Skip to main content

నేటి మోటివేషన్... గురువు ఎలా ఉండాలి...




గురుర్బ్రహ్మగురుర్విష్ణు
గురుర్దేవో మహేశ్వరః
గురుస్సాక్షాత్ పరబ్రహ్మ
తస్మై శ్రీ గురవే నమః

     
మన సనాతన ధర్మంలో
 
"గురువు" యొక్క స్ధానము
ఐహికంగాను...
ఆధ్యాత్మికంగాను...
ఉత్కృష్టమైనది.

వృత్తి రీత్యా 
ఉపాధ్యాయులు అయినవారు 
మనకు...
మన సమాజంలో గౌరవనీయ...
పూజనీయ స్థానం... 
లభించినదని భావించి 
ఆదర్శ నీయులుగా తమను 
నిరంతరం తీర్చిదిద్దుకొంటుండాలి.

తమ పాఠశాలను స్వగృహముగా...
తమ విద్యార్థులను కన్నబిడ్డలుగా భావించాలి.
వారిని ప్రేమించాలి.
వారిచే ప్రేమించబడుతుండాలి.

పాఠశాల ప్రారంభసమయానికి ఖచ్చితంగా హాజరు కావాలి.
ఆదర్శవంతంగా 
పాఠశాల అసెంబ్లీ నిర్వహించాలి.
పాఠశాల ఆవరణ 
పరిశుభ్రతకు గల ప్రాధాన్యత విద్యార్థులకు
అర్థం అయ్యేలా...
సమయ పాలన పాటించేలా మార్గదర్శనం చేయాలి.

ఖచ్చితంగా 
తరగతి గదిలోనికి 
నిర్దేశిత సమయంలో వెళ్లి రావాలి.

తన తరగతిలో విద్యార్థులకు 
ప్రారంభంలో లేదా 
పాఠ్యబోధన మధ్యలో...
ధ్యానం... శ్లోకం... పద్యం...
జాతీయ నాయకుల పరిచయం... నైతికబోధ...
ఆదర్శ కధనం...
ఇలా
ఏదేని ఒక అంశం గురించి 
ప్రతిరోజూ 
పది నిమిషాలు కేటాయిస్తూ... పాఠ్యబోధన చేయాలి.

విద్యార్థులు 
ఉపాధ్యాయులందరిని 
గౌరవించేలా తీర్చిదిద్దాలి.
ఆ క్రమంలో మనం ఆదర్శంగా ఉండాలి...
విద్యార్థులలో ఏవేని
లోపాలుంటే ప్రేమతో సరిదిద్దాలి.

విద్యార్థులలో 
వ్యక్తిగత ద్వేషాలు 
తలెత్తకుండా గమనిస్తూ... 
ఒకే కుటుంబభావన నిర్మాణం చేయాలి.

విద్యార్థులకు 
విద్యయొక్క విలువ 
స్వయంగా గ్రహించి...
"శ్రద్ధ"... పెంపొందించుకొనే 
విధంగా తీర్చిదిద్దాలి.

విద్యార్థులలో 
సాత్విక భావాలు...
సానుకూల (పాజిటివ్) దృక్పథం పెరిగేలా...చూడాలి.

జీవితం అంటే సుఖసంతోషాలేకాదు...
కష్టనష్టాలు...
సమస్యలు ఉంటాయని...
వాటిని ధైర్యంగా ఎదిరించి 
విజయం సాధించే మనోశక్తి ఉండాలనే దృక్పథం పెంపొందించాలి.

నిరాశావాదులుగా...హింసావాదులుగా కాకుండా ఆశావాదులుగా...
అహింసావాదులుగా మార్చాలి.

మాతృభాషపై ప్రేమ...ప్రావీణ్యం... పెంపొందించి 
అన్ని భాషలు... 
సబ్జెక్టు లలో మెరుగుదలకు 
మాతృభాష మూలమనే 
ఎరుకను కలుగజేయాలి.

మాతృభూమి 
ఘనతపై 
అవగాహన కలిగించేలా...
దేశభక్తి పెంపొందేలా 
మన బోధనలో విషయాలు జోడించాలి.

విద్యార్థుల లోని ప్రతిభను గుర్తించి ప్రశంసించాలి.
మన పరిధిలో ప్రోత్సహించాలి.

విద్యార్థుల తల్లి /తండ్రులతో సత్సంబంధాలు కలిగి ...
విద్యార్థులతో 
వ్యక్తిగత సంబంధం కలిగి 
విద్యాప్రగతి...
బలాలు 
బలహీనతలు గమనించి 
పరిధికి లోబడి స్పందించాలి.

"జ్ఞానము"నేర్పించే విషయం కాదు...
అజ్ఞానం తొలిగిస్తే జ్ఞానం కలుగుతుంది.

