Skip to main content

ఇండియన్ హిస్టరీ బిట్స్...



*✔️1.గోల్కొండ చరిత్రలో స్వర్ణయుగంగా ఎవరి కాలాన్ని భావిస్తారు ?మహమ్మద్ కులీ కుతుబ్ షా*

*✔️2.మహాబీ ఉద్యమాన్ని ఎవరు ప్రారంభించారు? సయ్యద్ సయ్యద్*

*✔️3.అజ్మీర్ లో ఉన్న సూఫీ ప్రవక్త దర్గా ఏది? మొహియుద్దీన్ చిస్తి*

*✔️4.1916లో ఉదంపూర్ ను పరిపాలించే మహా రాగా కు వ్యతిరేకంగా జరిగిన రైతుల తిరుగుబాటుకు ఎవరు నాయకత్వం వహించారు? విజయ్ సింగ్ సాథక్*

*✔️5.బ్రిటిష్ పరిపాలన కాలంలో పంజాబ్ లో ఏ విధమైన భూమిశిస్తు ను ప్రవేశపెట్టారు ?మహల్వారి*

*✔️6.బెల్గాం లో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సమావేశానికి ఎవరు అధ్యక్షత వహించారు? గాంధీజీ*

*✔️7.పరిపాలన విషయంలో శివాజీ ఎవరిని ఆదర్శంగా తీసుకున్నాడు?మాలిక్ అంబర్*

*✔️8.1631 లో  హుగ్లీలో పోర్చుగీసు ప్రాబల్యము అంతమొందించిన మొగల్ చక్రవర్తి ఎవరు ?షాజహాన* 

*✔️9.మూడవ పానిపట్టు యుద్ధం ఎప్పుడు జరిగింది ?1761 జనవరి 14*

*✔️10.బహుమనీ సుల్తానుల కాలంలో బీదర్ విద్యా వ్యవస్థ ప్రసిద్ధి చెందింది.బీదర్లో పాఠశాలలను నిర్మించింది ఎవరు? మహమ్మద్ గవాన్* 

*✔️11.అక్బర్ కాలంలో కట్టడాలు నిర్మాణానికి వినియోగించిన ముడి పదార్థం ఎ?ర్ర రాయి*

*✔️12.భారతదేశంలో ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టిన గవర్నర్ జనరల్ ?లార్డ్ బెంటింగ్*

🏹లక్ష్య🇮🇳ఫౌండేషన్🤝

Comments

Popular posts from this blog

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net ఆంధ్రజ్యోతి ➪ 🅐🅟 & 🅣🅢 http://mpaper.andhrajyothy.com/ సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/Home/Index Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

కాంట్రాక్ట్ ఉద్యోగుల కోసం జారీ చేసిన G.O.MS.No.2 – సమగ్ర ఆదేశాలు

ప్రభుత్వ శాఖల్లో కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం G.O.MS.No.2 ద్వారా తాజా మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ ఆదేశాలు 2025 జనవరి 6న అమల్లోకి వచ్చాయి. ఈ ఉత్తర్వులు కాంట్రాక్ట్ ఉద్యోగుల వేతనాలు, మాతృత్వ సెలవులు, ఎక్స్‌గ్రేషియా వంటి అంశాలను స్పష్టంగా చర్చించాయి. ఈ ఆదేశాలలో ఉన్న ముఖ్యాంశాలు, పాజిటివ్ మరియు నెగటివ్ అంశాలను ఈ వ్యాసంలో విశ్లేషించబడింది. ముఖ్యాంశాలు: 1.MTS: ప్రభుత్వ శాఖలు, యూనివర్సిటీలు, మరియు సమాజాల్లో ఖాళీగా ఉన్న నిబంధిత పోస్టులపై నియమితులైన కాంట్రాక్ట్ ఉద్యోగులకు మాత్రమే న్యూనత పేస్కేల్ వర్తిస్తుంది. MTS ద్వారా నెలవారీ చెల్లింపులు కలిపి ఒకే రూపంలో అందిస్తారు. అయితే, ఈ పేమెంట్‌లో అదనపు అలవెన్స్‌లు, వార్షిక పెంపులు ఉండవు. 2. మాతృత్వ సెలవులు: వివాహిత మహిళా ఉద్యోగులకు రెండు ప్రసవాలకు 180 రోజుల చెల్లింపు మాతృత్వ సెలవు కల్పించడం ఈ ఉత్తర్వుల్లో ప్రధానమైన పాజిటివ్ అంశం. ఈ కాలంలో EPF, ESI వంటి అన్ని ప్రయోజనాలు అందుబాటులో ఉంటాయి. 3. ఎక్స్‌గ్రేషియా: అపఘాత మృతి చెందిన కాంట్రాక్ట్ ఉద్యోగుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా, సహజ మృతికి రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా అందించ...

ఫ్లాష్ ఫ్లాష్ ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల... Top sites మీకోసం....

Link 1 Link 2 Link 3 Link 4 Link 5 Link 6 Link 7 Link 8 Link 9 Link 10 Link 11 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