Skip to main content

నేటి మోటివేషన్... రూపాయి , మనిషి బండి నడవడానికి అవసరం అయ్యే ఇంధనం ,

రూపాయి , మనిషి బండి నడవడానికి అవసరం అయ్యే ఇంధనం , 
విచిత్రం ఏమిటంటే దాని విలువ మనిషిని బట్టి , 
ప్రదేశాన్ని బట్టి , 
కాలాన్ని బట్టి మారిపోతుంది ... 
ఇరవైరూపాయలు పెట్టిసామాను తెచ్చి ఇరవైఐదుకు అమ్ముకునే వానికి , 
ఆ అయిదు రూపాయలు ఎంతో విలువైనవి , 
అదే వాడి జీవన ఆధారం , 
అదే లక్షపెట్టి లక్షపదివేలుకు అమ్ముకునే వానికి ఆ అయిదు రూపాయలు పెద్ద లెక్క #
కాదు , 
వాడికి అటువంటి అయిదులు చాలానే కావాలి లెక్కకు రావాలి అంటే ,
ఎంత పెద్ద కోటీశ్వరుడు అయినా కూరగాయల మార్కెట్ వెళితే , 
కిలో ఇరవై చెబితే పద్దెనిమినిదికి ఇవ్వవా అంటూ బేరం అడతాడు , 
రెండు రూపాయలు మిగిలించడానికి , అవి వీడికి ఏ విధంగానూ లెక్కకు రావు , 
అదే రెండు రూపాయలు కూరగాయలు అమ్మే వానికి జీవన ఆధారం , 
ఇదే కోటీశ్వరుడు హోటల్ కి వెళ్లి అడక్కుండానే వంద టిప్ పడేస్తాడు , 
ఒక పక్క రెండు రూపాయలు ఎంతో విలువైనవి అంటూ బేరం అడతాడు , 
అదే చేత్తో లెక్కలేకుండా వంద రూపాయలు టిప్ గా పడేస్తాడు , 
ఇలా చెప్పుకుంటూ పోతే రూపాయి విలువ ఊసరివిల్లిలా రంగులు మారుస్తూ , 
మనిషిని ఆడిస్తూ పోతూ ఉంటే అదే మనిషి మాత్రం ఎప్పుడూ , దానిని సంపాదించడంలోనే ఉరుకులు పరుగులు పెడుతాడు జీవితం అంతా ! 
ఇంతేనా ఆ రూపాయి గురించి ఒక కవి " " ఆ నలుగురు " " సినిమా లో ఇలా చెప్పాడు , రూపాయి రూపాయి నువ్వు ఏమి చేస్తుంటావు అని అడిగితే .... 
హరిశ్చంద్రుడి చేత అబద్ధం ఆడిస్తాను !!! 
భార్యా భర్తల మధ్య చిచ్చు పెడతాను !!! 
తండ్రి బిడ్డలను విడదీస్తాను !!! 
అన్నదమ్ముల మధ్య వైరం పెంచుతాను !!! 
ఆఖరికి ప్రాణ స్నేహితులను సైతం విడగడతాను !!! 
అందట , ఒక్కసారి మనం కనుక దానికి విలువ ఇచ్చి ఇంట్లోకి చొరబడనిస్తే , 
అది ఇంట్లో ఉన్న రక్త సంబంధాలను సైతం కిలోల లెక్కన తూకం వేసి అనే అన్నీ మనకు తెలుసు కానీ మనం కూడా సందర్భాన్ని బట్టి ,
విలువ ఇస్తూ దాని వెనకాలే పరిగెడతాం ,  
అది ఇంట్లో ఉన్న రక్త సంబంధాలను సైతం కిలోల లెక్కన తూకం వేసి అమ్మేస్తుంది , 
పైన చెప్పినవి అన్నీ మనకు తెలుసు కానీ మనం కూడా సందర్భాన్ని బట్టి , 
ఆ రూపాయికి విలువ ఇస్తూ దాని వెనకాలే పరిగెడతాం , 
దానికి ఎవరు మినహాయింపు కాదు , 
అందుకే రూపాయి అవసరం ఉన్నంత వరకు జీవనాధారం, 
ఆ తరువాత అది మనిషికే పెద్ద గుది బండగా మారి దాని వేటలో , 
ఎంతో విలువైన ప్రాణాలే పొగుట్టుకునే మనుషుల్ని చూస్తున్నాం ఇప్పుడు , 
ఒక్కటి మాత్రం నిజం మనకి ప్రాణం ఉంటేనే రూపాయికి విలువ , 
మరి అటువంటి ప్రాణాలే గాలిలో కలిసిపోతే ఇక రూపాయి ఒక విలువలేని కాగితం ముక్క , ఈ సత్యం గమనించి ప్రవర్తిస్తే అదే మన వెనకాల పరిగెడుతుంది . 
ఇది నిజం ...

🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

Comments

Popular posts

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/reader Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

📚 TET పరీక్ష రాస్తున్న ఉపాధ్యాయ మిత్రులకు ✨ NORMALIZATION గురించి సులభమైన అవగాహన ✨

ఒకే TET పరీక్షను వేర్వేరు షిఫ్ట్‌లలో నిర్వహించినప్పుడు, అన్ని షిఫ్ట్‌ల ప్రశ్నపత్రాలు అచ్చం ఒకే కష్టతర స్థాయిలో ఉండకపోవచ్చు. ఒక షిఫ్ట్‌లో ప్రశ్నలు కాస్త కఠినంగా ఉండవచ్చు. మరో షిఫ్ట్‌లో ప్రశ్నలు మధ్యస్థంగా ఉండవచ్చు. ఇంకొక షిఫ్ట్‌లో ప్రశ్నలు కొంత సులభంగా ఉండవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో అభ్యర్థుల పనితీరును న్యాయంగా పోల్చడానికి కొన్ని పరీక్షల్లో గణాంక ఆధారిత NORMALIZATION విధానాన్ని ఉపయోగిస్తారు. 🔹 NORMALIZATION అంటే ఏమిటి? వేర్వేరు షిఫ్ట్‌లలో వచ్చిన మార్కులను, ఆయా షిఫ్ట్‌ల ప్రశ్నపత్రం స్థాయి మరియు అభ్యర్థుల పనితీరును పరిగణనలోకి తీసుకుని ఒక సాధారణ ప్రమాణానికి సర్దుబాటు చేసే ప్రక్రియను నార్మలైజేషన్ అంటారు. ఇందులో సాధారణంగా షిఫ్ట్ సగటు మార్కులు, Standard Deviation, అభ్యర్థి మార్కులు వంటి గణాంక అంశాలను పరిగణనలోకి తీసుకోవచ్చు. 📌 ఒక సులభమైన ఊహాత్మక ఉదాహరణ: మూడు షిఫ్ట్‌లలో పరీక్ష జరిగిందని అనుకుందాం. 🔵 SHIFT–1 ప్రశ్నపత్రం కొంచెం కఠినంగా ఉంది. షిఫ్ట్ సగటు = 60 మార్కులు. అభ్యర్థి A = 75 మార్కులు. అంటే A తన షిఫ్ట్ సగటు కంటే 15 మార్కులు ఎక్కువ సాధించాడు. 🟢 SHIFT–2 ప్రశ్నపత్రం మధ్యస్థంగా ఉంది. షిఫ్...

🚨 SSC 2027 విద్యార్థులకు గుడ్ న్యూస్ – అధికారిక మోడల్ పేపర్లు, బ్లూ ప్రింట్లు విడుద

📢 BSEAP SSC 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు 2027: అధికారిక మోడల్ పేపర్లు, బ్లూ ప్రింట్లు విడుదల ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (BSEAP) 2027లో నిర్వహించనున్న SSC (10వ తరగతి) పబ్లిక్ పరీక్షలకు సంబంధించిన అధికారిక మోడల్ ప్రశ్నాపత్రాలు మరియు సబ్జెక్టు వారీ బ్లూ ప్రింట్లను విడుదల చేసింది. ఈ మోడల్ పేపర్లు విద్యార్థులు తాజా పరీక్షా విధానాన్ని అర్థం చేసుకోవడానికి, ప్రశ్నల నమూనాను తెలుసుకోవడానికి మరియు పరీక్షలకు సమర్థవంతంగా సిద్ధం కావడానికి ఎంతో ఉపయోగపడతాయి. అలాగే బ్లూ ప్రింట్ల ద్వారా ప్రతి సబ్జెక్టులో ఏయే పాఠాలకు ఎంత వెయిటేజ్ ఉందో, ప్రశ్నల పంపిణీ ఎలా ఉంటుందో స్పష్టమైన అవగాహన పొందవచ్చు. విద్యార్థులు ఈ అధికారిక మోడల్ పేపర్లను సమయపాలనతో సాధన చేయడం ద్వారా పరీక్షలపై ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవచ్చు. ఉపాధ్యాయులు కూడా తరగతి బోధన, రివిజన్ ప్రణాళికలు మరియు ప్రాక్టీస్ పరీక్షలను రూపొందించడంలో వీటిని సమర్థవంతంగా ఉపయోగించుకోవచ్చు. ఈ విడుదలైన మోడల్ పేపర్లు ముఖ్యంగా: • తాజా పరీక్షా విధానాన్ని అర్థం చేసుకోవడానికి • ప్రశ్నల నమూనా మరియు మార్కుల పంపిణీ తెలుసుకోవడానికి • ముఖ్యమైన అంశాలపై దృష్టి సారించడ...