Skip to main content

నేటి మోటివేషన్... చాణక్యుడు నీతిశాస్త్రంలో చెప్పిన గొప్ప విషయాలు...


ఆచార్య చాణక్యుడు మనిషి ఎప్పటికీ మరచిపోకూడని
కొన్ని విషయాలను నీతిశాస్త్రంలో పేర్కొన్నాడు. నేటికీ ఆచార్య చాణక్యుడి విధానాలు మనిషి జీవితాన్ని విజయవంతం చేసేందుకు ప్రేరణకల్పిస్తాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

🌿ఒత్తిడి లేకుండా జీవించడం

ఆచార్య చాణక్యుడు తెలిపిన వివరాల ప్రకారం మనిషి ఒత్తిడి లేకుండా జీవించేందుకు ప్రయత్నించాలి. 

👉ఆధునిక జీవితంలో ప్రతి ఒక్కరిలోనూ ఒత్తిడి పెరుగుతోంది, ప్రాథమిక అవసరాలను తీర్చుకోవడానికి సైతం ఒత్తిడి తలెత్తుతోంది. ఇటువంటి పరిస్థితులలో ఒత్తిడి లేకుండా ఉండటం ద్వారా మనిషి ప్రతి క్లిష్ట పరిస్థితిని ధైర్యంగా ఎదుర్కోగలుగుతాడు. 

👉ఎప్పుడూ తనను తాను నమ్ముకుంటే ఒత్తిడిని జయించవచ్చని ఆచార్య చాణక్య తెలిపారు.

🌿సమస్యలతో ధైర్యంగా పోరాడటం

👉చాణక్యుడు తెలిపిన వివరాల ప్రకారం మనిషి అన్ని ప్రతికూల పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కోవాలి. 

👉వైఫల్యం ఎదురైనప్పుడు నిరాశ చెందకూడదు. ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉండాలి. ఇది ఖచ్చితంగా వ్యక్తికి విజయాన్ని అందిస్తుంది.

🌿పరధ్యానంగా ఉండవద్దు

👉మనిషి ఎప్పుడూ కూడా పరధ్యానంగా, నిరుత్సాహంతో, నిరాశ చెందుతూ ఉండకూడదు. 

👉కష్టాలను ఎదుర్కోవాలనే దృఢ సంకల్పం కలిగివుండాలి. 

👉మనిషి తన ప్రాముఖ్యతను తాను గుర్తుచేసుకోవాలి. 

👉ఆత్మవిశ్వాసం, కృషి, పట్టుదల ఉంటే సాధించలేనిది ఏదీలేదని పండితులు చెబుతుంటారు.

🌿నిజాయితీగా ఉండండి

👉జీవితంలోని అన్ని విషయాల్లోనూ నిజాయితీగా ఉండేందుకు ప్రయత్నించండి. 

👉ఎప్పుడూ అబద్ధం చెప్పకుండా ఉండేందుకు ప్రయత్నించండి. 

👉చెడు అలవాట్లు లేదా అభ్యంతరకర ప్రవర్తనతో ఎవరినీ బాధపెట్టవద్దు. 

👉నిజాయితీపరుడు తప్పుడు పనులలో భాగస్వామ్యం వహించడు. 

👉నిజాయితీ అనేది ఏ నియమాన్నీ, ఏ చట్టాన్నీ ఉల్లంఘించదు. 

👉ఏ చిన్న పనిలోనూ నిర్లక్ష్యం తగదు.

🌿ప్రతికూల ఆలోచనలకు దూరం

చాణక్యుడు తెలిపిన వివరాల ప్రకారం ప్రతి పని విజయవంతం కావడానికి సానుకూల ధోరణి కలిగి ఉండటం చాలా ముఖ్యం. 

👉మనిషి ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండాలి. అప్పుడే అతను విజయానికి బాటలు వేసుకోగలుగుతాడు. 

👉ప్రతికూలంగా ఆలోచించే వ్యక్తులకు దూరంగా ఉండండి. ప్రతికూల ఆలోచనలు వచ్చినప్పుడు మీ దృష్టిని మార్చుకోండి. 

👉యోగా, ప్రాణాయామం చేయండి, 

👉మీ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోండి

👉భగవంతుని ధ్యానం చేయండి, 

👉నవ్వుతూ ఉండేందుకు ప్రయత్నించండి. 

👉బద్ధకాన్ని తరిమికొట్టండి. 

👉ఏదో ఒక ఉపయోగకరమైన పనిచేస్తూ ఉండండి. 

ఈ విధంగా వ్యవహరించినప్పుడే మనిషి ప్రతికూలతలకు దూరంగా ఉండగలుగుతాడని ఆచార్య చాణక్య తెలిపారు.

🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

Comments

Popular posts

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net ఆంధ్రజ్యోతి ➪ 🅐🅟 & 🅣🅢 http://mpaper.andhrajyothy.com/ సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/Home/Index Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

ఇప్పటి వరకు స్టేటస్ జీకేలో వచ్చిన బిట్స్...

August 3rd 1. ఆస్ట్రేలియా జాతీయ పక్షి ఏది? 2. డబ్యూహెచ్ఓ పూర్తి రూపం? 3. రాఫెల్ అనే పేరు దేనికి సంబంధించినది? 4. 'ల్యాండ్ ఆఫ్ టులిప్స్' అని ఏ దేశాన్ని పిలుస్తారు? 5. వెయ్యి సరస్సుల దేశం ఏది? 6. స్పెయిన్ రాజధాని? Morning answers 1. ఈము  2. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్  3. యుద్ధ విమానం  4. నెదర్లాండ్స్  5 ఫిన్లాండ్  6. మాడ్రిడ్   Evening questions 1. వజ్రం దేని రూపాంతరం? 2. శిలలోను, ఖనిజాలలోను ఎక్కువ భాగం ఉండే మూలకం? 3. కఠిన జలంలో ఉండే అయాన్లు ఏవి? 4. నవ్వు పుట్టించే వాయువు ఏది? 5. UNO ఏ శతాబ్ధాన్ని పేదరిక నిర్మూలన దశాబ్దంగా ప్రకటించింది?   Answers...  1. కార్బన్  2. సిలికాన్  3. కాల్షియం మరియు మెగ్నీషియం  4. నైట్రస్ అక్సైడ్ 5. 1997-2006 Morning questions... 1. తొలి భారత రత్న అవార్డు గ్రహీత ఎవరు 2. ఒలింపిక్స్ హాకీలో భారత్ గెలిచిన స్వర్ణాల సంఖ్య ? 3. ప్రస్తుతం ప్రపంచ చెస్ ఛాంపియన్ ఎవరు? 4. బాదామి ఆలయ గుహలు ఏ జిల్లాలో ఉన్నాయి? 5. కొలిచే ప్రమాణం దొరికిన సింధు నాగరికతా కేంద్రం ఏది? answers..  1. సర్వేపల్లి రాధాకృష్ణ 2. 8 3. మ్యాగ్న...

INDIAN HISTORY -(Telugu / English)

11. ఏ కాంగ్రెస్ సెషన్‌లో 'పూర్ణ స్వరాజ్' ప్రమాణం చేశారు? జ:  లాహోర్ సెషన్‌లో (1929) 12. అండమాన్ పర్యటనలో ఖైదీ ఏ వైస్రాయ్‌ని హత్య చేశాడు? జ: లార్డ్ మాయో 13. 'లిబరేటర్ ఆఫ్ ది ఇండియన్ ప్రెస్' అని ఎవరిని పిలుస్తారు? జ: సర్ చార్లెస్ మెట్‌కాఫ్ మరియు లార్డ్ మెకాలే 14. భారత జాతీయ కాంగ్రెస్ సూరత్ సమావేశానికి అధ్యక్షుడు ఎవరు? జ:  రాష్ బిహారీ ఘోష్ 15. బాలగంగాధర తిలక్‌ను భారత అశాంతికి పితామహుడిగా ఎవరు పిలిచారు? జ: వాలెంటైన్ చిరోల్ 16. 1904లో లండన్‌లో 'అభినవ్ భారత్'ను ఎవరు స్థాపించారు? జ:  వినాయక్ దామోదర్ సావర్కర్ 17. సహాయ నిరాకరణ ఉద్యమం ప్రారంభించినప్పుడు భారతదేశ వైస్రాయ్ ఎవరు? జ:  లార్డ్ చెమ్స్‌ఫోర్డ్ 18. దక్షిణాఫ్రికా నుండి తిరిగి వచ్చిన తర్వాత మహాత్మా గాంధీ మొదటి విజయవంతమైన సత్యాగ్రహ ఉద్యమాన్ని ఎక్కడ ప్రారంభించారు? జ:  చంపారన్ లో 19. భారతదేశ రాజధాని కోల్‌కతా (కలకత్తా) నుండి ఢిల్లీకి ఏ సంవత్సరంలో మార్చబడింది? జ:  1911లో క్రీ.శ    20. డిసెంబరు 23, 1912న ఢిల్లీలోని చాందినీ చౌక్‌లో ఊరేగింపుగా వెళుతున్న భారత గవర్నర్ జనరల్ లార్డ్ హార్డింగ్‌పై బాంబులు విసిరిన వార...