Skip to main content

భూకంపాలు అతి ముఖ్యమైన బిట్స్


భూకంపాలు.

1) భూకంపాలను అధ్యయనం చేసే సిస్మాలజీ. వీటిని నమోదు చేసే పరికరం ఏది ?
జ) భూకంప లేఖిని (సిస్మోగ్రాఫ్)
2) భూకంపం విడుదల చేసే శక్తి తీవ్రతను కొలచే పరికరాన్ని రిక్టర్ స్కేలు అంటారు. దీన్ని ఎక్కడ రూపొందించారు ?
జ) 1935లో అమెరికాలో
3) రిక్టర్ స్కేలుపై ఎన్ని పాయింట్లు దాటితే సునామీ హెచ్చరికలు జారీ చేస్తారు ?
జ: 7.5
4) రిక్టర్ స్కేలు విడుదల చేసే శక్తిని ఏ రసాయన పదార్థం విడుదల చేసే శక్తితో లెక్కిస్తారు ?
జ: TNT ( Trinitro Tolin)
5) భూకంపం ప్రారంభమైన ప్రదేశం (నాభి)ని ఏమంటారు ?
జ: హైపో సెంటర్
6) భూకంపం సంభవించినప్పుడు తీసుకునే జాగ్రత్తలను ఏ పదాలతో సూచిస్తారు ?
జ) Drop, Cover, Hold
7) మనదేశంలో ఎక్కువగా భూకంపాలు వచ్చే ప్రాంతం ఏది ?
జ: శివాలిక్ హిమాలయాలు
8) దేశంలో తరుచుగా భూకంపాలు వచ్చే రాష్ట్రాలు ఏవి ?
జ: అసోం, మహారాష్ట్ర, గుజరాత్
8) మనదేశంలో భూకంప జోన్స్ ను ఎన్ని రకాలుగా విభజించారు ?
జ: 5 రకాలుగా ( Bureau of Indian Standard)
9) ఐదో భూకంప జోన్ లో ఉండి రిక్టర్ స్కేలుపై 9 కంటే ఎక్కువగా నమోదయ్యే ప్రాంతాలు (Very high risk) ఏవి ?
జ: హిమాలయ పర్వత రాష్ట్రాలు, ఈశాన్య ప్రాంతం, అండమాన్ దీవులు
10) High Risk లో ఉండి రిక్టర్ స్కేలుపై 8 కంటే ఎక్కువ భూకంపాలు నమోదయ్యే జోన్ -4 ప్రాంతం ఏది ?
జ: ఢిల్లీ, గంగ, సింధు మైదానాలు
11) దక్షిణ భారత దేశంలోని ఏపీ, కర్ణాటక, తమిళనాడులోని కొన్ని ప్రాంతాలు ఏ జోన్ లో ఉన్నయాి.
జ: జోన్ - 3 ( Medium Risk)
12) జోన్ 1 లో ఉండి అసలు భూకంపం రిస్క్ లేని ప్రాంతాలు ఎక్కడ ఉన్నాయి ?
జ: ద్వీప కల్ప పీఠభూమిలోని కఠిన శిలామయ ప్రాంతాల

13) తెలుగు రాష్ట్రాలు భూకంప జోన్స్ లో 3,2 జోన్ కిందకు వస్తాయి. ఏ ప్రాంతాలు ఏ జోన్లు ?
జ) హైదరాబాద్,
అనంతపూర్ - 2 వ జోన్
కోస్తా ప్రాంతాలతో పాటు కడప,
చిత్తూరు - 3 వ జోన్
14) ప్రపంచంలో మొదటగా గుర్తించబడిన ఏ భూకంపంతో 8,43,000 మంది చనిపోయారు ?
జ: 1556- చైనాలో
15) ఏ దేశంలో సంభవించిన భూకంపం ప్రభావం చైనా, టిబెట్, భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్ లపై పడింది ?
జ: నేపాల్ రాజధాని ఖాట్మాండులో లామాజంగ్ కేంద్రంగా

