Skip to main content

జనరల్ నాలెడ్జ్



☛ సూర్యునికి అతి దగ్గరలో ఉన్న గ్రహం?: బుధుడు.

☛ సూర్యునిలో మనకు కనిపించే భాగాన్ని ఏమంటారు?: ఫోటోస్పియర్

☛ సూర్యకాంతి భూమిని చేరేందుకు పట్టే సమయం?: 8 నిమిషాల 20 సెకన్లు

☛ గ్రీనిచ్ రేఖ ఏ నగరం గుండా వెళ్తుంది?: లండన్

☛ మొదటి స్పేస్ షటిల్ ఎప్పుడు ప్రయోగించారు?: 1981 ఏప్రిల్ 12

☛ చీకటిలో ఫోటోలు తీయడానికి ఉపయోగించే తరంగాలు ఏవి?: పరారుణ తరంగాలు

☛ 'కవి వత్సలుడు' అనే బిరుదు గల రాజు ఎవరు?: హాలుడు

☛ ఇంట‌ర్‌పోల్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?: లైయోన్స్(ప్రాన్స్)

☛ 'విత్ యు ఆల్‌ ది వే' అనేది ఏ బ్యాంకు నినాదం?: స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా

☛ భూమికి అత్యంత చేరువలో ఉన్న గ్రహం ఏది?: శుక్రుడు

☛ 'లకుమాదేవి' ఎవరి ఆస్థాన నర్తకి?-కుమారగిరి రెడ్డి

☛ విజయనగర సామ్రాజ్యాన్ని ఏ సంవత్సరంలో స్థాపించారు?-1336

☛ రెండో ఆంధ్ర బోజుడిగా ప్రసిద్ధి చెందినది?-రెండో వెంకటపతి రాయలు

☛ 'అభినవ దండి' అనే బిరుదు ఎవరికి ఉంది?-కేతన

☛ 'సాక్షి' అనే గ్రంథాన్ని రచించింది ఎవరు?-
పానుగంటి లక్ష్మీనరసింహారావు

☛ సింధు ప్రజల లిపి?-
ఫిక్టోగ్రాఫిక్

☛ ప్రపంచంలో తొలిసారిగా పత్తిని పండించింది?-
సింధు ప్రజలు

☛ రాతి వాడకం కనిపించిన ఏకైక సింధు పట్టణం?-
ధోలవీర

☛ సింధు ప్రజల ప్రధాన వృత్తి?
-వ్యవసాయం

☛ మొహెంజోదారో అంటే?
-మృతుల దిబ్బ

☛ దేశంలో ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టింది?
-లార్డ్ మెకాలే

☛ ప్రత్యేక తెలంగాణకు రాష్ట్రపతి ఆమోద ముద్ర వేసిన తేదీ?-
1 మార్చి 2014

☛ దేశ తొలి విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన వ్యక్తి?-
అబుల్ కలాం ఆజాద్

