Skip to main content

ఆగస్టు 19 చరిత్రలో..... ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం

ఒక చిత్రం అనేక విషయాలను తెలుపుతుంది. , ఇది అనేక భావోద్వేగాలు, భావనలను కలిగిస్తుంది. , దీనిది విశ్వభాష. , మనసుకు ఆహ్లాదాన్ని కలిగించే ప్రతి దృశ్యాన్ని ఫొటో రూపంలో బంధించి.. , విలువైన జ్ఞాపకంగా మనతో ఉంచుకోవచ్చు. , వీటిని చూసినప్పుడల్లా పాత గుర్తులను నెమరువేసుకునే అవకాశం ఉంటుంది. , మనకు కావాల్సిన వ్యక్తులు, ప్రకృతి అందాలు, పక్షులు - జంతువులు, కాలానికి అనుగుణంగా వచ్చే మార్పులు ఇలా ప్రతిదీ మనం చిత్తరువుగా భద్రపరచుకోవచ్చు. , ప్రస్తుత డిజిటల్‌ యుగంలో స్మార్ట్‌ఫోన్ల వాడకం పెరిగాక ప్రతి సందర్భాన్ని తీపి గుర్తుగా మలుచుకునేందుకు ఫొటోలను తీసుకుంటున్నారు. , చారిత్రక సంఘటనలకు దృశ్య రూపం కల్పించి, వాటిని భవిష్యత్తు తరాలకు అందించడంలో ‘ఫొటోగ్రఫీ’ ముఖ్యపాత్ర పోషిస్తోంది. , మానవ జీవనంలో ఫొటోగ్రఫీ ప్రాముఖ్యాన్ని తెలియజేసే ఉద్దేశంతో ఏటా ఆగస్టు 19న ‘ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం’గా (World Photography Day) నిర్వహిస్తారు. , దీన్నే ‘వరల్డ్‌ ఫొటో డే’గా పిలుస్తారు. , ఈ కళారూపాలకు కారణమైన ఫొటోగ్రాఫర్లను గౌరవించుకోవడంతోపాటు సమాజంలో దీన్ని ఒక కళగా వ్యాప్తి చేయడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం.

ఒకప్పుడు కాలక్షేపానికి ఫొటోలు తీసేవారు. , సాంకేతికత అభివృద్ధి చెందడంతో కాలక్రమేణా ఫొటోగ్రఫీ ఎంతగానో మెరుగుపడింది. , ప్రస్తుతం దీన్ని ఒక కెరీర్‌గా ఎంచుకునే స్థాయికి ఎదిగింది. , మన దేశంలోని కొన్ని ఇన్‌స్టిట్యూట్స్‌ ఫొటోగ్రఫీలో డిప్లొమా, యూజీ, పీజీ లెవల్లో కోర్సులు అందిస్తున్నాయి. , ఉద్యోగం లేదా ఫ్రీలాన్సింగ్‌ ద్వారా ఉపాధి పొందేందుకు ఇది చక్కటి కెరీర్‌ ఫ్లాట్‌ఫాంలా ఉపయోగపడుతోంది.

చారిత్రక నేపథ్యం

ఫొటోగ్రఫీ చరిత్ర 1837లో ఫ్రాన్స్‌లో ప్రారంభమైంది. , ఆ సమయంలో జోసెఫ్‌ నీస్‌ఫోర్‌ నీప్సే, లూయిస్‌ డగ్యురే అనే శాస్త్రవేత్తలు మొదటిసారి ఫొటోగ్రఫిక్‌ ప్రక్రియ లేదా డాగ్యురోటైప్‌ను అభివృద్ధి చేశారు.

1838లో లూయిస్‌ డగ్యురె తొలిసారి ఇద్దరు వ్యక్తుల ఫొటో తీశాడు. , 1839, ఆగస్టు 19న ఫ్రెంచ్‌ ప్రభుత్వం డాగ్యురోటైప్‌ ప్రక్రియను అధికారికంగా ప్రకటించింది. , ఫొటోలను సంగ్రహించి, రక్షించే పద్ధతుల్లో ఒకటిగా ఇది పేరొందింది. , ఫొటోగ్రఫీ పుట్టుకకు దీన్నే నాందిగా పేర్కొంటారు. 

ఈ కీలకమైన రోజును గుర్తుంచుకునేందుకు ఏటా ఆగస్టు 19న ‘ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం’గా జరుపుకోవాలని ప్రపంచ ఫొటోగ్రఫీ సంస్థ 2009లో తీర్మానించింది. , దీన్ని మొదటిసారి 2010లో నిర్వహించారు.

