Skip to main content

13-06-2022 GK BITS IN TELUGU WITH ANSWERS

1) భారత ప్రభుత్వం ఏ సంవత్సరంలో ఏర్పాటు చేసిన ఇంధన సంరక్షణా చట్టానికి సవరణలు తీసుకురావాలని నిర్ణయించింది.
1. 1998
2. 2001
3. 1994
4. 2006

2) భారతదేశంలో ఇటీవల ఏ రెండు రాష్ట్రాలలో కొవిడ్ కేసులు 41% పెరిగి ఆందోళనకరంగా పరిస్థితులు
1. తెలంగాణ, బెంగాల్
2. కేరళ, ఒడిషా
3.మహారాష్ట్ర, కేరళ
4. బెంగాల్, అసోం 

3) ఇటీవల భారతదేశంలోని ఏ సరస్సు మధ్యలో సినిమా థియేటర్ ను నిర్మించటం వార్తల్లో కెక్కింది.
1. దాల్
2. పులికాట్
3. చిలుక
4. ఉలు

4) శరీరంపై గల కరోనా వైరస్ ను 4 సెకన్లలోనే అంతం చేసే full body disinfect Machineను భారత్ లోని ఏ వర్శిటీ శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు.
1. IIT కాన్పూర్ 
2. IIT మహారాష్ట్ర 
3. IIT పాట్నా 
4. IIT బొంబాయి

5) భారత ప్రధాని మోదీ G-20 సదస్సులో 2022 చివరినాటికి ఎన్ని కోట్ల కరోనా వ్యాక్సిన్లు పలు దేశాలకు సరఫరా చేస్తామని హామిని ఇచ్చారు.
1. 600 కో
2. 500 కో
3. 300 కో
4. 450 కో

6) UNO ప్రపంచస్థాయి వాతావరణ సదస్సు ఏనగరంలో జరుగుతోంది.
1. గ్లాస్గో   
2. యెమెన్
3. ఫిన్లాండ్
4. ఒసాకా

7) UNO సంస్థ CAP Conference of Parties సంస్థ ను ఏ సంవత్సరము నెలకొల్పింది. 
1. 2001
2. 2000
3. 1998
4. 1995

8) CAP Conference of Parties ఎన్నవ సదస్సు బ్రిటన్ లో జరుగుతోంది.
1. 26 వ
2. 23 వ
3. 18 వ
4. 25 వ

9) G-20 శిఖరాగ్ర సమావేశ వివరాల ప్రకారం పేద దేశాలలో కేవలం ఎంతశాతం మాత్రమే కరోనా టీకాలు పూర్తయినట్లు వెల్లడైంది.
1.3%
2.5%
3.8%
4.10%

10) భూతాప నియంత్రణకు సంబంధించిన కీలక UNO-పారిస్ ఒప్పందం వివిధ దేశాల మధ్య ఏ సంవత్సరంలో జరిగింది ?
1. 2010
2. 2012
3. 2016
4. 2015

11) భారత్ లోని బాలల హక్కుల సంఘ వివరాల ప్రకారం దేశంలో గడచిన 2 సంవత్సరాలలో ఎన్ని లక్షల మంది చిన్నారులు అకారణంగా మృత్యువాత
 పడటం జరిగింది.
1. 80 వేలు
2. 1.16 లక్షలు
3. 1.50 లక్షలు
4. 75 వేలు

12) UNICEF సంస్థ వివరాల ప్రకారం భారత దేశంలో రోజుకు ఎంత మంది చిన్నారులు లైంగిక వేధింపులకు అవుతున్నారు.
1. 120
2. 80
3. 200
4. 190

13) భారతదేశంలో పోక్సో చిన్నారులపై లైంగిక దాడుల నిరోధక చట్టం) కేసులు అత్యధికంగా ఏ రాష్ట్రంలో నమోదయ్యాయి.
1. హరియాణా
2. హర్యానా 
3. రాజస్థాన్ 
4. మణిపూర్

14) పిల్లలు జంక్ ఫుడ్ తినకుండా ఉండేలా Eat Right నినాదాన్ని ఇటీవల ఏ భారతదేశ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది.
1. మహారాష్ట్ర 
2. కేరళ 
3. తమిళనాడు
4. హరియాణా

