Skip to main content

గ్రామ సచివాలయం స్పెషల్..

గ్రామ సచివాలయం స్పెషల్..
👉Imp Bits

📗ఆంధ్రదేశాన్ని పాలించిన తొలి రాజవంశం - ఆంధ్ర శాతవాహనులు*


 📗ఆంధ్ర భృత్యు లైన ఆంధ్రులు  -శాతవాహనులు*

 📗శాతవాహనుల మూలపురుషుడు - శాతవాహనుడు*

 📗శాతవాహనుల తొలి రాజధాని  -పైఠాన్ లేదా ప్రతిష్టానం*

 📗శాతవాహనుల తొలి రాజధాని - ధరణికోట లేదా ధాన్యకటకం*

📗శ్రీముఖుని కుమారుడు - మొదటి శాతకర్ణి*

📗మొదటి శాతకర్ణి ప్రసక్తి ఉన్న శాసనం -  నానాఘట్ శాసనం*


📗కుంతల శాతకర్ణి భార్య - మలయవతి* 

📗నాగార్జున కొండకు గల మరొక పేరు  -శ్రీపర్వతం*

📗కంపెనీ పాలకులు కల్లుగీత కార్మికులకు పై విధించిన పన్ను -చిగురు పన్ను*

📗పుల్లరి  పన్ను అనగా - అడవులలో పశువులను మేపుతున్న చెల్లించాల్సిన పన్ను*

📗భారత జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షత వహించిన తొలి ఆంధ్రుడు  -పి ఆనందాచార్యులు*

📗విజయవాడ నుండి తొలిసారి వెలువడిన తెలుగు దినపత్రిక  -ప్రజాశక్తి*

📗1891లో సాంఘిక శుద్ధి సంస్థను ప్రారంభించినది - రఘుపతి వెంకటరత్నం*

📗ఆంధ్ర పరిశోధక మండలి ప్రారంభించినది  -కొమర్రాజు వెంకట లక్ష్మణరావు*

📗బిపిన్ చంద్ర పాల్ ఉపన్యాసాలను తెలుగులోకి అనువదించింది - చిలకమర్తి*

📗మచిలీపట్నం జాతీయ కళాశాల ప్రథమ ప్రిన్సిపల్ - కొంపల్లి హనుమంతరావు*

📗వందేమాతర ఉద్యమకాలంలో ఆంధ్రలో ముఖ్య నాయకుడు - గాడిచర్ల హరిసర్వోత్తమ రావు*

📗కాకినాడ దొమ్మి కేసు జరిగిన సంవత్సరం - 1907 జూలై*

 📗తెనాలి బాంబు కేసు జరిగిన తేదీ - 1909 ఏప్రిల్ 6*

📗వందేమాతరం ఉద్యమ వ్యాప్తికి ఆంధ్ర ప్రధాన కేంద్రాలు అయినా పట్టణాలు - రాజమండ్రి ,విశాఖపట్నం*

 📗విజయవాడ సమావేశంలో జాతీయ పతాకాన్ని రూపకల్పన చేసిన వారు - పింగళి వెంకయ్య*

📗గాంధీ చీరాల ను సందర్శించిన సంవత్సరం - 1921 ఏప్రిల్ 6*

🏹లక్ష్య🇮🇳ఫౌండేషన్🤝

Comments