Skip to main content

10th సోషల్ బిట్స్


క్రింది వాటిలో సరైనవేవి?

A) నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ చంద్ర మండలం లోకి 1969 సంవత్సరం లో వెళ్ళాడు.

B) అంతరిక్షంలో కి వెళ్లిన మొదటి వ్యక్తి యూరిగగారిన్ రష్యా కి చెందిన వ్యక్తి.

C)A&B సరైనవి.

D)A&B సరికానివి.

👉Ans...C

📙1965 లో భారత దేశానికి ప్రధానమంత్రి గా ఎవరున్నారు?

A)  జవహర్ లాల్ నెహ్రూ

B)లాల్ బహుదూర్ శాస్త్రి

C) ఇందిరా గాంధీ

D) మొరార్జీ దేశాయ్

👉Ans..B

📙1960 లో అలీన ఉద్యమం నాటి సమావేశంలో ....

A) నెహ్రూ - ఇండియా

B)సుకర్నో - ఇండోనేషియా

C) టిటో - యుగోస్లేవియా

D) నాజార్  - ఈజిప్ట్

1)A,B,C సరైనవి.

2)B,C సరైనవి.

3)A,B,C,Dసరైనవి.

4) పైవేవికావు.

👉Ans..3

📙A)శ్రీలంక 1948 లో స్వాతంత్ర్యం పొందింది.

B)కార్గిల్ యుద్ధం 1999 లో జరిగింది.

C)1962 లో అక్టోబర్ లో భారత దేశంపై చైనా దండెత్తింది.

1)A,B సరైనవి.

2)A,B,C సరైనవి.

3)C సరైనవి.

4) పైవేవి కావు.

👉Ans 2

📙పాకిస్థాన్ నుండి బంగ్లాదేశ్ ఏ సంవత్సరంలో విముక్తి చెందింది?

A)1974

B)1972

C)1970

D)1973

👉Ans..B

 

📗1.ఐక్యరాజ్యసమితి ఏర్పడినప్పుడు అందులో సభ్యులుగా ఉన్న దేశాల సంఖ్య..
A.52
B.54
C.57
D.56


👉Ans.B

📗2.ఆఫ్రికాలో బెల్జియం వలస పాలన కింద ఉన్న "కాంగో" కి స్వాతంత్రం వచ్చిన సంవత్సరం
A.1958
B.1963
C.1960
D.1967


👉Ans.C

📗3.అంగోలా ఏ దేశం నుండి స్వాతంత్రం పొందింది .
A.టర్కీ
B.ఇంగ్లాండ్
C.పోర్చుగల్
D.జర్మనీ


👉Ans.C

📗4.నీల్ ఆర్మ్స్ట్రాంగ్ ని ,ఇతరులను చంద్రమండలం మీదికి పంపడంలో అమెరికా ఏ సంవత్సరంలో సఫలం అయింది .
A.1969
B.1959
C.1978
D.1954


👉Ans.A

📗5.జోర్డాన్ లో పాలస్తీనా విముక్తి సంఘం ఆవిర్భవించిన సంవత్సరం.
A.1965
B.1963
C.1964
D.1962



👉Ans.C

   

📔మొదటి ఉపగ్రహం స్ఫుత్నిక్ నం ప్రయోగించిన దేశం
A.జపాన్
B.రష్యా
C.అమెరికా
D.భారతదేశం

👉Ans:B

📔పంచశీల ఒప్పందం ఈ దేశాల మధ్య కుదిరింది
A.భారతదేశం, చైనా
B.పాకిస్థాన్, భారతదేశం
C.భారతదేశం, రష్యా
D.భారతదేశం, బర్మా

👉Ans:A

📔చైనా, భారతదేశం పై దండెత్తిన సంవత్సరం
A.1952
B.1972
C.1962
D.1965

👉Ans:C

📔భారతదేశం లౌకిక రాజ్యమని గర్వంగా చాటి చెప్పిన ప్రధాని
A.ఇందిరా గాంధీ
B.రాజీవ్ గాంధీ
C.లాల్ బహుదూర్ శాస్ర్తీ
D.జవహర్ లాల్ నెహ్రూ

👉Ans:C

📔జమ్మూకాశ్మీర్ కు స్వయంప్రతిపత్తిని కల్పిస్తున్న రాజ్యాంగ నిబంధన
A.330నిబంధన
B.70నిబంధన
C.370నిబంధన
D.390నిబంధన

👉Ans:C

📔1952 లో జరిగిన మొదటి సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సాధించిన స్ధానాలు
A.365
B.364
C.270
D.360

👉Ans:B

📔"గరీభీ హఠావో"అనే పధకమును ప్రారంభించినవారు
A.రాజీవ్ గాంధీ
B.ఇందిరా గాంధీ
C.లాల్ బహుదూర్ శాస్ర్తీ
D.జవహర్ లాల్ నెహ్రు

👉Ans:B

📔రాష్ర్టాల పునఃవ్యవస్ధికరణ సంఘం1956 ప్రక్రారం ఏర్పడిన రాష్ట్రలు,కేంద్రపాలిత ప్రాంతాలు
A.15రాష్ర్టాలు,5 కేంద్రపాలిత ప్రాంతాలు
B.9రాష్ర్టాలు,4కేంద్రపాలిత ప్రాంతాలు
C.14రాష్ర్టాలు,6కేంద్రపాలిత ప్రాంతాలు
D.7రాష్ర్టాలు,5కేంద్రపాలిత ప్రాంతాలు

👉Ans:C

📔1971 లో రాజభరణాల రద్దు చేసిన ప్రదాని
A.రాజివ్ గాంధీ
B.ఇందిరా గాంధీ
C.జవహర్ లాల్ నెహ్రు
D.వాజ్ పేయి

👉Ans:B

  Credits- RVS                 

Comments

Post a Comment

Popular posts

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net ఆంధ్రజ్యోతి ➪ 🅐🅟 & 🅣🅢 http://mpaper.andhrajyothy.com/ సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/Home/Index Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

నేటి మోటివేషన్... ఒకటి బాగా గుర్తు పెట్టుకో..