☛ 1932లో పూనా ఒప్పందం ఎవరెవరి మధ్య జరిగింది?-
గాంధీ, అంబేద్కర్

☛ దేశంలో రాజ్యాధికారానికి మూలం?
-ప్రజలు

☛ 1857 తిరుగుబాటుకు అయోధ్యలో నాయకత్వం వహించింది?-
బేగం హజరత్‌మహల్

☛ దేశంలో పురావస్తుశాఖ మొదటి డైరెక్టర్ జనరల్?-
జాన్ మార్షల్

☛ గులాం గిరి గ్రంథ రచయిత?
-జ్యోతిబా పూలే

☛ రాత్రి-పగలు సమానంగా ఉండే రోజు?-
మార్చి 21

☛ దేశంలో ఏ జాతి పశువులు మేలైనవి?-
ఒంగోలు

☛ పల్నాటి వీరులు ఎవరు?-
బ్రహ్మనాయుడు, బాలచంద్రుడు

☛ తెలుగులో మొదటి పద్య కావ్యం?
-శ్రీమాదాంధ్ర మహాభారతం

☛ కథా సరిత్సాగరం ఎవరి రచన?
సోమదేవుడు

☛ చంద్రగుప్తుడు తన చివరి రోజులను ఎక్కడ గడిపాడు?
శ్రావణ బెళగొళ

☛ షేర్‌షా సమాధి ఎక్కడ ఉంది?
ససారం

☛ ఉమ్మడి ఏపీలో శాసనసభ తొలి మహిళా స్పీకర్?-
కె. ప్రతిభా భారతి

☛ దేశంలో మొదటి కాంగ్రెసేతర ప్రధాని?
మొరార్జీ దేశాయ్

☛ ఎల్లో నది ప్రవహించే దేశం?
-చైనా

☛ ప్రపంచ వాతావరణ సంస్థ కేంద్రం ఎక్కడ ఉంది?-
జెనీవా

☛ గొర్రె ఆకారంలో ఉండే మేఘాలు ఏవి?-
ఆల్టోక్యుములస్

☛ భారతదేశంలో నీలిమందు సాగు విధానాల గురించి వివరించిన విదేశీయుడు ఎవరు:
ఫ్రాన్సిస్‌కో పాల్ సరట్

☛ మొఘలుల కాలంలో ఉన్ని వస్త్రాలకు పేరుగాంచిన ప్రాంతం:
కశ్మీర్

☛ ధామ్ అనే వెండి రూపాయి నాణేలను ప్రవేశపెట్టిన పాలకుడు ఎవరు:
 షేర్షా

☛ భూమిని కొలవడానికి అక్బర్ ఉపయోగించిన సర్వే సాధనమేది:
జరీబ్

🏹లక్ష్య🇮🇳స్వచ్చంద📚సేవా🩺సంస్థ

Comments

Popular posts

AP 2026-27 TEXT Books New అప్లోడ్ చేశారు

2026-27 TEXT Books New అప్లోడ్ చేశారు.  https://cse.ap.gov.in/loadacademictextbookpublicview?random=0.6384777802675639 Lakshya Educational Groups

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/reader Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

వెలుగులు నింపే ఉపాధి యజ్ఞంలో నేను సైతం అంటూ స్పందించిన మానవ దైవాలు...

చేయూత వార్షికోత్సవం సందర్భంగా ప్రతీ ఏడాది వారితో కలిసి... జీవితాల్లో వెలుగులు నింపే కార్యక్రమంలో భాగస్వాములం అవుతున్నాం... గత ఏడాది ఆసరా లేక అక్షరం ఆగుతున్న చోట ఇద్దరు చిన్నారులకు మన ద్వారా ఫీజు చెల్లించిన విషయం మీకు విదితమే కదా... ఈ ఏడాది కూడా... ఇద్దరి జీవితాల్లో వెలుగులు నింపే అవకాశం మనకు వచ్చింది... వివరాల్లోకి వెళితే... ఇద్దరు ఒంటరి మహిళలు.. ఇద్దరు వితంతువులు... ఇద్దరిది చిన్న వయసు... ఒకరు ఒకవైపు కోల్పోయిన జీవితంతో పోరాడుతూ... అంగ వైకల్యం గల చిన్నారి ని పోషిస్తూ... ఒక బట్టలు కుట్టే షాపులో రోజు కూలీగా పనిచేస్తున్నారు... మరొకరిది కూడా ఇంత కన్నా దీనమైన పరిస్థితి... ఇద్దరి కష్టాన్ని తరచి చూస్తే.... మనం ఇద్దరికీ ఏమైనా రెండు కుట్టు మిషన్లు సమకూర్చగలిగితే వారి కాళ్ల పై వారు నిలబడగలరు.. వచ్చిన కొద్ది మొత్తం తో కుటుంబాన్ని కూడా పోషించుకోగలరు... ఇన్నాళ్లు సమస్య అన్నప్రతీసారి స్పందించాం... ఇప్పుడు కూడా రెండు కుటుంబాల్లో వెలుగులు నింపే అవకాశం మన ముంగిట నిలబడింది... ఒకరుగా చేయలేం... కానీ ఒకరికి ఒకరు జత కలిస్తే... ఒకటిగా చేయగలం... ఒక్కొక్క ఎలక్ట్రానిక్ సదుపాయం గల కుట్టు మిషన్ ఖరీదు 12,000/ రూపా...