Skip to main content

ఢిల్లీ సుల్తానులు....బిట్స్

📚ఢిల్లీ సుల్తానులు..
Most expected Bits for గ్రామసచివాలయం

📗 "టంకా" అనే వెండి నాణాలను , "జిటాల్" అనే రాగి నాణాలను ముద్రించినదెవరు?

A. అల్లా ఉద్దీన్ ఖిల్జీ

B. కుతుబుద్దీన్ ఐబక్

C. ఇల్ - టుడ్ - మిస్

D. రజియా సుల్తానా

👉 C

📗ఢిల్లీలో "కుతుబ్ మీనార్"  ను కుతుబుద్దీన్ ఐబక్ ప్రారంభించగా దానిని పూర్తిచేసినదెవరు?

A. అల్లా ఉద్దీన్ ఖిల్జీ

B. కుతుబుద్దీన్ ఐబక్

C. ఇల్ - టుడ్ - మిస్

D. రజియా సుల్తానా

👉C

📗 ఢిల్లీ సింహాసనాన్ని అధిష్టించిన మొట్టమొదటి మహిళ ఎవరు?

A. కమలా దేవి

B. రాణి పద్మిని

C. ఫాతిమా బీబీ

D. రజియా సుల్తానా

👉 D

📗అంచెలవారిగా గుర్రాల మీద వార్తలను పంపే తపాలా పద్ధతిని చేపట్టిన ఢిల్లీ సుల్తాన్ ఎవరు ?

A. గియాజుద్దీన్ తుగ్లక్

B. జునాఖాన్

C.మహ్మద్ బీన్ తుగ్లక్

D. ఫిరోజ్ తుగ్లక్

👉A

📗1)బానిస వంశ స్థాపకుడు... కుతిబుద్దీన్ ఐబాక్

2)బానిస వంశంలో 11 మంది రాజులలో ముగ్గుర మాత్రమే  బానిసలు.

3)కుతిబుద్దీన్ ఐబాక్ బిరుదు ... లాక్ బాక్ష్

4)మెహరోలి అనే పట్టణాన్నీ ఐబాక్ నిర్మించాడు.

A)1,2,3 మాత్రేమే సరైనవి.

B)1,2,3,4 సరైనవి.

C)1,3,4 మాత్రేమే సరైనవి.

D)1,4 మాత్రేమే సరైనవి.

👉B

📗క్రింది వానిలో "రాజు దైవంశ సంభూతుడని " నమ్మకం గల రాజు... ఎవరు?

A)జలాలుద్దీన్ ఖిల్జీ

B)మహమ్మద్ ఘోరీ

C)అల్లావుద్దీన్ ఖిల్జీ

D)ముబారిక్ ఖిల్జీ

👉C

📗హిందువుల పండుగైన " హోళీ " ఉత్సవం లో పాల్గొన్న రాజు ఎవరు?

A)ఫిరోజ్ షా తుగ్లక్

B)మహ్మద్ బీన్ తుగ్లక్

C)నసిరుద్దీన్ బీన్ తుగ్లక్

D)గియజుద్దీన్ తుగ్లక్

👉 B

📗బ్రాహ్మణుల పై " జిజియా " పన్ను విధించిన రాజు ఎవరు?

A)ఫిరోజ్ షా తుగ్లక్

B)మహ్మద్ బీన్ తుగ్లక్

C)నసిరుద్దీన్ బీన్ తుగ్లక్

D)గియజుద్దీన్ తుగ్లక్

👉 A

📗" సుల్తాన్ కిరీటం లో ప్రతి ముత్యం పేద రైతుల కన్నీటి నుండి ఘనీభవించిందే  " అని ఎవరన్నారు?

