Skip to main content

తెలుసుకుందాం 🚇ఎలక్ట్రిక్ రైల్లో షాక్ రాదేం❓


🌸జవాబు: మనకు షాక్‌ కొట్టాలంటే మన శరీరంలో రెండు ప్రాంతాలు (సాధ్యమైన నిడివి దూరంలో, ఉదా: కాళ్లు ఒక చివర, చేతులు మరో చివర) వేర్వేరు విద్యుత్‌శక్మం(electrical potential) ఉన్న ధ్రువాలను (poles) తాకాలి. అపుడు శరీరం గుండా విద్యుత్‌ ప్రవహించడం వల్ల శరీరంలో అవాంఛనీయమైన ప్రక్రియలు జరిగి షాక్‌ కొడుతుంది. అయితే ఎలక్ట్రిక్‌ రైలులో కేవలం ఇంజన్‌ మాత్రమే ఎలక్ట్రిక్‌ వైర్లకు సంధానిస్తారు. బోగీలను కాదు. అయితే బోగీలకు, ఇంజనుకు మధ్య అనుసంధానం ఉంటుంది కాబట్టి, బోగీల్లో కూడా విద్యుత్‌

ప్రవాహం ఉంటుందని మీ అనుమానం. కానీ విద్యుత్‌ తీగ ఒకటి మాత్రమే రైలు పైన ఉంటుంది. రెండు ధ్రువం భూమి (ground). 

ఇది పట్టాల మీదుగా భూమికి సంధానంలో ఉంది. విద్యుత్‌ ఎపుడూ అత్యల్ప నిరోధం(lowest electrical resistance) ఉన్న దారిగుండా ప్రయాణిస్తుంది. మొత్తం బోగీ ప్రధానంగా లోహం కాబట్టి మనతో సంబంధంలేకుండా విద్యుత్‌ ప్రవాహం పైనున్న తీగ నుంచి యంత్రం గుండా పట్టాల ద్వారా భూమిని చేరుకుంటుంది. రైల్లో ఉన్నపుడు మన శరీరం ఎపుడూ ఏమాత్రం రెండు వేర్వేరు శక్మాలున్న ధృవాల మధ్య ఉండదు. కాబట్టి విద్యుత్‌ ప్రవాహం శరీరం గుండా ఉండదు. అంటే షాక్‌కు అవకాశం లేదు.

🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

Comments

Popular posts from this blog

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net ఆంధ్రజ్యోతి ➪ 🅐🅟 & 🅣🅢 http://mpaper.andhrajyothy.com/ సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/Home/Index Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

కాంట్రాక్ట్ ఉద్యోగుల కోసం జారీ చేసిన G.O.MS.No.2 – సమగ్ర ఆదేశాలు

ప్రభుత్వ శాఖల్లో కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం G.O.MS.No.2 ద్వారా తాజా మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ ఆదేశాలు 2025 జనవరి 6న అమల్లోకి వచ్చాయి. ఈ ఉత్తర్వులు కాంట్రాక్ట్ ఉద్యోగుల వేతనాలు, మాతృత్వ సెలవులు, ఎక్స్‌గ్రేషియా వంటి అంశాలను స్పష్టంగా చర్చించాయి. ఈ ఆదేశాలలో ఉన్న ముఖ్యాంశాలు, పాజిటివ్ మరియు నెగటివ్ అంశాలను ఈ వ్యాసంలో విశ్లేషించబడింది. ముఖ్యాంశాలు: 1.MTS: ప్రభుత్వ శాఖలు, యూనివర్సిటీలు, మరియు సమాజాల్లో ఖాళీగా ఉన్న నిబంధిత పోస్టులపై నియమితులైన కాంట్రాక్ట్ ఉద్యోగులకు మాత్రమే న్యూనత పేస్కేల్ వర్తిస్తుంది. MTS ద్వారా నెలవారీ చెల్లింపులు కలిపి ఒకే రూపంలో అందిస్తారు. అయితే, ఈ పేమెంట్‌లో అదనపు అలవెన్స్‌లు, వార్షిక పెంపులు ఉండవు. 2. మాతృత్వ సెలవులు: వివాహిత మహిళా ఉద్యోగులకు రెండు ప్రసవాలకు 180 రోజుల చెల్లింపు మాతృత్వ సెలవు కల్పించడం ఈ ఉత్తర్వుల్లో ప్రధానమైన పాజిటివ్ అంశం. ఈ కాలంలో EPF, ESI వంటి అన్ని ప్రయోజనాలు అందుబాటులో ఉంటాయి. 3. ఎక్స్‌గ్రేషియా: అపఘాత మృతి చెందిన కాంట్రాక్ట్ ఉద్యోగుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా, సహజ మృతికి రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా అందించ...

ఫ్లాష్ ఫ్లాష్ ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల... Top sites మీకోసం....

Link 1 Link 2 Link 3 Link 4 Link 5 Link 6 Link 7 Link 8 Link 9 Link 10 Link 11 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