ఏదైనా మాట్లాడేటప్పుడు గానీ, రాసేటప్పుడు గానీ అది నీ ఎమోషన్ నుండి వస్తున్న భావనా లేక రేషనల్ థింకింగ్ నుండి వస్తున్న భావనా నీ థాట్ ప్రాసెస్‌ని అబ్జర్వ్ చెయ్యడం ద్వారా గమనించు! ఎమోషన్ నుండి వస్తున్న భావన అయితే మాట్లాడకుండా, రాయకుండా కొంతసేపు ఆగు. ఏ ఎమోషన్ అయినా 7 నిముషాలకి మించి ఉండదు. ఆ 7 నిముషాలు ఓపిక పట్టు. హడావుడి పడిపోయి ఆ ఎమోషన్ నుండి మాట్లాడావే అనుకో.. నీ ఎమోషన్ ఓ సెలయేరులో రాయిలా ఇతరుల మనస్సుల్లో కూడా వారి మానసిక స్థాయిలను బట్టి పాజిటివ్ లేదా నెగిటివ్ వైబ్రేషన్స్ సృష్టిస్తుంది. ఆ వైబ్రేషన్స్ వారిలో మళ్లీ రియాక్టివ్ ఎమోషన్ సృష్టించి నీకు వాళ్లు దూరం కావడం కావచ్చు, ఇంకా చాలానే జరగొచ్చు. సోషల్ మీడియానే తీసుకుంటే ఫేస్‌బుక్ లాంటివి ఎందుకు పాపులర్ అయ్యాయంటే.. they are providing people an opportunity to express the emotions. యాక్షన్, రియాక్షన్ ఎమోషన్స్ అన్నీ కలగలిసి సోషల్ మీడియాలో యాక్టివిటీ ఎక్కువ జరుగుతుంది కాబట్టి వాళ్లకి బిజినెస్ అవుతుంది. మనకు మనస్సు పాడై తలనొప్పులు మిగులుతాయి. సో ఎమోషనల్ బీయింగ్‌గా ఉండకు.. కొన్నిసార్లు నేనూ ఎమోషన్స్‌కి గురి కావచ్చు, దీనికి ఎవరూ అతీతం కాదు. కానీ నే...

నేటి మోటివేషన్... అన్ని విషయాల్లోనూ నిజం చెప్పగల్గటం అన్నది నిజంగానే గొప్ప సంపద...

సత్యవ్రతుడు కొన్ని వేల సంవత్సరాల క్రితం సత్యవ్రతుడనే రాజు ఉండేవాడు. ఆయన గుణగణాలు, పరిపాలనా దక్షత తెలియనివారు లేరు. ఆయన ధర్మదీక్ష, కీర్తి ప్రతిష్ఠలు దేవలోకం వరకు వ్యాపించి ఉండేవి. అటువంటి ఆ మహారాజు ఒకనాటి రాత్రి రెండవజామున రాజ్యపు దక్షిణద్వారం వద్ద పచార్లు చేస్తున్నాడు. ఆ సమయంలో ఎవరో ఒక దేవతా స్త్రీ మూర్తి రాజ్యపు ప్రధాన ద్వారాన్ని దాటుకొని పోతూ కనబడ్డది ఆయనకు. ఆయన ఆమెను ఆపి, గౌరవంగా "ఎవరు తల్లీ, నువ్వు? ఇంత రాత్రి సమయంలో రాజ్యాన్ని విడిచి ఎందుకు వెళ్తున్నావు?" అని అడిగాడు. "రాజా, నేను ధనలక్ష్మిని. ఏ ఒక్కచోటా ఆగటం నా స్వభావంలో లేదు. అయినా ఇన్నేళ్లుగా నీ రాజ్యంలో నేను ఆగిపోయాను. ఇక ఆగను. వెళ్లేందుకు నన్ను అనుమతించు" అన్నది ఆమె. మహారాజు "తల్లీ! నిన్ను ఆపటం నావల్ల ఎలాగూ కాదు. సంతోషంగా వెళ్లు" అని ఆమెను సాగనంపాడు. ఆమె అటు వెళ్లిందో, లేదో- ఇటుగా ఒక దివ్య పురుషుడు బయలు దేరాడు బయటికి. "అయ్యా! మీరెవరు? ఎటు వెళ్తున్నారు?" అని అడిగాడు రాజు, ఆయనను. "రాజా నేను దానాన్ని. ధనం ఉన్నచోట దానం ఉంటుంది. ధన సంపద లేని నీ రాజ్యం ఇప్పుడు నాకు న్యాయం చేయజాలదు. నేనూ ధ...