అయితే "విజ్ఞానం" నేర్పించే విషయం

 కాబట్టి ఉపాధ్యాయులు 
నిరంతర విద్యార్ధులుగా 
విషయ పరిజ్ఞానాన్ని పెంపొందించుకొంటుండాలి.

విద్యార్ధుల సామర్ధ్యానికి 
తగినరీతిలో 
మనం నేర్చుకొన్న విషయాలు 
వారికి అందించాలి.

"శ్రద్ధావాన్ 
లభతే జ్ఞానం" 


🏹లక్ష్య🇮🇳స్వచ్చంద📚సేవా🩺సంస్థ

Comments

Popular posts

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net ఆంధ్రజ్యోతి ➪ 🅐🅟 & 🅣🅢 http://mpaper.andhrajyothy.com/ సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/Home/Index Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

10వ తరగతి పాస్ అయిన విద్యార్థులకు సువర్ణావకాశం

2024-25 విద్యా సంవత్సరంలో 10వ తరగతి లో 60% లేదా అంతకన్నా ఎక్కువ మార్కులు తో పాస్ అయిన విద్యార్ధిని విద్యార్ధులకు ఎంట్రెన్స్ ఎగ్జామ్ లేకుండానే నవోదయ ఎటపాక స్కూల్ నందు 11వ తరగతి సైన్స్ మరియు మ్యాథ్స్ గ్రూప్స్ లో డైరెక్ట్ గా సీటు ఇవ్వబడును. కావున విద్యార్ధులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటున్నాము. దరఖాస్థులు నింపి పంపించడానికి చివరి తేదీ 20 ఆగష్టు 2025 . అడ్మిషన్స్ కేవలం మెరిట్ బేసిస్ మీదనే ఉంటుంది. ఎవరి సిఫార్సులు పని చేయవు.  మొత్తం ఖాళీల సంఖ్య: 52 సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 9494343022 (కె. టీ. ప్రసాద్)  9491191813 (శ్రీ భాస్కరాచారీ, సీనియర్ టీచర్)  9491768144 (శ్రీ కె. శేఖర్, కౌన్సిలర్) ముఖ్య గమనిక: 11వ తరగతిలో ఎంపికకు ఖాళీగా ఉన్న సీట్లు 12 నుంచి 52 కు పెంచబడినాయని చెప్పటానికి సంతోషిస్తున్నాము. అంటే ఒక సెక్షన్ పెంచబడింది. ఇట్లు ప్రిన్సిపాల్ ఇంచార్జి  కె టి ప్రసాద్ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

INDIAN HISTORY -(Telugu / English)

11. ఏ కాంగ్రెస్ సెషన్‌లో 'పూర్ణ స్వరాజ్' ప్రమాణం చేశారు? జ:  లాహోర్ సెషన్‌లో (1929) 12. అండమాన్ పర్యటనలో ఖైదీ ఏ వైస్రాయ్‌ని హత్య చేశాడు? జ: లార్డ్ మాయో 13. 'లిబరేటర్ ఆఫ్ ది ఇండియన్ ప్రెస్' అని ఎవరిని పిలుస్తారు? జ: సర్ చార్లెస్ మెట్‌కాఫ్ మరియు లార్డ్ మెకాలే 14. భారత జాతీయ కాంగ్రెస్ సూరత్ సమావేశానికి అధ్యక్షుడు ఎవరు? జ:  రాష్ బిహారీ ఘోష్ 15. బాలగంగాధర తిలక్‌ను భారత అశాంతికి పితామహుడిగా ఎవరు పిలిచారు? జ: వాలెంటైన్ చిరోల్ 16. 1904లో లండన్‌లో 'అభినవ్ భారత్'ను ఎవరు స్థాపించారు? జ:  వినాయక్ దామోదర్ సావర్కర్ 17. సహాయ నిరాకరణ ఉద్యమం ప్రారంభించినప్పుడు భారతదేశ వైస్రాయ్ ఎవరు? జ:  లార్డ్ చెమ్స్‌ఫోర్డ్ 18. దక్షిణాఫ్రికా నుండి తిరిగి వచ్చిన తర్వాత మహాత్మా గాంధీ మొదటి విజయవంతమైన సత్యాగ్రహ ఉద్యమాన్ని ఎక్కడ ప్రారంభించారు? జ:  చంపారన్ లో 19. భారతదేశ రాజధాని కోల్‌కతా (కలకత్తా) నుండి ఢిల్లీకి ఏ సంవత్సరంలో మార్చబడింది? జ:  1911లో క్రీ.శ    20. డిసెంబరు 23, 1912న ఢిల్లీలోని చాందినీ చౌక్‌లో ఊరేగింపుగా వెళుతున్న భారత గవర్నర్ జనరల్ లార్డ్ హార్డింగ్‌పై బాంబులు విసిరిన వార...