*పులుల గణన నివేదిక విడుదల*
*🐯దేశవ్యాప్తంగా ఉన్న పులుల గణన నివేదిక ‘అఖిల భారత పులుల సంఖ్య అంచనా-2018’ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రపంచ పులుల దినోత్సవమైన జూలై 29న విడుదల చేశారు.కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ కింద పనిచేసే వైల్డ్లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఐఐ), జాతీయ పులుల సంరక్షణ సంస్థ (ఎన్టీసీఏ) కలిసి సంయుక్తంగా ఈ నివేదికను రూపొందించాయి.*
*👉నివేదిక ప్రకారం పులుల సంఖ్య సంవత్సరాల వారీగా...*
2006 1,411
2010 1,706
2014 2,226
2018 2,967
*👉పులులు అధికంగా ఉన్న రాష్ట్రాలు*
1. మధ్యప్రదేశ్ 526
2. కర్ణాటక. 524
3. ఉత్తరాఖండ్. 442
4. మహారాష్ట్ర. 312
5. తమిళనాడు. 264
*👉పులుల గణన నివేదికలోని అంశాలు...*
*♦దేశంలోనే అత్యధిక సంఖ్యలో పులులు మధ్యప్రదేశ్లో ఉన్నాయి. ఆ రాష్ట్రంలో 2014లో 308గా ఉన్న పులుల సంఖ్య 2018కి ఏకంగా 526కి పెరిగింది.*
*జి సైదేశ్వర రావు*
*👉మహారాష్ట్రలోనూ 2014లో 190 పులులు ఉండగా, 2018లో 312 ఉన్నాయి.*
*👉2014 నాటికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 68 పులులు ఉన్నాయి.*
*👉2018 నాటికి ఆంధ్రప్రదేశ్లో 48 పులులు ఉన్నాయి.*
*👉తెలంగాణలో ఆమ్రాబాద్, కవ్వాల్ల్లో పులుల సంరక్షణ కేంద్రాలుండగా, ఈ రెండింటిలో కలిపి 2014లో 20 పులులు ఉండేవి. 2018 నాటికి ఆ సంఖ్య 26కు పెరిగింది.*
*👉పులుల సంఖ్య దేశవ్యాప్తంగా పెరిగినప్పటికీ ఛత్తీస్గఢ్లో మాత్రం తగ్గింది. ఛత్తీస్గఢ్లో 2014లో 46 పులులు ఉండగా, 2018కి వాటి సంఖ్య 19కి పడిపోయింది.*
*👉2014లో దేశంలో సంరక్షణ ప్రాంతాలు 692 ఉండగా, ప్రస్తుతం 860కి పెరిగింది.*
*👉ఎం-స్ట్రైప్స్ అనే మొబైల్ యాప్ సాయంతో పులుల సంఖ్యను లెక్కించడం జరిగింది.*
*👉పులి పిల్లలను లెక్కలోకి తీసుకోకుండా కేవలం ఎదిగిన పులులను మాత్రమే లెక్కించడం జరిగింది.*
*👉సర్వే సాగిందిలా...*
*👉సర్వే చేసిన అటవీ విస్తీర్ణం - 3,81,400 చదరపు కిలో మీటర్లు.*
*👉ఏర్పాటు చేసిన కెమెరా ట్రాప్లు - 27,000*
*👉తీసిన ఫొటోలు - 3.48 కోట్లు*
*🐯పులులు కనిపించిన ఫొటోలు - 77,000*
*🐯పులుల జాడలను గుర్తించేందుకు సిబ్బంది నడిచిన దూరం - 5,22,996 కిలో మీటర్లు*
*👉సమాచారం సేకరించిన అటవీ డివిజన్లు - 491*
*👉పులుల గణనలో పాల్గొన్న సిబ్బంది సంఖ్య - 44,000*
*🐯నాలుగేళ్ల ముందే రెట్టింపు చేశాం🐯
🐯పులులు గణన నివేదిక విడుదల సందర్భంగా మోదీ మాట్లాడుతూ ‘పులుల సంఖ్యను పెంచడంపై 9 ఏళ్ల క్రితం రష్యాలోని సెయింట్పీటర్స్బర్గ్లో అంతర్జాతీయ స్థాయి సమావేశం జరిగింది. 2022 నాటికల్లా పులుల సంఖ్యను రెట్టింపు చేయాలని ఆ సమావేశంలో పాల్గొన్న దేశాలన్నీ లక్ష్యంగా పెట్టుకున్నాయి. గడువు పూర్తవ్వడానికి నాలుగేళ్ల ముందే భారత్లో పులుల సంఖ్యను మనం రెట్టింపు చేశాం. సంకల్పంతో మనం దేన్నయినా సాధించవచ్చు అనడానికి ఇదే ఉదాహరణ’ అని వెల్లడించారు.
