Skip to main content

జనరల్ నాలెడ్జ్... ముఖ్యమైన బిట్స్


1) ప్రధాని నరేంద్ర మోడీకి ప్రైవేట్ సెక్రటరీగా ఎవరు నియమితులయ్యారు?
A: వివేక్ కుమార్

2)రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ కు జాయింట్ సెక్రటరీగా ఎవరు నియమితులయ్యారు?
A: అజయ్ భదూ

3) నేషనల్ హెల్త్ అథారిటీ ముఖ్య కారచయనిర్వహణ అధికారిగా ఎవరు నియమితులయ్యారు?
A: ఇందు భూషన్

4) యాపిల్ కంపెనీ లోగో సృష్టికర్త ఎవరు?
A: జానాఫ్

                 
1) ఒక రేఖాంశం దాటడానికి సూర్యునికి ఎంత సమయం పడుతుంది?
A: 4 నిమిషాలు

2)అత్యధిక కాల మండలాలు కలిగిన దేశం ఏది?
A: ఫ్రాన్స్

3) ప్రపంచ పంచదార గిన్నె  అని ఏ దేశానికి పేరు?
A: క్యూబా

4)నీతి ఆయోగ్ లో నీతి  అనగానేమి?
A: నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ ట్రాన్స్ ఫార్మింగ్ ఇండియా

5) అక్టోబరు లో ఏ యే రాష్ట్రాలకు శాసన సభ ఎన్నికలు జరగనున్నాయి?
A: మహారాష్ట్ర, హర్యానా

1) యూరప్ అత్తగారు అని ఏ దేశానికి పేరు?
A: డెన్మార్క్

2) డచ్ వారని ఏ దేశస్తులను అంటారు?
A: నెదర్లాండ్(హాలాండ్)

3)ప్రముఖ కవి  ఆరుద్ర అసలు పేరేమిటి?
A: భాగవతుల సధాశివ శంకర శాస్త్రి

4)అణు విద్యుత్ కు ఇంధనంగా దేనిని ఉపయోగిస్తారు?
A: యురేనియం

5) "బుద్ధుడు నవ్వాడు" అనే ఆపరేషన్ కోడ్  దేనికి సంబంధించింది?
A: రాజస్థాన్ ఎడారిలో పోక్రాన్ వద్ద చేపట్టిన అణు పరీక్ష విజయవంతం
                   
1) ఒక రేఖాంశం దాటడానికి సూర్యునికి ఎంత సమయం పడుతుంది?
A: 4 నిమిషాలు

2)అత్యధిక కాల మండలాలు కలిగిన దేశం ఏది?
A: ఫ్రాన్స్

3) ప్రపంచ పంచదార గిన్నె  అని ఏ దేశానికి పేరు?
A: క్యూబా

4)నీతి ఆయోగ్ లో నీతి  అనగానేమి?
A: నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ ట్రాన్స్ ఫార్మింగ్ ఇండియా

5) అక్టోబరు లో ఏ యే రాష్ట్రాలకు శాసన సభ ఎన్నికలు జరగనున్నాయి?
A: మహారాష్ట్ర, హర్యానా

1) ICC వరల్డ్ కప్-  2019  ప్రపంచకప్ క్రికెట్ పరంపరలో ఎన్నవ టోర్నీ?
A: 12వ టోర్నీ

2) ఇంగ్లాండ్ లో ప్రపంచకప్ జరగడం ఇది ఎన్నవ సారి?
A: 5వసారి

3)ఇంగ్లాండ్-న్యూజిలాండ్ మధ్య ఫైనల్ మ్యాచ్ ఏ మైదానంలో జరిగింది?
A: లార్డ్స్ మైదానం

4)ఈ టోర్నీలో మూడు సార్లు 5 వికెట్లు తీసిన బౌలర్ ఎవరు?
A: మిచెల్ స్టార్క్

5) ఇంగ్లాండ్ జట్టు ప్రపంచకప్ సాధించిన ఎన్నో జట్టుగా నిలిచింది?
A: 6వ జట్టు

1) ప్రపంచంలో మొదటి భూగర్భ రైల్వే వ్యవస్థ ?

జ: లండన్ (1863)

2) ప్రపంచంలో మొదటి భూగర్భ ఎలక్ట్రిక్ రైల్వే వ్యవస్థ?

జ:  లండన్ (1890)

3) ప్రపంచంలో తొలి గ్రంథం ?

జ:  రుగ్వేదం

4) భారత్‌లో మన మొదటి న్యూక్లియర్ రియాక్టర్?

జ: అప్సర (1956)

5) తొలిసారిగా మన దేశంలో బంగారు నాణేలు ప్రవేశపెట్టినవారు?