16) ఆపరేషన్ మైత్రి పేరుతో ఏ దేశానికి మన దేశం సాయం అందించింది ?
జ: నేపాల్


17) అత్యధిక నష్టం కలిగించింది లాతూర్, భుజ్ భూకంపాలు ఏ తీవ్రతతో వచ్చాయి ?
జ: 6.4 తీవ్రతతో మహారాష్ట్రలోని లాతూర్
6.9 తీవ్రతతో గుజరాత్ లోని భుజ్ భూకంపం

18) మన రాష్ట్రంలో తీవ్ర భూకంపం ఏప్రిల్ 13, 1969లో ఎక్కడ సంభవించింది ?
జ: భద్రాచలం కొత్తగూడెం జిల్లాలోని( గతంలో ఖమ్మం జిల్లా) భద్రాచలం ఏరియాలోని కిచ్చనపల్లి - గొల్లగూడెం

19) మన దేశంలో మొదటగా భూకంపాలను నమోదు చేసే కేంద్రాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారు ?
జ: 1898లో కోల్ కతాలో

20) మన రాష్ట్రంలో ఉన్న భూకంపం పరిశోధనా కేంద్రం ఏది ?
జ: జాతీయ భూభౌతిక ప్రయోగ పరిశోధన కేంద్రం (NGRI- National Geophysical Research Institute)

21) భూకంపాలను అధ్యయనం చేయడానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యూనివర్సిటీ ఏది ?
జ: ఉత్తరాఖండ్ లోని రూర్కీ యూనివర్సిటీ

22) National Sismological Data Centre ఎక్కడ ఉంది ?
జ: న్యూఢిల్లీ
23) భారత్ లో భూకంపాలను కేంద్ర ప్రభుత్వం తరపున నోడల్ ఏజెన్సీగా పనిచేసే సంస్థ ఏది ?
జ: భారత్ వాతావరణ శాఖ ( Indian Meterological Department)
24) దేశంలో భూకంపాల అధ్యయనం కోసం National Sismological Network కింద ఎన్ని అధ్యయన కేంద్రాలను ఏర్పాటు చేశారు ?
జ: 55 కేంద్రాలు
25) United Nations Development Programme, భారత ప్రభుత్వం కలసి 5లక్షలకు పైబడిన 38 నగరాల్లో భూకంపాలను అధ్యయనం చేయుటకు చేపట్టిన ప్రాజెక్టును ఏమంటారు ?
జ) Urban Earthquake Vulnarability Reduction Project
26) భూకంపాలను కూడా తట్టుకునే భవనాలను నిర్మించడానికి ఏ సంస్థ నిబంధనలను రూపొందించింది ?
జ: బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్
27) జాతీయ భవన నిర్మాణ కోడ్ ను ఎప్పుడు రూపొందించారు ?
జ: 1970లో ప్రస్తుతం దీన్ని జాతీయ భవన నిర్మాణ కోడ్ - 2005 గా వ్యవహరిస్తున్నారు.

🏹లక్ష్య🇮🇳ఫౌండేషన్🤝

Comments

Popular posts

📚 TET పరీక్ష రాస్తున్న ఉపాధ్యాయ మిత్రులకు ✨ NORMALIZATION గురించి సులభమైన అవగాహన ✨