15) భారత ప్రధాని మోదీ ఇటీవల ఈ క్రింది ఏ ప్రముఖ వ్యక్తితో G-20లో భాగంగా ఒక గంట ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
1. జొబైడెన్  
2. జిన్ పింగ్
3. పోప్ ఫ్రాన్సిస్ 
4. పుతిన్ 
━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━
సమాధానాలు
1-2
2-4
3-1
4-3
5-2
6-1
7-4
8-1
9-1
10-4
11-2
12-1
13-3
14-2
15-3



🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

Comments

Popular posts

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net ఆంధ్రజ్యోతి ➪ 🅐🅟 & 🅣🅢 http://mpaper.andhrajyothy.com/ సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/Home/Index Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

10వ తరగతి పాస్ అయిన విద్యార్థులకు సువర్ణావకాశం

2024-25 విద్యా సంవత్సరంలో 10వ తరగతి లో 60% లేదా అంతకన్నా ఎక్కువ మార్కులు తో పాస్ అయిన విద్యార్ధిని విద్యార్ధులకు ఎంట్రెన్స్ ఎగ్జామ్ లేకుండానే నవోదయ ఎటపాక స్కూల్ నందు 11వ తరగతి సైన్స్ మరియు మ్యాథ్స్ గ్రూప్స్ లో డైరెక్ట్ గా సీటు ఇవ్వబడును. కావున విద్యార్ధులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటున్నాము. దరఖాస్థులు నింపి పంపించడానికి చివరి తేదీ 20 ఆగష్టు 2025 . అడ్మిషన్స్ కేవలం మెరిట్ బేసిస్ మీదనే ఉంటుంది. ఎవరి సిఫార్సులు పని చేయవు.  మొత్తం ఖాళీల సంఖ్య: 52 సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 9494343022 (కె. టీ. ప్రసాద్)  9491191813 (శ్రీ భాస్కరాచారీ, సీనియర్ టీచర్)  9491768144 (శ్రీ కె. శేఖర్, కౌన్సిలర్) ముఖ్య గమనిక: 11వ తరగతిలో ఎంపికకు ఖాళీగా ఉన్న సీట్లు 12 నుంచి 52 కు పెంచబడినాయని చెప్పటానికి సంతోషిస్తున్నాము. అంటే ఒక సెక్షన్ పెంచబడింది. ఇట్లు ప్రిన్సిపాల్ ఇంచార్జి  కె టి ప్రసాద్ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

చరిత్రలో ఈ రోజు జులై / - 25

🔎సంఘటనలు🔍 🌸1804: హైదరాబాదులో మీర్ ఆలం టాంక్ నిర్మాణం ప్రారంభమయ్యింది 🌸1977: భారత రాష్ట్రపతిగా బి.డి.జట్టి పదవీ విరమణ. 🌸1977: భారత రాష్ట్రపతిగా నీలం సంజీవరెడ్డి పదవిని స్వీకరించాడు. 🌸1978: లండన్ లో తొలి టెస్ట్‌ట్యూబ్ బేబీ లూయిస్ బ్రౌన్జన్మించింది 🌸1981: శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయము స్థాపించబడింది. 🌸1982: భారత రాష్ట్రపతిగా జ్ఞాని జైల్ సింగ్ పదవిని స్వీకరించాడు. 🌸1987: భారత రాష్ట్రపతిగా జ్ఞాని జైల్ సింగ్ పదవీ విరమణ 🌸1987: భారత రాష్ట్రపతిగా ఆర్.వెంకటరామన్ పదవిని అధిష్టించాడు. 🌸1992: భారత రాష్ట్రపతిగా శంకర దయాళ్ శర్మ పదవీ బాధ్యతలు స్వీకరించాడు. 🌸1997: భారత రాష్ట్రపతిగా కె.ఆర్.నారాయణన్ పదవిని స్వీకరించాడు. 🌸2002: భారత రాష్ట్రపతిగా ఏ.పి.జె.అబ్దుల్ కలామ్ పదవీ బాధ్యతలు స్వీకరించాడు. 🌸2007: భారత రాష్ట్రపతిగా ప్రతిభా పాటిల్ పదవిని స్వీకరించింది. 🌸2009 : దేశంలో ఆర్థిక విలువ గణనీయంగా పెరిగింది . 🌼జననాలు🌼 💝1901: కలుగోడు అశ్వత్...