జ: ఇండో - గ్రీకులు

6) భారత్‌లో తొలి పత్రిక -?

జ:  బెంగాల్ గెజిట్ (1780)

7) దేశంలో తొలి భాషా ప్రయుక్త రాష్ట్రం ?

జ:  ఆంధ్రప్రదేశ్ (1956)

8) ఆసియాలో మొదటి ఏరోస్పేస్ మ్యూజియం ?

జ:  ముంబయి

9) భారత్‌లో మొదటి మహిళా కళాశాల ?

జ:  బెతూన్ కళాశాల, కలకత్తా (1879)

10) దేశంలో తొలి చమురు బావి ?

జ:  దిగ్బోయ్ (అస్సాం, 1890)

11)ఒలింపిక్స్ నిర్వహించిన తొలి ఆసియా దేశం

జ: జపాన్ (టోక్యో, 1964)

1) వింద్యా, సాత్పూర పర్వతాల మధ్యగుండా ప్రవహించే నది ఏది?
A: నర్మద

2) ప్రపంచంలో పొడవైన పర్వతశ్రేణి ఏది?
A: ఆండీస్ పర్వతాలు

3) అట్లాస్ పర్వత శ్రేణులు ఏ ఖండంలో వ్యాపించి ఉన్నాయి?
A: ఆఫ్రికా

4) ఐరోపా ఖండంలో ఎత్తైన పర్వత శిఖరం ఏది?
A: మౌంట్ బ్లాంక్

5) హిమాలయ పర్వతాలు ఏ రకానికి చెందినవి?
A: ముడుత పర్వతాలు

ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ మహిళల 100 మీటర్ల హర్డిల్స్‌లో అమెరికా అథ్లెట్ నియా అలీ స్వర్ణం సాధించింది.

ఖతర్ రాజధాని దోహాలో అక్టోబర్ 6న జరిగిన ఈ ఈవెంట్‌లో నియా 12.34 సెకన్లలో గమ్యానికి చేరి తొలిసారి విశ్వవిజేతగా అవతరించింది. 30 ఏళ్ల నియాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. మరోవైపు మహిళల లాంగ్‌జంప్‌లో మలైకా మిహాంబో (జర్మనీ-7.30 మీటర్లు)... పురుషుల 1500 మీటర్లలో టిమోతీ చెరుయోట్ (కెన్యా-3ని:29.26 సెకన్లు) పసిడి పతకాలు సాధించారు.

అదేవిధంగా పురుషుల జావెలిన్ త్రోలో పీటర్స్ (గ్రెనెడా-86.89 మీటర్లు)... పురుషుల 10,000 మీటర్లలో జోషువా చెప్‌టెగి (ఉగాండా-26ని:48.36 సెకన్లు)... మహిళల 4X400 మీటర్ల రిలే ఫైనల్స్‌లో అమెరికా బృందం (3ని:18.92 సెకన్లు)... పురుషుల 4X400 మీటర్ల రిలే ఫైనల్స్‌లో అమెరికా బృందం (2ని:56.69 సెకన్లు) స్వర్ణ పతకాలు గెల్చుకున్నారు. ఓవరాల్‌గా పతకాల పట్టికలో అమెరికా 14 స్వర్ణాలు, 11 రజతాలు, 4 కాంస్యాలతో కలిపి 29 పతకాలతో అగ్రస్థానంలో నిలిచింది. ఈసారి కూడా భారత జట్టు రిక్తహస్తాలతో ప్రపంచ చాంపియన్‌షిప్స్‌ను ముగించింది. ప్రపంచ చాంపియన్‌షిప్స్‌ చరిత్రలో భారత్‌ ఒకే ఒక్క పతకం గెలిచింది. 2003లో లాంగ్‌ జంపర్‌ అంజు బాబి జార్జ్‌ కాంస్యం సాధించింది. 

క్విక్ రివ్యూ :
ఏమిటి : ప్రపంచ అథ్లెటిక్స్‌లో మహిళల 100 మీటర్ల హర్డిల్స్‌లో స్వర్ణం
ఎప్పుడు : అక్టోబర్ 6
ఎవరు : నియా అలీ
ఎక్కడ : దోహా, ఖతర్

 1. అలెగ్జాండర్ మరియు పోరస్ ల మధ్య  యుద్ధం ఏ నది ఒడ్డున జరిగింది?
A: జీలం నది

2) బౌద్ధమతం జన్మస్థలంగా పేరొందిన ప్రాంతం ఏది?
A: సారానాథ్

3) కౌటిల్యుడు, చరకుడు అభ్యసించిన విశ్వవిద్యాలయం పేరేమిటి?
A: తక్షశిల

4) బాలాగంగాధర్ తిలక్ ప్రకారం ఆర్యుల జన్మస్థలం ఏది?
A: ఆర్కిటిక్ ప్రాంతం

5) ఇంద్రప్రస్థ అనేది ఏ నగరానికి ప్రాచీన పేరు?
A: ఢిల్లీ
   

🏹లక్ష్య🇮🇳ఫౌండేషన్🤝

Comments

Popular posts

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net ఆంధ్రజ్యోతి ➪ 🅐🅟 & 🅣🅢 http://mpaper.andhrajyothy.com/ సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/Home/Index Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

నేటి మోటివేషన్... అనుబంధం....