ఒకే TET పరీక్షను వేర్వేరు షిఫ్ట్‌లలో నిర్వహించినప్పుడు, అన్ని షిఫ్ట్‌ల ప్రశ్నపత్రాలు అచ్చం ఒకే కష్టతర స్థాయిలో ఉండకపోవచ్చు. ఒక షిఫ్ట్‌లో ప్రశ్నలు కాస్త కఠినంగా ఉండవచ్చు. మరో షిఫ్ట్‌లో ప్రశ్నలు మధ్యస్థంగా ఉండవచ్చు. ఇంకొక షిఫ్ట్‌లో ప్రశ్నలు కొంత సులభంగా ఉండవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో అభ్యర్థుల పనితీరును న్యాయంగా పోల్చడానికి కొన్ని పరీక్షల్లో గణాంక ఆధారిత NORMALIZATION విధానాన్ని ఉపయోగిస్తారు. 🔹 NORMALIZATION అంటే ఏమిటి? వేర్వేరు షిఫ్ట్‌లలో వచ్చిన మార్కులను, ఆయా షిఫ్ట్‌ల ప్రశ్నపత్రం స్థాయి మరియు అభ్యర్థుల పనితీరును పరిగణనలోకి తీసుకుని ఒక సాధారణ ప్రమాణానికి సర్దుబాటు చేసే ప్రక్రియను నార్మలైజేషన్ అంటారు. ఇందులో సాధారణంగా షిఫ్ట్ సగటు మార్కులు, Standard Deviation, అభ్యర్థి మార్కులు వంటి గణాంక అంశాలను పరిగణనలోకి తీసుకోవచ్చు. 📌 ఒక సులభమైన ఊహాత్మక ఉదాహరణ: మూడు షిఫ్ట్‌లలో పరీక్ష జరిగిందని అనుకుందాం. 🔵 SHIFT–1 ప్రశ్నపత్రం కొంచెం కఠినంగా ఉంది. షిఫ్ట్ సగటు = 60 మార్కులు. అభ్యర్థి A = 75 మార్కులు. అంటే A తన షిఫ్ట్ సగటు కంటే 15 మార్కులు ఎక్కువ సాధించాడు. 🟢 SHIFT–2 ప్రశ్నపత్రం మధ్యస్థంగా ఉంది. షిఫ్...

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/reader Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

TET అభ్యర్థులకు ఉపయోగకరమైన ఆన్‌లైన్ మాక్ టెస్ట్ ప్లాట్‌ఫామ్

TET పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థుల కోసం ఒక ప్రత్యేకమైన ఆన్‌లైన్ మాక్ టెస్ట్ ప్లాట్‌ఫామ్ అందుబాటులో ఉంది. ఈ ప్లాట్‌ఫామ్‌లో మీరు ఎన్ని సార్లైనా పరీక్ష రాయవచ్చు. ప్రతి ప్రయత్నంలో కొత్త ప్రశ్నాపత్రం రూపొందించబడటం దీని ప్రత్యేకత. ఈ మాక్ టెస్టులు విస్తృతమైన ప్రశ్నల బ్యాంక్ ఆధారంగా రూపొందించబడుతున్నందున, ప్రతి పరీక్షలో భిన్నమైన ప్రశ్నలు ఎదురవుతాయి. దీనివల్ల ఒకే రకమైన ప్రశ్నలు పదేపదే రావడం తగ్గి, అభ్యర్థులు వివిధ అంశాలపై మెరుగైన అవగాహన పెంపొందించుకోవచ్చు. ఈ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించడం ద్వారా: • అపరిమిత సంఖ్యలో మాక్ టెస్టులు రాయవచ్చు. • ప్రతి ప్రయత్నంలో కొత్త ప్రశ్నాపత్రం లభిస్తుంది. • విభిన్న అంశాలపై ప్రాక్టీస్ చేసే అవకాశం ఉంటుంది. • పరీక్షా సమయ నిర్వహణ నైపుణ్యాలు మెరుగుపడతాయి. • మీ బలాలు, బలహీనతలను గుర్తించి వాటిపై మరింత దృష్టి పెట్టవచ్చు. • కంప్యూటర్ ఆధారిత పరీక్షలకు అలవాటు పడేందుకు ఇది ఉపయోగపడుతుంది. • కంప్యూటర్ వినియోగంలో అనుభవం తక్కువగా ఉన్న అభ్యర్థులు కూడా ముందుగానే ప్రాక్టీస్ చేసి ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవచ్చు. నిరంతరంగా మాక్ టెస్టులు రాయడం ద్వారా పరీక్షా భయం తగ్గి, నిజమైన TET పరీక్షలో ...