🌸జవాబు: పప్పు సాధారణంగా పిండి పదార్థంతోను, మాంసకృత్తులు (ప్రోటీన్లు)తోను నిండి ఉంటుంది. పప్పులోని పిండిపదార్థం తొందరగానే ఉడికినా ఎక్కువ సేపు వండితేకానీ ఉడకనివి మాంసకృత్తులే. బాగా ఉడకడం అంటే పొడవైన ప్రోటీను అణువులు చిన్న చిన్న ముక్కలవడమే. ఇవి మన జీర్ణవ్యవస్థలో సులభంగా అరిగిపోతాయి. నీటి సమక్షంలో ప్రోటీను అణువులు ముక్కలవడాన్ని జలవిశ్లేషణం(hydrolysis) అంటారు. నీటిలో ఉప్పు వేయడం వల్ల ఈ ప్రక్రియ మందగిస్తుంది. అందుకే వేయరు. అంటే ఉప్పు దగ్గర మన పప్పులు ఉడకవన్నమాట.
1. చైనాలో మొదటి సారిగా భారతదేశం బ్యాంకు శాఖను ఏర్పాటు చేసిన బ్యాంక్ ఏది 2. మిల్క్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఎవరు? 3. ప్రపంచ పుస్తక దినోత్సవం ఎప్పుడు? 4. మొట్ట మొదటి సంస్కృత శిలాశాసనం ఏది? 5. మృచ్ఛకటి రచయిత ఎవరు? 6. అశోక స్థూపంను ఢిల్లీకి తెచ్చిన సొంతం ఎవరు? 7. కబీర్ సమకాలీనుడు ఎవరు? 8. మహారాష్ట్రలో ప్రార్ధన సమాజ్ నిర్మాణమునకు ముఖ్య కర్త ఎవరు? 9. గో బ్యాక్ టు వేదాస్ అను ధర్మసూత్రం ప్రతిపాదించినది ఎవరు? 10. అఖిలభారత కర్షక సంస్థ, అఖిల భారత కిసాన్ సభ లోని మొట్టమొదట స్థాపించిన సంవత్సరం ఎప్పుడు? 11. కొత్తగా ఢిల్లీ భారతదేశంకు రాజధాని అయిన సంవత్సరం ఎప్పుడు? 12. భారత స్వాతంత్ర్య బిల్లును కామన్స్ సభలో ప్రవేశపెట్టి, బ్రిటిష్ పార్లమెంటునందు ఆమోదం పొందిన తేది ఎప్పుడు? 13. "బైపో హిమనీనంద" ఉన్న పర్వత శ్రేణి ఏది? 14. ఆరావళి పర్వతాలలో ఎత్తైన పర్వత శిఖరం ఏది? 15. వెంబనాడ్ మరియు లోకథక్ సరసలు ఉన్న రాష్ట్రాలు ఏవి? Answers... 1. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2. వి. కొరియన్ 3. ఏప్రిల్ 23 4. ఉత్తరం మేరూ...

Comments
Post a Comment