*🐯దేశవ్యాప్తంగా ఉన్న పులుల గణన నివేదిక ‘అఖిల భారత పులుల సంఖ్య అంచనా-2018’ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రపంచ పులుల దినోత్సవమైన జూలై 29న విడుదల చేశారు.కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ కింద పనిచేసే వైల్డ్లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఐఐ), జాతీయ పులుల సంరక్షణ సంస్థ (ఎన్టీసీఏ) కలిసి సంయుక్తంగా ఈ నివేదికను రూపొందించాయి.*
*👉నివేదిక ప్రకారం పులుల సంఖ్య సంవత్సరాల వారీగా...*
2006 1,411
2010 1,706
2014 2,226
2018 2,967
*👉పులులు అధికంగా ఉన్న రాష్ట్రాలు*
1. మధ్యప్రదేశ్ 526
2. కర్ణాటక. 524
3. ఉత్తరాఖండ్. 442
4. మహారాష్ట్ర. 312
5. తమిళనాడు. 264
*👉పులుల గణన నివేదికలోని అంశాలు...*
*♦దేశంలోనే అత్యధిక సంఖ్యలో పులులు మధ్యప్రదేశ్లో ఉన్నాయి. ఆ రాష్ట్రంలో 2014లో 308గా ఉన్న పులుల సంఖ్య 2018కి ఏకంగా 526కి పెరిగింది.*
*జి సైదేశ్వర రావు*
*👉మహారాష్ట్రలోనూ 2014లో 190 పులులు ఉండగా, 2018లో 312 ఉన్నాయి.*
*👉2014 నాటికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 68 పులులు ఉన్నాయి.*
*👉2018 నాటికి ఆంధ్రప్రదేశ్లో 48 పులులు ఉన్నాయి.*
*👉తెలంగాణలో ఆమ్రాబాద్, కవ్వాల్ల్లో పులుల సంరక్షణ కేంద్రాలుండగా, ఈ రెండింటిలో కలిపి 2014లో 20 పులులు ఉండేవి. 2018 నాటికి ఆ సంఖ్య 26కు పెరిగింది.*
*👉పులుల సంఖ్య దేశవ్యాప్తంగా పెరిగినప్పటికీ ఛత్తీస్గఢ్లో మాత్రం తగ్గింది. ఛత్తీస్గఢ్లో 2014లో 46 పులులు ఉండగా, 2018కి వాటి సంఖ్య 19కి పడిపోయింది.*
*👉2014లో దేశంలో సంరక్షణ ప్రాంతాలు 692 ఉండగా, ప్రస్తుతం 860కి పెరిగింది.*
*👉ఎం-స్ట్రైప్స్ అనే మొబైల్ యాప్ సాయంతో పులుల సంఖ్యను లెక్కించడం జరిగింది.*
*👉పులి పిల్లలను లెక్కలోకి తీసుకోకుండా కేవలం ఎదిగిన పులులను మాత్రమే లెక్కించడం జరిగింది.*
*👉సర్వే సాగిందిలా...*
*👉సర్వే చేసిన అటవీ విస్తీర్ణం - 3,81,400 చదరపు కిలో మీటర్లు.*
*👉ఏర్పాటు చేసిన కెమెరా ట్రాప్లు - 27,000*
*👉తీసిన ఫొటోలు - 3.48 కోట్లు*
*🐯పులులు కనిపించిన ఫొటోలు - 77,000*
*🐯పులుల జాడలను గుర్తించేందుకు సిబ్బంది నడిచిన దూరం - 5,22,996 కిలో మీటర్లు*
*👉సమాచారం సేకరించిన అటవీ డివిజన్లు - 491*
*👉పులుల గణనలో పాల్గొన్న సిబ్బంది సంఖ్య - 44,000*
*🐯నాలుగేళ్ల ముందే రెట్టింపు చేశాం🐯
🐯పులులు గణన నివేదిక విడుదల సందర్భంగా మోదీ మాట్లాడుతూ ‘పులుల సంఖ్యను పెంచడంపై 9 ఏళ్ల క్రితం రష్యాలోని సెయింట్పీటర్స్బర్గ్లో అంతర్జాతీయ స్థాయి సమావేశం జరిగింది. 2022 నాటికల్లా పులుల సంఖ్యను రెట్టింపు చేయాలని ఆ సమావేశంలో పాల్గొన్న దేశాలన్నీ లక్ష్యంగా పెట్టుకున్నాయి. గడువు పూర్తవ్వడానికి నాలుగేళ్ల ముందే భారత్లో పులుల సంఖ్యను మనం రెట్టింపు చేశాం. సంకల్పంతో మనం దేన్నయినా సాధించవచ్చు అనడానికి ఇదే ఉదాహరణ’ అని వెల్లడించారు.

Comments
Post a Comment