Skip to main content

నేటి మోటివేషన్... Heart TouchingStory....



అమ్మాయి : హాయ్...లవ్ యు బంగారం...
అబ్బాయి : లవ్ యు టూ డార్లింగ్....
అమ్మాయి : నన్ను ఎప్పటికి వొదిలిపెట్టవ్ కదా...
అబ్బాయి : నువ్వు వొదిలెసినా...నా ప్రాణం పొయిన నిన్ను మాత్రం వొదలను...నీ కోసం చచ్చిపొతా...
అమ్మాయి : ఒరేయ్ అలా అనకురా...భాదగా ఉంది అలా అన్నవో కొడతా నిన్ను...
అబ్బాయి : ఉరికే అన్నానురా....
అమ్మాయి : సరే ఇ రోజు ఎంటి స్పెషల్...
అమ్మాయి : నువ్వు నా లైఫ్ లోకి రావడమే స్పెషల్...నాకు ప్రతి రోజు స్పెషల్ నువ్వంటే...లవ్ యు రా...
అబ్బాయి : లవ్ యు టూ...
కొన్ని రోజులా తర్వత....
ఆ అబ్బాయి ఆ అమ్మాయికి చూపించే ప్రేమ ఎక్కువగా నచ్చదు...బోర్ అనిపిస్తుంది...అతను చూపించే ప్రేమ ఆ అమ్మాయికి విసుగు వచ్చింది...ఎవరినైనా లవ్ ఎంత చేస్తె తిరిగి అంత చేయాలి కాని ఆ అమ్మాయి మాత్రం వద్దు అనుకూనేధి
అబ్బాయి : బంగారం
అమ్మాయి : హా చెప్పు
అబ్బాయి : ఎంటి ఇ మధ్య కొత్తగా ఐ పొయావ్...సరిగా మాట్లాడట్లే అన్లైన్లో ఉండి కూడ మెసెజ్ చేయ్యాట్లే...మెస్సెజ్ చేస్తే లేట్ రిప్లై...
అమ్మాయి : ఎం లేదు ఊరికే...
అబ్బాయి : సర్లే...మనం మ్యారెజ్ ఎప్పుడు చేస్కుందాం...
అమ్మాయి : నాకు నువ్వంటె ఇంట్రేస్ట్ లేదు...ఫుల్ బోర్ నువ్వంటే గుడ్ బై...చెప్పి వెళ్ళిపొతుంది
అబ్బాయికి ఎం చెయ్యాలో తెలిక పిచ్చివాడిలా తిరుగుతుంటే ఆ అమ్మాయి వేరే వాడితో తిరుగుతుంది...అది చూసి తట్టుకోలేకా తాగి తాగి పిచ్చొడు ఐ పొయి చివరిగా చనిపొదామని ఫిక్స్ అవ్తాడు...చివరి నిమిషంలో తన అమ్మానాన్న గుర్తోస్తారు...వాళ్ళ దగ్గరికి వెళ్ళి గుండెలు పగిలేలా ఎడుస్తాడు...వాళ్ళ కొడుకు భాద చూసి వాళ్ళు కూడ ఎడుస్తారు...వాళ్ళని ఎడిపించటం కరెక్ట్ కాదని ఇ రోజు నుండి మీ కోసం బ్రతుకుతా అని తన ఘ్నాపకాలు గుర్తోస్తూనా...భాదనంత లోపలే దాచుకోని పైకి మాత్రం హ్యాపిగా ఉన్నట్లూ నటిస్తాడు...అలా కొన్ని రోజులా తర్వత కన్నవారి ప్రేమతో ఆ అమ్మాయిని మర్చిపొతాడు...తను ఒక మంచి పొజిషన్ లో ఉంటాడు...వాళ్ళ అమ్మానాన్న మంచి సంబందం చూసి పెళ్ళి చేస్తారు...తన గతం మొత్తం ఆ అమ్మాయికి చెప్పినా అర్దం చెస్కొని హ్యాపిగా ఉంటారు...
నోట్ : అమ్మాయి కోసం చనిపొతే ఆ అమ్మాయికి ఇంకో అబ్బాయి దొరుకుతాడు...కాని మీ అమ్మానాన్నకి ఇంకో కొడుకు ఉండడు...మన అమ్మనాన్నలు మన మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటారు...ప్రేమించినా వాల్లు కాకపోతె ఇంకా మంచివాల్లు మన లైఫ్ లోకి వస్తారు...దాని కోసం చనిపొవటం... లేదా చంపటం... తప్పు... ప్రేమించండి కాని ప్రేమిస్తూ నటించకండి...


🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

Comments

Post a Comment

Popular posts

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net ఆంధ్రజ్యోతి ➪ 🅐🅟 & 🅣🅢 http://mpaper.andhrajyothy.com/ సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/Home/Index Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

10వ తరగతి పాస్ అయిన విద్యార్థులకు సువర్ణావకాశం

2024-25 విద్యా సంవత్సరంలో 10వ తరగతి లో 60% లేదా అంతకన్నా ఎక్కువ మార్కులు తో పాస్ అయిన విద్యార్ధిని విద్యార్ధులకు ఎంట్రెన్స్ ఎగ్జామ్ లేకుండానే నవోదయ ఎటపాక స్కూల్ నందు 11వ తరగతి సైన్స్ మరియు మ్యాథ్స్ గ్రూప్స్ లో డైరెక్ట్ గా సీటు ఇవ్వబడును. కావున విద్యార్ధులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటున్నాము. దరఖాస్థులు నింపి పంపించడానికి చివరి తేదీ 20 ఆగష్టు 2025 . అడ్మిషన్స్ కేవలం మెరిట్ బేసిస్ మీదనే ఉంటుంది. ఎవరి సిఫార్సులు పని చేయవు.  మొత్తం ఖాళీల సంఖ్య: 52 సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 9494343022 (కె. టీ. ప్రసాద్)  9491191813 (శ్రీ భాస్కరాచారీ, సీనియర్ టీచర్)  9491768144 (శ్రీ కె. శేఖర్, కౌన్సిలర్) ముఖ్య గమనిక: 11వ తరగతిలో ఎంపికకు ఖాళీగా ఉన్న సీట్లు 12 నుంచి 52 కు పెంచబడినాయని చెప్పటానికి సంతోషిస్తున్నాము. అంటే ఒక సెక్షన్ పెంచబడింది. ఇట్లు ప్రిన్సిపాల్ ఇంచార్జి  కె టి ప్రసాద్ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

INDIAN HISTORY -(Telugu / English)

11. ఏ కాంగ్రెస్ సెషన్‌లో 'పూర్ణ స్వరాజ్' ప్రమాణం చేశారు? జ:  లాహోర్ సెషన్‌లో (1929) 12. అండమాన్ పర్యటనలో ఖైదీ ఏ వైస్రాయ్‌ని హత్య చేశాడు? జ: లార్డ్ మాయో 13. 'లిబరేటర్ ఆఫ్ ది ఇండియన్ ప్రెస్' అని ఎవరిని పిలుస్తారు? జ: సర్ చార్లెస్ మెట్‌కాఫ్ మరియు లార్డ్ మెకాలే 14. భారత జాతీయ కాంగ్రెస్ సూరత్ సమావేశానికి అధ్యక్షుడు ఎవరు? జ:  రాష్ బిహారీ ఘోష్ 15. బాలగంగాధర తిలక్‌ను భారత అశాంతికి పితామహుడిగా ఎవరు పిలిచారు? జ: వాలెంటైన్ చిరోల్ 16. 1904లో లండన్‌లో 'అభినవ్ భారత్'ను ఎవరు స్థాపించారు? జ:  వినాయక్ దామోదర్ సావర్కర్ 17. సహాయ నిరాకరణ ఉద్యమం ప్రారంభించినప్పుడు భారతదేశ వైస్రాయ్ ఎవరు? జ:  లార్డ్ చెమ్స్‌ఫోర్డ్ 18. దక్షిణాఫ్రికా నుండి తిరిగి వచ్చిన తర్వాత మహాత్మా గాంధీ మొదటి విజయవంతమైన సత్యాగ్రహ ఉద్యమాన్ని ఎక్కడ ప్రారంభించారు? జ:  చంపారన్ లో 19. భారతదేశ రాజధాని కోల్‌కతా (కలకత్తా) నుండి ఢిల్లీకి ఏ సంవత్సరంలో మార్చబడింది? జ:  1911లో క్రీ.శ    20. డిసెంబరు 23, 1912న ఢిల్లీలోని చాందినీ చౌక్‌లో ఊరేగింపుగా వెళుతున్న భారత గవర్నర్ జనరల్ లార్డ్ హార్డింగ్‌పై బాంబులు విసిరిన వార...