A)అమీర్ ఖుస్రు

B)ఖాజీ

C)బరౌని

D)సికిందర్ షా

👉A

🏹లక్ష్య🇮🇳ఫౌండేషన్🤝

Comments

Popular posts

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net ఆంధ్రజ్యోతి ➪ 🅐🅟 & 🅣🅢 http://mpaper.andhrajyothy.com/ సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/Home/Index Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

10వ తరగతి పాస్ అయిన విద్యార్థులకు సువర్ణావకాశం

2024-25 విద్యా సంవత్సరంలో 10వ తరగతి లో 60% లేదా అంతకన్నా ఎక్కువ మార్కులు తో పాస్ అయిన విద్యార్ధిని విద్యార్ధులకు ఎంట్రెన్స్ ఎగ్జామ్ లేకుండానే నవోదయ ఎటపాక స్కూల్ నందు 11వ తరగతి సైన్స్ మరియు మ్యాథ్స్ గ్రూప్స్ లో డైరెక్ట్ గా సీటు ఇవ్వబడును. కావున విద్యార్ధులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటున్నాము. దరఖాస్థులు నింపి పంపించడానికి చివరి తేదీ 20 ఆగష్టు 2025 . అడ్మిషన్స్ కేవలం మెరిట్ బేసిస్ మీదనే ఉంటుంది. ఎవరి సిఫార్సులు పని చేయవు.  మొత్తం ఖాళీల సంఖ్య: 52 సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 9494343022 (కె. టీ. ప్రసాద్)  9491191813 (శ్రీ భాస్కరాచారీ, సీనియర్ టీచర్)  9491768144 (శ్రీ కె. శేఖర్, కౌన్సిలర్) ముఖ్య గమనిక: 11వ తరగతిలో ఎంపికకు ఖాళీగా ఉన్న సీట్లు 12 నుంచి 52 కు పెంచబడినాయని చెప్పటానికి సంతోషిస్తున్నాము. అంటే ఒక సెక్షన్ పెంచబడింది. ఇట్లు ప్రిన్సిపాల్ ఇంచార్జి  కె టి ప్రసాద్ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

INDIAN HISTORY -(Telugu / English)

11. ఏ కాంగ్రెస్ సెషన్‌లో 'పూర్ణ స్వరాజ్' ప్రమాణం చేశారు? జ:  లాహోర్ సెషన్‌లో (1929) 12. అండమాన్ పర్యటనలో ఖైదీ ఏ వైస్రాయ్‌ని హత్య చేశాడు? జ: లార్డ్ మాయో 13. 'లిబరేటర్ ఆఫ్ ది ఇండియన్ ప్రెస్' అని ఎవరిని పిలుస్తారు? జ: సర్ చార్లెస్ మెట్‌కాఫ్ మరియు లార్డ్ మెకాలే 14. భారత జాతీయ కాంగ్రెస్ సూరత్ సమావేశానికి అధ్యక్షుడు ఎవరు? జ:  రాష్ బిహారీ ఘోష్ 15. బాలగంగాధర తిలక్‌ను భారత అశాంతికి పితామహుడిగా ఎవరు పిలిచారు? జ: వాలెంటైన్ చిరోల్ 16. 1904లో లండన్‌లో 'అభినవ్ భారత్'ను ఎవరు స్థాపించారు? జ:  వినాయక్ దామోదర్ సావర్కర్ 17. సహాయ నిరాకరణ ఉద్యమం ప్రారంభించినప్పుడు భారతదేశ వైస్రాయ్ ఎవరు? జ:  లార్డ్ చెమ్స్‌ఫోర్డ్ 18. దక్షిణాఫ్రికా నుండి తిరిగి వచ్చిన తర్వాత మహాత్మా గాంధీ మొదటి విజయవంతమైన సత్యాగ్రహ ఉద్యమాన్ని ఎక్కడ ప్రారంభించారు? జ:  చంపారన్ లో 19. భారతదేశ రాజధాని కోల్‌కతా (కలకత్తా) నుండి ఢిల్లీకి ఏ సంవత్సరంలో మార్చబడింది? జ:  1911లో క్రీ.శ    20. డిసెంబరు 23, 1912న ఢిల్లీలోని చాందినీ చౌక్‌లో ఊరేగింపుగా వెళుతున్న భారత గవర్నర్ జనరల్ లార్డ్ హార్డింగ్‌పై బాంబులు విసిరిన వార...