2025 నినాదం: 

"My Favorite Photo"

🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

Comments

Popular posts

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net ఆంధ్రజ్యోతి ➪ 🅐🅟 & 🅣🅢 http://mpaper.andhrajyothy.com/ సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/Home/Index Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

10వ తరగతి పాస్ అయిన విద్యార్థులకు సువర్ణావకాశం

2024-25 విద్యా సంవత్సరంలో 10వ తరగతి లో 60% లేదా అంతకన్నా ఎక్కువ మార్కులు తో పాస్ అయిన విద్యార్ధిని విద్యార్ధులకు ఎంట్రెన్స్ ఎగ్జామ్ లేకుండానే నవోదయ ఎటపాక స్కూల్ నందు 11వ తరగతి సైన్స్ మరియు మ్యాథ్స్ గ్రూప్స్ లో డైరెక్ట్ గా సీటు ఇవ్వబడును. కావున విద్యార్ధులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటున్నాము. దరఖాస్థులు నింపి పంపించడానికి చివరి తేదీ 20 ఆగష్టు 2025 . అడ్మిషన్స్ కేవలం మెరిట్ బేసిస్ మీదనే ఉంటుంది. ఎవరి సిఫార్సులు పని చేయవు.  మొత్తం ఖాళీల సంఖ్య: 52 సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 9494343022 (కె. టీ. ప్రసాద్)  9491191813 (శ్రీ భాస్కరాచారీ, సీనియర్ టీచర్)  9491768144 (శ్రీ కె. శేఖర్, కౌన్సిలర్) ముఖ్య గమనిక: 11వ తరగతిలో ఎంపికకు ఖాళీగా ఉన్న సీట్లు 12 నుంచి 52 కు పెంచబడినాయని చెప్పటానికి సంతోషిస్తున్నాము. అంటే ఒక సెక్షన్ పెంచబడింది. ఇట్లు ప్రిన్సిపాల్ ఇంచార్జి  కె టి ప్రసాద్ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

INDIAN HISTORY -(Telugu / English)

11. ఏ కాంగ్రెస్ సెషన్‌లో 'పూర్ణ స్వరాజ్' ప్రమాణం చేశారు? జ:  లాహోర్ సెషన్‌లో (1929) 12. అండమాన్ పర్యటనలో ఖైదీ ఏ వైస్రాయ్‌ని హత్య చేశాడు? జ: లార్డ్ మాయో 13. 'లిబరేటర్ ఆఫ్ ది ఇండియన్ ప్రెస్' అని ఎవరిని పిలుస్తారు? జ: సర్ చార్లెస్ మెట్‌కాఫ్ మరియు లార్డ్ మెకాలే 14. భారత జాతీయ కాంగ్రెస్ సూరత్ సమావేశానికి అధ్యక్షుడు ఎవరు? జ:  రాష్ బిహారీ ఘోష్ 15. బాలగంగాధర తిలక్‌ను భారత అశాంతికి పితామహుడిగా ఎవరు పిలిచారు? జ: వాలెంటైన్ చిరోల్ 16. 1904లో లండన్‌లో 'అభినవ్ భారత్'ను ఎవరు స్థాపించారు? జ:  వినాయక్ దామోదర్ సావర్కర్ 17. సహాయ నిరాకరణ ఉద్యమం ప్రారంభించినప్పుడు భారతదేశ వైస్రాయ్ ఎవరు? జ:  లార్డ్ చెమ్స్‌ఫోర్డ్ 18. దక్షిణాఫ్రికా నుండి తిరిగి వచ్చిన తర్వాత మహాత్మా గాంధీ మొదటి విజయవంతమైన సత్యాగ్రహ ఉద్యమాన్ని ఎక్కడ ప్రారంభించారు? జ:  చంపారన్ లో 19. భారతదేశ రాజధాని కోల్‌కతా (కలకత్తా) నుండి ఢిల్లీకి ఏ సంవత్సరంలో మార్చబడింది? జ:  1911లో క్రీ.శ    20. డిసెంబరు 23, 1912న ఢిల్లీలోని చాందినీ చౌక్‌లో ఊరేగింపుగా వెళుతున్న భారత గవర్నర్ జనరల్ లార్డ్ హార్డింగ్‌పై బాంబులు విసిరిన వార...