ఒక వేటగాడు అవసరానికి తన గుర్రాన్ని అమ్మడానికి  సంతకు వెళ్ళాడు.  గుర్రానికి సరైన బేరం కుదరక గుర్రానిచ్చి ఆవుకు మారకం వేశాడు. మరొకరి సలహా తీసుకుని ఆవునిచ్చి గాడిదకు మారకం వేశాడు.  గాడిదనిచ్చి బూట్లు తీసుకొన్నాడు.  చివరకు బూట్లిచ్చి ఒక టోపి తీసుకున్నాడు.  ఆ టోపితో ఇంటికి వస్తూ దారిలో వంతెన మీద నడుస్తుంటే రాయి తగిలి బోర్లాపడ్డాడు.  టోపి కాస్తా నదిలో పడింది.  దిగులుగా అటే చూస్తూ కూర్చున్నాడు.  అదే దారిలో వచ్చే ఇద్దరు బాటసారులు విషయం అడిగి తెలుసుకున్నారు.  అయ్యో పాపం అని బాధపడ్డారు.  "నీకివాల ఉపవాసమే" అన్నాడొకడు.  పెళ్ళాంతో బడితపూజ తప్పదన్నాడింకోకడు.  "నా పెళ్ళాం అలాంటిది కాదు, ఏమీ అనదు "అని వేటగాడు బాటసారులతో పందెం కట్టాడు. బాటసారులిరువురు వేటగాడింటికి వెళ్ళారు.  వేటగాడు గుమ్మంలో నుంచి భార్యను పిలిచాడు.  వాడి పెళ్ళాం ఎదురుగా వచ్చి మావా!  వచ్చినావా అంది ఆప్యాయంగా.  వాడు జరిగింది చెప్పడం మొదలు పెట్టాడు.  వేటగాడు : "గుర్రం ధరకు పలకకపోతే ఆవుకి మారకం వేశా "అన్నాడు. భార్య : "మంచి పని చేశావు మావా పాలు తాగవచ్చు" వేట...

August 13th Evening top 15bits... try to answer my friends...

1. చైనాలో మొదటి సారిగా భారతదేశం బ్యాంకు శాఖను ఏర్పాటు చేసిన బ్యాంక్ ఏది 2. మిల్క్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఎవరు?  3. ప్రపంచ పుస్తక దినోత్సవం ఎప్పుడు?  4. మొట్ట మొదటి సంస్కృత శిలాశాసనం ఏది?  5. మృచ్ఛకటి రచయిత ఎవరు?  6. అశోక స్థూపంను ఢిల్లీకి తెచ్చిన సొంతం ఎవరు?  7. కబీర్ సమకాలీనుడు ఎవరు?  8. మహారాష్ట్రలో ప్రార్ధన సమాజ్ నిర్మాణమునకు ముఖ్య కర్త ఎవరు?  9. గో బ్యాక్ టు వేదాస్ అను ధర్మసూత్రం ప్రతిపాదించినది ఎవరు?  10. అఖిలభారత కర్షక సంస్థ,  అఖిల భారత కిసాన్ సభ లోని మొట్టమొదట స్థాపించిన సంవత్సరం ఎప్పుడు?  11. కొత్తగా ఢిల్లీ భారతదేశంకు రాజధాని అయిన సంవత్సరం ఎప్పుడు?  12. భారత స్వాతంత్ర్య బిల్లును కామన్స్ సభలో ప్రవేశపెట్టి,   బ్రిటిష్ పార్లమెంటునందు  ఆమోదం పొందిన తేది ఎప్పుడు?  13. "బైపో  హిమనీనంద" ఉన్న పర్వత శ్రేణి ఏది?  14. ఆరావళి పర్వతాలలో ఎత్తైన పర్వత శిఖరం ఏది?  15. వెంబనాడ్ మరియు లోకథక్ సరసలు ఉన్న  రాష్ట్రాలు ఏవి? Answers...   1. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2. వి. కొరియన్ 3. ఏప్రిల్ 23 4. ఉత్తరం మేరూ...