియస్‌కు తగ్గుతుంది. ఫ్రీజర్‌ను ఫ్రిజ్‌ అడుగు భాగంలో అమరుస్తే అక్కడ ఉష్ణోగ్రత మరీ తగ్గడం వల్ల వెలువడే ఉష్ణకిరణాలు పైవైపు ప్రయాణించి అక్కడ అంతకు ముందు చల్లబడిన పదార్థాల ఉష్ణోగ్రత కూడా పెరుగుతుంది. అందువల్లనే ఫ్రీజర్‌ను పైభాగంలోనే అమరుస్తారు. అక్కడ వెలువడిన ఉష్ణకిరణాలు అ...

కరెంట్ అఫైర్స్ May 4th Week 2021... Part--1

🌎అంతర్జాతీయం🌎 హైయాంగ్‌ 2డీచైనాకు చెందిన జియుక్వాన్‌ శాటిలైట్‌ సెంటర్‌ నుంచి మే 19న లాంగ్‌మార్చ్‌-4బి రాకెట్‌ ద్వారా హైయాంగ్‌-2డి ఉపగ్రహాన్ని ప్రయోగించింది. ఇది సముద్రాల విపత్తు సమాచారం తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. అణువిద్యుత్‌ ప్రాజెక్ట్‌చైనా-రష్యా అతిపెద్ద అణువిద్యుత్‌ ప్రాజెక్టు నిర్మాణానికి మే 19న ఆమోదించాయి. ఉమ్మడిగా ఈ ఒప్పందం ప్రకారం జుడాపు అణువిద్యుత్‌ ప్లాంట్‌ 3, 4 యూనిట్లు, తియాన్వన్‌ అణువిద్యుత్‌ ప్లాంట్‌ 7, 8 యూనిట్ల నిర్మాణానికి ఆమోదం తెలిపాయి. భారత్‌కు అమెరికా సాయంకరోనా సెకండ్‌ వేవ్‌తో అల్లాడుతున్న భారత్‌కు అమెరికా 500 మిలియన్‌ డాలర్ల ఆర్థిక సాయం ప్రకటించింది. 80 మిలియన్ల వ్యాక్సిన్‌ను భారత్‌కు పంపించడం కోసం అమెరికా కేబినెట్‌ మే 20న ఆమోదించింది. ఇన్‌ఫెక్షన్స్‌-2021ప్రపంచ ఆరోగ్య సంస్థ గ్లోబల్‌ ప్రోగ్రెస్‌ రిపోర్ట్‌ ఆన్‌ హెచ్‌ఐవీ, వైరల్‌ హెపటైటిస్‌ అండ్‌ సెక్సువల్లీ ట్రాన్స్‌మిటెడ్‌ ఇన్‌ఫెక్షన్స్‌-2021 పేరుతో రూపొందించిన ఒక నివేదికను మే 20న విడుదల చేసింది. దీని ప్రకారం ప్రపంచవ్యాప్తంగా హెచ్‌ఐవీ, వైరల్‌ హెపటైటిస్‌ అండ్‌ సెక్సువల్లీ ట్రాన్స్‌మిటెడ్‌ ఇన్‌ఫెక్షన్స్‌ వల్ల ఏటా ...

గ్రామ సచివాలయం మాదిరి ప్రశ్నల సరళి 50 ప్రశ్నలు ...

ఆంధ్రప్రదేశ్ పంటల సాంద్రత ? 1.24 ఆంద్రప్రదేశ్ కోడిగుడ్లు ఉత్పత్తి లో ఎన్నో స్థానంలో ఉన్నది ? 1 2018-19 సవరించిన అంచనాల ప్రకారం రాష్ట్ర సొంత పన్ను రాబడి కూర్పులో అత్యధిక వాటా కలిగిన అంశం ఏది ?  అమ్మకపు పన్ను రాష్ట్రంలో మొత్తం శీతోష్ణ స్థితి మండలాలు ఎన్ని ? 6 ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక ఉత్పత్తి సూచి లెక్కించడాని ఏ సంవత్సరం ను ఆధార సంవత్సరం గా పరిగణిస్తారు ? 2011-12  2018-19 మధ్య ఆంద్రప్రదేశ్ పారిశ్రామిక ఉత్పత్తి సూచి ఎంత ? 133.78 రాష్ట్రంలో మొత్తం రాష్ట్ర స్థాయి ప్రభుత్వ రంగ సంస్థలు ఎన్ని ? 39 బొడ్డేపల్లి రాజగోపాలరావు వంశధార ప్రాజెక్టు ఏ జిల్లాలోని 9 మండలానికి చెందిన 225 గ్రామాలకు ప్రయోజనం కలుగుతుందీ ? శ్రీకాకుళం జిల్లా ఆంధ్రప్రదేశ్ సమీకృత సాగునీటి వ్యవసాయ పరివర్తన ప్రాజెక్టు కి సంబంధించినవి ? ఈప్రాజెక్టు లక్ష్యం గుంటూరు మినహా మిగతా 12 జిల్లాల్లో ఎంపిక చేసిన 1000 చిన్న నీటిపారుదల చెరువుల కింద 2,26,556 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ, ఈ ప్రాజెక్టు అమలు కాలం 2018-19 నుండి 2023-24 వరకు, ప్రపంచ బ్యాంకు అందిస్తున్న ఆర్థిక సాయం 1120 కోట్లు, ఈ ప్రాజెక్టు రాష్ట్ర ప్రభుత్వం వాటా 480 కోట్లు. 2019 మ...