Skip to main content

ఇండియన్ హిస్టరీ బిట్స్...





*🔸1.మొదటి పానిపట్టు యుద్ధం యొక్క చారిత్రక ప్రాముఖ్యత ఏమిటి? మొఘల్ సామ్రాజ్య స్థాపన* 

*🔸2.ఢిల్లీలోని ఎర్రకోట ను నిర్మించినది ఎవరు ?షాజహాన్*

*🔸3. అక్బర్ మొఘల్ చక్రవర్తి పట్టాభిషేకం ఎక్కడ జరిగింది? కలనూరు*

*🔸4.స్టార్ ఆఫ్ ఇండియా నగిరి ఎవరికి ఉండేది?అప్జలుద్ధౌలా*

*🔸5.రాష్ట్రంలో హైకోర్టు ఏ సంవత్సరంలో నిర్మించారు? 1919*

*🔸6.తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువగా విస్తరించి ఉన్న నేలలు ఏవి ?ఎర్రనేలలు*

*🔸7.రెండో పానిపట్టు యుద్ధం ఏ సంవత్సరంలో జరిగింది? 1556*

*🔸8.కాంగ్రెస్ పార్టీ క్విట్ ఇండియా తీర్మానాన్ని ఎప్పుడు ఆమోదించారు? 1942 ఆగస్టు 8 .అజారుద్దీన్ జీకే గ్రూప్*

*🔸9.సుభాష్ చంద్రబోస్ ఢిల్లీలో అనే యుద్ధ నినాదం ఎక్కడ ఇచ్చారు? సింగపూర్* 

*🔸10.రామప్ప దేవాలయం ఎక్కడ ఉంది ?పాలంపేట*

*🔸11.మూడవ పానిపట్టు యుద్ధం ఎప్పుడు జరిగింది? 1761 జనవరి 14*

*🔸12.భారతదేశంలో సివిల్ సర్వీస్ వ్యవస్థాపనకు మూలపురుషుడైన బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఎవరు? కారన్ వాలిస్*


🏹లక్ష్య🇮🇳ఫౌండేషన్🤝

Comments