🔎సంఘటనలు🔍
🌸1947: తెలంగాణ సాయుధ పోరాటంలో భాగంగా ఉమ్మడి వరంగల్ జిల్లా పరకాలలో శాంతి ర్యాలీ తీస్తున్న వందలాది మందిపై నిజాం రజాకార్లు విచక్షణ రహితంగా కాల్పులు జరపడం, కొంత మందిని గ్రామాల్లో చేట్లకు కట్టివేసి చంపడం జరిగింది. ఈ సంఘటనలో 21మంది మృతిచెందగా వందలాది మంది క్షతగాత్రులయ్యారు.
🌸2012 : నిర్మల్లో తెలంగాణ రచయితల సంఘం 6వ మహాసభలు నిర్వహించబడ్డాయి.
🌼జననాలు🌼
💖1923: ముదివర్తి కొండమాచార్యులు, రచయిత, పండితుడు.
💖1928: రాయసం వేంకట త్రిపురాంతకేశ్వర రావు, రచయిత, సాహితీవేత్త. (మ.2013)
💖1936: హరనాథ్, తెలుగు సినిమా కథానాయకుడు. (మ.1989)
💖1942: బాడిగ రామకృష్ణ, 14 వ లోక్సభ సభ్యుడు.
💖1943: మల్లావఝ్జల సదాశివ్ కవి, రచయిత, సాహితీవేత్త. (మ.2005)
💖1956: నందమూరి హరికృష్ణ, నటుడు, రాజకీయ నాయకుడు, నందమూరి తారక రామారావు కుమారుడు (మ. 2018).
💖1965: సురేఖ యాదవ్, భారతీయ మొట్టమొదటి మహిళా రైలు డ్రైవర్
💖1968: జీవిత, నటి, రాజకీయ నాయకురాలు.
💖1971: పవన్ కళ్యాణ్, తెలుగు సినిమా కథానాయకుడు.
💐మరణాలు💐
🍁1947: ఆకుతోట మల్లయ్య (జ.?), వడ్డెపల్లి వీరయ్య (జ.?), రాజ్మహ్మద్ (జ.?), మంత్రి కేదారి (జ.?), పోతుగంటి పెద్దులు (జ.?), గజ్జి పర్వతాలు (జ.?), ఆయుదాలపు వీరన్న (జ.?), మేకల పోచయ్య (జ.?), బత్తుల సమ్మయ్య (జ.?), దాచెపెల్లి రాజయ్య (జ.?), గుండారపు కొంరయ్య (జ.?), తోనగరి పూర్ణసింగ్ (జ.?), జెలిగెపు మైసయ్య (జ.?), అలువాల అంకూస్ (జ.?), గిన్నె కట్టమల్లు (జ.?), కుంట ఐలయ్య.(జ.?). రజాకార్ల చేతుల్లో చంపబడ్డారు.
🍁1973: జె.ఆర్.ఆర్.టోల్కీన్, ప్రఖ్యాతుడైన ఆంగ్ల రచయిత, కవి, భాషా చరిత్ర అధ్యయనకారుడు (జ.1892).
🍁1992: బార్బరా మెక్క్లింటక్, శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత (జ. 1902).
🍁2009: వై.ఎస్.రాజశేఖరరెడ్డి, ఆంధ్ర ప్రదేశ్ 16వ ముఖ్యమంత్రి, కాంగ్రేసు పార్టీ నాయకుడు (జ.1949).
🍁2020: మేకల రాకేశ్.(జ.?), కండే చందు.(జ.?), రోహిత్.(జ.?), సాబీర్.(జ.?), పవన్.(జ.?). వరంగల్ అర్బన్ జిల్లా పోచం మైదాన్ కు చెందిన వారు రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు.
🇮🇳జాతీయ / దినాలు🇮🇳
👉 ప్రపంచ కొబ్బరి దినోత్సవం.
Comments
Post a Comment